సార్సాల దాడి కేసులో సంచలన తీర్పు… ఎనిమిది మందికి జైలు
న్యాయం కాస్త ఆలస్యమైనా.. అటవీ అధికారుల పోరాటం ఫలించింది! విధి నిర్వహణలో ఉన్న అటవీ సిబ్బందిపై కర్రలతో దాడి చేసి, రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'సార్సాల ఘర్షణ' కేసులో ఎట్టకేలకు తుది తీర్పు వెలువడింది. నాటి ఎఫ్ఆర్వో (FRO) చోళ అనితపై…