కాణిపాకంలో అంతరాలయ దర్శనం ప్రారంభం
Kanipakam Temple: శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో అంతరాలయ దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు అంతరాలయ దర్శనాన్ని అధికారులు లాంఛనంగా ప్రారంభించారు. రూ.500 టికెట్తో భక్తులు ఉదయం, సాయంత్రం వేళల్లో స్వామివారిని దర్శించుకోవచ్చు.…