ఫ్లాష్.. ఫ్లాష్.. తహసీల్దార్ కార్యాలయంలో హత్య
![](https://naandinews.com/wp-content/uploads/2022/03/IMG-20220314-WA0007-750x430.jpg)
మంచిర్యాల జిల్లా కన్నెపల్లి తహసిల్దార్ కార్యాలయంలో హత్య జరిగింది. అక్కడే రాత్రి విధులు నిర్వహిస్తున్న విఆర్ఏ దుర్గం బాపును గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో గొంతు కోసి చంపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.