ఏఐతో ప్రపంచ వేదికపై చెన్నూరు యువకుడు

చెన్నూరు యువకుడు ప్రపంచ టెక్నాలజీ వేదికపై తన ప్రతిభ చాటాడు. కృత్రిమ మేథ‌స్సు ఆధారిత బీమ్‌ఫార్మింగ్ సాంకేతికతపై వినూత్న పరిశోధన చేసి అమెరికాలో పీహెచ్.డి. పట్టా అందుకున్న సాయి సంప్రీత్... వైర్‌లెస్ కమ్యూనికేషన్ రంగంలో భవిష్యత్ 5జీ, 6జీ…

ఏసీబీ వ‌ల‌లో మ‌రో అవినీతి అధికారి

కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. ఇప్పటికే అవినీతి ఆరోపణలతో వార్తల్లో నిలిచిన పెద్దపల్లి మున్సిపాలిటీలో ఈ ఘటన మరోసారి చర్చనీయాంశంగా మారింది. పెద్దపల్లి…

ఆరు హ‌త్య‌లు చేసి ఆత్మ‌హ‌త్య

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన షాబాద్ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ మృతదేహాన్ని రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పంజర్ల సమీపంలో గుర్తించారు. మృతదేహం పక్కనే విషం బాటిల్ లభ్యమవడంతో…

సింగరేణికి అండగా కేంద్రం నిలుస్తుంది

Singareni:సింగరేణి సంస్థను బలోపేతం చేయడం, కార్మికుల సంక్షేమాన్ని కాపాడడంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి(Union Minister of Coal and Mines Kishan Reddy) స్పష్టం చేశారు.…

సింగరేణి అధికారుల సమస్యలకు గ్రీన్ సిగ్నల్

Singareni:సింగరేణిలో విధులు నిర్వహిస్తున్న సుమారు 2,200 మంది అధికారుల సమస్యల పరిష్కారంపై వీలైనంత త్వరగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. కోల్ ఇండియా సంస్థల్లో అమలవుతున్న…

బుగ్గ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ

ఆషాఢ కృష్ణపక్ష చతుర్దశి, మాస శివరాత్రి, శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర ఒకే రోజు కలిసి రావడంతో తాండూరు మండలంలోని కన్నాల పంచాయతీ పరిధిలోని బుగ్గ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. వేకువజాము నుంచే భారీ సంఖ్యలో భక్తులు…

నీళ్ల ర‌చ్చ‌… నెత్తురు దాకా..

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ర‌క్త రాజ‌కీయం న‌డుస్తోంది. ముఖ్య‌మంత్రితో స‌హా నేత‌లు, ప్ర‌జాప్ర‌తినిధులు అందరూ ఈ ప‌దాన్నే ప‌ట్టుకోవ‌డంతో తీవ్రమైన వివాదం, మాటల యుద్ధం నడుస్తోంది. రాష్ట్రంలో సాగునీటి కొరత, రైతుల సమస్యలపై జరిగిన చర్చల…

రాజ‌కీయాలు ప‌క్క‌న పెట్టి… కాళేశ్వ‌రం నీటిని విడుద‌ల చేయండి

కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు(BJP State President Ramchander Rao) దుయ్య‌బ‌ట్టారు. రాజకీయాలను పక్కనబెట్టి ప్రజల ప్రయోజనాల దృష్ట్యా కాళేశ్వరం జలాలను వెంటనే…

మొద‌టి ఆరునెల‌ల జీతం హ‌రీష్ అన్నకే..

సాయం చేసిన వారిని మరిచిపోవడం ఈ రోజుల్లో సర్వసాధారణం... కానీ, ఆ సహాయాన్ని జీవితాంతం గుర్తుంచుకుని తొలి సంపాదనలో సగం తిరిగి సమాజ సేవకు అంకితం చేసిన ఓ యువ ఉద్యోగి కథ ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఓ యువ ఉద్యోగి చూపిన కృతజ్ఞతాభావం హరీష్…

మంచిర్యాలలో పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్

మంచిర్యాలలో పోలీసులు భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ప్రత్యేక ఆపరేషన్‌ను పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా స్వయంగా పర్యవేక్షించారు.ఇళ్లలో రహస్యంగా గంజాయి విక్రయాలు జరుగుతున్నాయనే విశ్వసనీయ సమాచారంతో సుమారు 300 మంది ప్రత్యేక పోలీసు…