అమ్మతోడు… అడుగుపెడితే..
అమ్మతోడు... అడుగుపెడితే... ఈ ఒక్క మాటే ఇప్పుడు మంచిర్యాల కాంగ్రెస్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. సొంత పార్టీకి చెందిన మంత్రి గడ్డం వివేక్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణలను మంచిర్యాల నియోజకవర్గంలో అడుగుపెట్టనివ్వబోమన్న వైఖరితో…