సింగ‌రేణికి మరిన్ని బొగ్గు బ్లాక్లు కేటాయించాలి

INTUC:సింగరేణికి తాడిచర్ల–II బొగ్గు బ్లాక్ కేటాయించడం చారిత్రాత్మక నిర్ణయమని INTUC సెక్రటరీ జనరల్ డా.జనక్ ప్రసాద్ తెలిపారు. తాడిచర్ల–II బొగ్గుబ్లాక్ కేటాయింపున‌కు సహకరించిన కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.…

గోడెక్కిన ప్రేమ క‌థా చిత్ర‌మ్‌..

"ప్రేమ కోసం ఏం చేయడానికైనా రెడీ అంటారు.. కానీ ఇక్కడో ప్రేమికుడు చేసిన పని చూస్తే మీరు ముక్కున వేలేసుకుంటారు..." ప్రేమ కోసం యువతీయువకులు చేస్తున్న సాహసాలు రోజురోజుకూ కొత్త రూపం దాలుస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ యువకుడు తన ప్రేమ…

కాళేశ్వరం బాధ్యతలు కేసీఆర్ కే అప్పగిస్తాం

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వ వైఖరిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చకు రావాలని, ఒకవేళ కేసీఆర్ వాదనలో బలముందని నిరూపిస్తే రాబోయే మూడేళ్ల పాటు కాళేశ్వరం ప్రాజెక్టు…

సింగరేణికి కేంద్రం బంపర్ ఆఫర్

సింగ‌రేణికి కేంద్రం బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. తాడిచర్ల ఓసీ-2 (బ్లాక్-2) బొగ్గు గనులను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా సింగరేణికి కేటాయించింది. ఎలాంటి ఓపెన్ వేలం లేకుండా నేరుగా సింగరేణికి అప్పగిస్తూ కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్ణయం…

ట్రాక్ట‌ర్ బోల్తా.. ఇద్ద‌రు మృతి

మూల‌మ‌లుపు వ‌ద్ద ట్రాక్ట‌ర్ బోల్తా ప‌డిన ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు మృత్యువాత ప‌డ‌గా, మ‌రో ఇద్ద‌రు గాయాల‌పాల‌య్యారు. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం బాబాసాగర్ సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కెర‌మెరి నుంచి చింతలమానేపల్లి…

కళ్లకు గంతలు కట్టి… పెన్ను క్యాప్ మింగించి…

చదువుల తల్లికి నిలయాలుగా, క్రమశిక్షణకు మారుపేరుగా నిలవాల్సిన గురుకుల పాఠశాలలో సభ్యసమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగుచూసింది. తోటి విద్యార్థిని అని కూడా చూడకుండా, కళ్లకు గంతలు కట్టి.. బలవంతంగా పెన్ను క్యాప్ మింగించిన అమానుషం కొమురం భీమ్…

బీఆర్‌ఎస్‌ నేతల అరెస్ట్‌

బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగమైన కన్నెపల్లి పంప్ హౌస్ పర్యటన నేపథ్యంలో పోలీసులు ఎక్కడిక్కడ BRS నేతలను అదపులోకి తీసుకున్నారు. మంచిర్యాల జిల్లాలో నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్…

కార్మికుడిలా కేంద్ర‌మంత్రి

హైదరాబాద్ లో సింగరేణి సంస్థకు సంబంధించిన కీలక అంశాలపై సమీక్ష నిర్వ‌హించారు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిష‌న్‌రెడ్డి(G. Kishan Reddy). ఈ స‌మావేశానికి ఆయ‌న సింగ‌రేణి కార్మికుల నీలిరంగు యూనిఫామ్ ధరించి హాజ‌ర‌య్యారు. "తాను ఆ యూనిఫాంలో…

విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

విద్యార్థి దశ నుంచే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ పిలుపునిచ్చారు. మత్తు అలవాట్లు జీవితాలను నాశనం చేస్తాయని, విద్యార్థులు కష్టపడి చదివి…

అమ్మ‌గా మారిన అధికారిణి

రోడ్డు లేదు.. వాహనం లేదు.. అయినా వెనుదిరగలేదు. విధి ఒకవైపు.. మానవత్వం మరోవైపు. ఆ రెండింటినీ సమానంగా నిలబెట్టిన ఆశ్రమ పాఠశాల వార్డెన్ గాథ ఇది.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ గిరిజన బాలికకు ఆ వార్డెన్ దేవతలా మారింది. విద్యార్థినిని తన వీపుకు…