సార్సాల దాడి కేసులో సంచ‌ల‌న తీర్పు… ఎనిమిది మందికి జైలు

న్యాయం కాస్త ఆలస్యమైనా.. అటవీ అధికారుల పోరాటం ఫలించింది! విధి నిర్వహణలో ఉన్న అటవీ సిబ్బందిపై కర్రలతో దాడి చేసి, రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'సార్సాల ఘర్షణ' కేసులో ఎట్టకేలకు తుది తీర్పు వెలువడింది. నాటి ఎఫ్ఆర్వో (FRO) చోళ అనితపై…

రైతు ఆత్మహత్యాయత్నం.. పోడు భూముల వివాదం ఉద్రిక్తం

పోడు భూముల వివాదం మ‌రో మారు ఉద్రిక్తతకు దారితీసింది. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం చామనపల్లికి చెందిన పోడు రైతు తిరుపతి అటవీశాఖ అధికారులు సాగుకు అడ్డుపడుతున్నారనే మనస్తాపంతో పొలంలోనే గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు…

ఏసీబీ వలలో ఇద్దరు సాగునీటి శాఖ ఇంజినీర్లు

ఆదిలాబాద్‌లో లంచం తీసుకుంటూ సాగునీటి శాఖకు చెందిన ఇద్దరు ఇంజినీర్లు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ) రాథోడ్ విఠల్, అసిస్టెంట్ ఇంజినీర్…

వికలాంగుల హక్కులను అమలు చేయాలి

వికలాంగుల న్యాయమైన హక్కులను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కోర్ కమిటీ వైస్ చైర్మన్ (ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి ) పెద్దపల్లి సత్యనారాయణ డిమాండ్ చేశారు. బుధవారం ల‌క్ష్సెట్టిపేట‌లో మాట్లాడారు. ఈ…

తెలంగాణలో SIR గడువు పొడిగింపు..

ఎట్ట‌కేల‌కు తెలంగాణ‌లో స‌ర్(SIR) గ‌డువు పొడిగించారు. ఆగ‌స్టు 3వ తేదీ వ‌ర‌కు బీఎల్‌వోలు ప్ర‌తి ఇంటికి వ‌చ్చి ఓట‌ర్ల వివ‌రాల‌ను సేక‌రించి, న‌మోదు చేయ‌నున్నారు. ఈ మేర‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. ముందుగా…

బెల్లంపల్లిలో కప్పతల్లి ఆటలు

సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పండాలని ఆకాంక్షిస్తూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం బూదాకుర్ధు గ్రామంలో బుధవారం గ్రామస్తులు సంప్రదాయబద్ధంగా కప్పతల్లి ఆటలు నిర్వహించారు. ఇటీవల సరైన వర్షాలు లేక విత్తనాలు వేసిన రైతులు ఆందోళన చెందుతున్న…

పిలిచారు… అవ‌మానించారు…

ఆయ‌న జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు.. సొంత పార్టీలో నేత‌లు తిట్టుకుంటున్నారు.. ఏకంగా డీసీసీ అధ్య‌క్షుడిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. డౌన్ డౌన్ నినాదాలు చేస్తున్నారు. దీంతో కోపం వ‌చ్చింది... ఏం చేయాలో అర్థం కాలేదు... ఆయ‌న‌కు ఎదురుగా…

సింగరేణికి CPSU హోదా కల్పించండి

Singareni:సింగరేణి సంస్థ‌కు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (Central Public Sector Undertaking - CPSU) హోదా కల్పించాలని INTUC నేత‌లు కోరారు. కేంద్ర బొగ్గు గ‌నుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని INTUC సెక్రటరీ జనరల్ డా. బి. జనక్ ప్రసాద్, ఇత‌ర నాయ‌కులు…

ప్రోటోకాల్ వివాదం.. దళిత సర్పంచ్ ఆగ్రహం

మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి నియోజకవర్గం తాండూరులో నిర్వహించిన ప్రభుత్వ అవగాహన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. ప్రోటోకాల్ ప్రకారం స్థానిక దళిత సర్పంచ్ ఫొటోను ఆహ్వాన ఫ్లెక్సీలో పొందుపరచకపోవడంపై వివాదం చెలరేగింది. కావాలనే దళిత…

సింగ‌రేణికి అండ‌గా కేంద్రం

Singareni:సింగరేణికి అండగా కేంద్రం ఎల్ల‌ప్పుడూ ఉంటుంద‌ని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి (Union Minister of Coal and Mines G.Kishan Reddy) స్ప‌ష్టం చేశారు. భూపాలపల్లి జిల్లా(Bhupalpally District)లో కేటీకే-8 గనిని సందర్శించిన…