భారత్ నా మ‌న‌సుకు ద‌గ్గ‌రి దేశం

G20 Meeting: భారత్‌ తన మనసుకు చాలా దగ్గరి దేశమని యూకే ప్రధానమంత్రి రిషి సునాక్‌ అన్నారు. ఢిల్లీలో జరిగే జీ20 శిఖరాగ్ర సదస్సు కోసం సునాక్‌ సతీమణి అక్షతామూర్తితో క‌లిసి ఢిల్లీ చేరుకున్నారు. భారత్‌ పర్యటన తనకు చాలా ప్రత్యేకమని, తనని…

BMS కార్మిక ప‌క్ష‌పాతి యూనియ‌న్‌

BMS:భారతీయ మజ్దూర్ సంఘ్ (BMS) కార్మికుల కోసం అహ‌ర్నిశ‌లు ప‌నిచేస్తుంద‌ని, అది కార్మిక ప‌క్ష‌పాతి అని BJP రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తిరెడ్డి స్ప‌ష్టం చేశారు. శుక్ర‌వారం భూపాల‌ప‌ల్లిలో ఆ యూనియ‌న్ బ్రాంచి ఆఫీసు భూమి భ‌వన నిర్మాణ పూజ…

చెప్పు దెబ్బ‌లు తింటారు జాగ్ర‌త్త

Gandrat Sujata:త‌న‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్న వారిపై టీపీసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గండ్ర‌త్ సుజాత తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. చెప్పు దెబ్బ‌లు తింటార‌ని ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. శుక్ర‌వారంఆదిలాబాద్‌ జిల్లా కేంద్రం మార్వాడి…

ఆశావ‌హుల్లో అభ‌ద్ర‌త‌

Congress: కాంగ్రెస్ పార్టీని మొద‌టి నుంచి న‌మ్ముకున్న నేత‌ల్లో అభ‌ద్ర‌తా భావం పెరిగిపోతోంది. టిక్కెట్టు నాకే, బ‌రిలో నేనే ఉంటాన‌ని నిన్న‌టి వ‌ర‌కు న‌మ్మ‌కంతో ఉన్న నాయ‌కుల‌కు స‌డెన్‌గా కొత్త నేత‌ల రావ‌డంతో త‌ల నొప్పులు తెచ్చిపెడుతోంది.…

నాడు కాసులు… నేడు క‌న్నీళ్లు..

Tomato: నిన్న‌టి వ‌ర‌కు సామాన్యుడికి క‌న్నీళ్లు తెప్పించిన ట‌మాట‌.. ఇప్పుడు రైతులకు కంట నీరు పెట్టిస్తోంది. రైతుల‌కు కాసుల వ‌ర్షం కురిపించిన అదే ట‌మాట ఇప్పుడు ప‌శువుల మేత‌గా ప‌నిచేస్తోంది. కనీసం రవాణా ఛార్జీలు రావడం కూడా గగనంగా మారడంతో…

కుక్క‌ర్లు, గొడుగులు, చీర‌లు…

Elections: ఎన్నిక‌లు మ‌రో మూడు, నాలుగు నెల‌లు ఉన్నాయి.. ఇప్పుడే టిక్కెట్ల ద‌ర‌ఖాస్తులు.. ఎవ‌రికి టిక్కెట్టు వ‌స్తుందో తెలియ‌దు.. నాయ‌కులు, నేత‌లు ఇప్పుడిప్పుడే స‌మాయ‌త్తం అవుతున్నారు. కొంద‌రు నేత‌లు మాత్రం ప్ర‌జ‌ల‌ను ప్ర‌స‌న్నం…

న‌డిపెల్లి గెలుపున‌కు గ‌డ్డం అడ్డం

Gaddam Aravinda Reddy: వ‌చ్చే ఎన్నిక‌ల్లో న‌డిపెల్లి దివాక‌ర్ రావు గెలుపును గ‌డ్డం అర‌వింద‌రెడ్డి అడ్డుకుంటారా..? గ‌తంలో దివాక‌ర్ రావు గెలుపు కోస‌మే ప‌ని చేసిన అర‌వింద‌రెడ్డికి ఎందుకు కోపం వ‌చ్చింది..? న‌డిపెల్లి దివాక‌ర్ రావు ఓట‌మి కోసం…

ఈయ‌న పిల‌వ‌లేదా…? ఆయ‌నే రాలేదా…?

Premsagar Rao: మంచిర్యాల కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తునే ఇత‌ర పార్టీ నేత‌లు చేరారు... మ‌రి దానికి రాష్ట్ర అధ్య‌క్షుడు రాలేదెందుకు..? వేరే కార్య‌క్ర‌మంలో ఉన్నా.. అది జ‌రుగుతోంది కూడా అదే భ‌వనంలో ప‌క్క‌నే ఉన్న‌ప్ప‌టికీ రాష్ట్ర అధ్యక్షుడు…

ఈ నెల 18నే వినాయక చవితి

Vinayaka chavithi: వినాయక చవితి ఏ తేదీన నిర్వహించాలనే దానిపై సందిగ్ధం ఏర్పడింది. దీనిపై తెలంగాణ విద్వత్సభ, భాగ్య‌న‌గ‌ర ఉత్స‌వ క‌మిటీ, కాణిపాకం ఆల‌య అర్చ‌కులు సైతం ఈ నెల 18నే వినాయ‌క చ‌వితి జ‌రుపుకోవాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చారు. అధిక…

తెలివైన దొంగ‌లు

Theft in Manchiryal: ఈ మ‌ధ్య కాలంలో దొంగ‌లు చాలా తెలివి మీరుతున్నారు. పోలీసులు ఏయే కోణాల్లో ద‌ర్యాప్తు చేస్తున్నారో తెలుసుకుని మ‌రీ వారికి చిక్క‌కుండా దొంగ‌త‌నాలు చేస్తున్నారు. దొంగ‌త‌నాలు జ‌రిగిన ప్రాంతాల్లో సీసీ కెమెరాల‌ను బ‌ట్టి పోలీసులు…