బొగ్గు గ్యాసిఫికేషన్‌లోకి సింగరేణి అడుగులు

Singareni: బహుముఖంగా విస్తరించాలన్న లక్ష్యంతో బొగ్గు గ్యాసిఫికేషన్ రంగంలోకి ప్రవేశించే అవకాశాలను సింగరేణి సంస్థ వేగంగా పరిశీలిస్తోంది. ఈ మేరకు భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్ (Underground Coal Gasification) పైలట్ ప్రాజెక్టు అమలుకు సన్నాహాలు…

స‌ర్వేలో పాల్గొని.. ఫారాలు నింపి..

MP Gaddam Vamsi Krishna:పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఓటు హక్కు పరిరక్షణ లక్ష్యంగా తాండూర్‌లో నిర్వహిస్తున్న SIR సర్వేలో స్వయంగా పాల్గొన్నారు. ప్రజల ఇళ్లకు వెళ్లి వారి వివరాలను సేకరిస్తూ, తన చేతులతోనే SIR ఫారమ్‌లను నింపి ఓటు హక్కు…

మంచిర్యాలలో ఈ రైళ్ల‌ను ఆపండి

మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో ప‌లు సూపర్‌ఫాస్ట్ రైళ్లకు స్టాపేజీలు కల్పించాల‌ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్(Union Railway Minister Ashwini Vaishnaw)కి తెలంగాణ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెర‌బెల్లి రఘునాథ్(Telangana BJP State…

ఆరుగురి దారుణ హ‌త్య

రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం దైవాలగూడలో తనపై పోక్సో (POCSO) కేసు పెట్టారన్న కక్షతో రాజ్‌కుమార్ (28) అనే వ్యక్తి ఆరుగురిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. నిందితుడు తన భార్య, ఇద్దరు పిల్లలతో పాటు, గతంలో తనపై ఫిర్యాదు చేసిన బాలిక, ఆమె తల్లి,…

పేదల బియ్యంతో భారీ దందా.. మంచిర్యాలలో లారీ పట్టివేత

PDS Rice:మంచిర్యాల జిల్లాలో భారీ స్థాయిలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా యత్నాన్ని సివిల్ సప్లయ్ టాస్క్ ఫోర్స్ అధికారులు భగ్నం చేశారు. హైదరాబాద్ సివిల్ సప్లయ్ టాస్క్ ఫోర్స్ ప్రత్యేక ఆపరేషన్‌లో భాగంగా డీఎస్పీ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన…

జాతీయ వేదికపై సింగరేణి విజయకేతనం..

Singareni:సింగరేణి కాలరీస్ సంస్థ మరోసారి జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుకుంది. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్వహించే అత్యుత్తమ గనుల ఎంపికలో సింగరేణికి చెందిన ఐదు గనులు ప్రతిష్ఠాత్మక 5-స్టార్ రేటింగ్ సాధించాయి. దేశవ్యాప్తంగా 382 గనులు…

మ‌ద్యం మ‌త్తులో ఆర్టీసీ బ‌స్సు ఎత్తుకెళ్లాడు..

మద్యం మత్తులో ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్లిన మందుబాబు. 21 కిమీ తీసుకెళ్లి యాక్సిడెంట్ మత్తులో మందుబాబు వీరంగం సృష్టించాడు. జనగామ బస్టాండ్‌లో నిలిపి ఉంచిన ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్లాడు. దాదాపు 21 కిలోమీటర్లు నడుపుకుంటూ వెళ్లిన తర్వాత బస్సు అదుపు…

సింగరేణి పరిరక్షణకు జోక్యం చేసుకోండి

Singareni:సింగరేణి పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోవాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి(TBGKS President Miryala Raji Reddy) కోరారు. ఈ మేరకు కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్‌రెడ్డి(Union Coal…

ఇంట్లోకి చొరబ‌డ్డాడు.. చిక్కాడు..!

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని మారుతి నగర్‌లో అర్థరాత్రి దొంగలు హల్‌చల్ సృష్టించారు. ఇద్దరు దొంగలు ఓ ఇంట్లోకి చొరబడగా, అప్రమత్తమైన స్థానికులు వారిలో ఒకరిని పట్టుకున్నారు. అనంతరం దొంగ చేతులు కట్టేసి పోలీసులకు అప్పగించారు.…

సింగ‌రేణిలో ఇకపై ‘మజ్దూర్’ కాదు.. ‘అసిస్టెంట్’

Singareni:సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) ఉద్యోగుల హోదాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు తొమ్మిది డిజిగ్నేషన్లలో ఉన్న "మజ్దూర్" పదానికి బదులుగా "అసిస్టెంట్" అనే పదాన్ని ఉపయోగించాలని యాజమాన్యం నిర్ణయించింది. గురువారం…