అమ్మ‌తోడు… అడుగుపెడితే..

అమ్మతోడు... అడుగుపెడితే... ఈ ఒక్క మాటే ఇప్పుడు మంచిర్యాల కాంగ్రెస్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సొంత పార్టీకి చెందిన మంత్రి గడ్డం వివేక్‌, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణలను మంచిర్యాల నియోజకవర్గంలో అడుగుపెట్టనివ్వబోమన్న వైఖరితో…

జీవగంజి పోసిన వర్షం

కొద్ది రోజులుగా వర్షాలు లేక అల్లాడిపోయిన రైతులకు ఎట్టకేలకు ప్రకృతి కరుణించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత రాత్రి పలు ప్రాంతాల్లో కురిసిన వర్షం పత్తి, సోయాబీన్ పంటలకు కొత్త ఊపిరినిచ్చింది. ఎండిపోతున్న పంటలు కోలుకునే పరిస్థితి కనిపించడంతో…

నాణ్యతే లక్ష్యం.. సింగరేణిలో ప్రత్యేక అధికారుల నియామకం

Singareni:రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న వేళ సింగరేణి సంస్థ బొగ్గు నాణ్యతకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్పత్తి నుంచి వినియోగదారులకు డిస్పాచ్ వరకు ప్రతి దశ నిశితంగా పర్యవేక్షించేందుకు ఏరియాల వారీగా ప్రత్యేక…

ఉద్రిక్త‌త న‌డుత ఎంపీ ప‌ర్య‌ట‌న‌

ఎంపీ వంశీకృష్ణ పర్యటన రాజకీయ వేడిని రగిలించింది. ఒకవైపు కాంగ్రెస్ నేతల అసంతృప్తి, ఎంపీ ఫ్లెక్సీల చించివేతతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఎంపీ మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం గూడెం పర్యటించారు. అయితే కాంగ్రెస్ కార్యకర్తలకు…

ఉద్రిక్తత నడుమ ఎంపీ పర్యటన

ఎంపీ వంశీకృష్ణ పర్యటన రాజకీయ వేడిని రగిలించింది. ఒకవైపు కాంగ్రెస్ నేతల అసంతృప్తి, ఎంపీ ఫ్లెక్సీల చించివేతతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఎంపీ మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం గూడెం పర్యటించారు. అయితే కాంగ్రెస్ కార్యకర్తలకు…

ఇన్ స్టా మోజుకు దూరంగా ఉండండి

ఆసిఫాబాద్ పట్టణంలోని మహాత్మా జ్యోతి బాపూలే స్కూల్, బాబాపూర్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షీ టీం సభ్యులు విద్యార్థులకు పలు కీలక అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని…

దేవాదాయ శాఖ‌లో కొత్త శ‌కం..

Telangana Endowments Department:తెలంగాణ దేవాదాయ శాఖ చరిత్రలో తొలిసారిగా భారీ స్థాయిలో ఉద్యోగాల నియామకాలు చేపట్టింది. హైదరాబాద్‌లోని రవీంద్రభారతి వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda…

భార‌త్ బిల్లు క‌డుతోన్న పాకిస్థాన్

పహల్గామ్‌ ఉగ్రదాడి అనంతరం సింధు జలాల ఒప్పందం అమలును భారత్‌ నిలిపివేయడంతో పాటు, ఆ ఒప్పందానికి సంబంధించిన మధ్యవర్తిత్వ ప్రక్రియ కూడా బహిష్కరించింది. దీంతో శాశ్వత మధ్యవర్తిత్వ న్యాయస్థానం (PCA)లో పాకిస్థాన్‌ దాఖలు చేసిన కేసు కొనసాగించేందుకు…

హ‌త్య చేసి… త‌ల మొండం వేరు చేశారు..

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రంలో ఓ వృద్ధుడిని దారుణంగా హత్య చేశారు. రెబ్బెన మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ ముందు గుర్తు తెలియని వ్యక్తి హత్య చేశారు. తల మొండెం వేరు చేయడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ మేర‌కు…

హ‌త్య చేసి… త‌ల మొండం వేరు చేశారు..

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రంలో ఓ వృద్ధుడిని దారుణంగా హత్య చేశారు. రెబ్బెన మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ ముందు గుర్తు తెలియని వ్యక్తి హత్య చేశారు. తల మొండెం వేరు చేయడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ మేర‌కు…