రాష్ట్రం, దేశాన్ని కొంటారు..? అమ్మేద్దామా…?

Minister Jupalli Krishna Rao:తాను అర్రాసు ఏక‌గ్రీవాల‌కు వ్య‌తిరేక‌మ‌ని మంత్రి జూప‌ల్లి కృష్ణారావు(Minister Jupalli Krishna Rao) అన్నారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) ప‌ర్య‌ట‌న ఏర్పాట్ల కోసం ఆదిలాబాద్ జిల్లాకు…

సీఎం రేవంత్ మంచి ఆట‌గాడే..

Telangana Chief Minister Revanth Reddy Practiced Football: స్టార్ ఫుట్‌బాల్‌ ఆటగాడు లియోనెల్ మెస్సీతో మ్యాచ్‌ ఆడేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సిద్దం అవుతున్నారు. ఇందుకోసం ఆయన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో గంట పాటు…

స‌ర్పంచ్‌ సీటు కోసం.. త‌ల్లీ కూతుళ్ల మ‌ధ్య పోటీ

Competition between mother and daughter for the sarpanch seat:రాజ‌కీయాల్లో బంధుత్వాలు ప‌నికిరావ‌ని అంద‌రూ అంటారు... అక్ష‌రాల అది నిజ‌మ‌ని నిరూపిస్తున్నారు ఈ త‌ల్లీ కూతుళ్లు.. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం తిమ్మాయిపల్లి పంచాయతీకి…

కొండ‌గ‌ట్టులో అగ్ని ప్ర‌మాదం

Fire accident in Kondagattu:కొండగట్టులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. శ‌నివారంరాత్రి 11 గంటల సమయంలో పట్టణంలోని ఓ బొమ్మల దుకాణంలో మంటలు చెలరేగాయి. ఆ మంటలు పక్క షాపులకు కూడా వ్యాపించడంతో మొత్తం 32 షాపులు పూర్తిగా దగ్ధమై భారీ ఎత్తున మంటలు,…

కాంగ్రెస్ అభ్య‌ర్థుల‌ను గెలిపిస్తే మ‌రింత అభివృద్ది

కాంగ్రెస్ పార్టీ(Congress party) అభ్య‌ర్థుల‌ను గెలిపిస్తే గ్రామాలు మ‌రింత‌గా అభివృద్ధి చెందుతాయ‌ని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగ‌ర్ రావు(Mancherial MLA Kokkirala Premsagar Rao) అన్నారు. ఆయ‌న శ‌నివారం హాజీపూర్, లక్షెట్టిపేట్,…

మావోయిస్టు లేఖ‌ల వీరుడి లొంగుబాటు

Big Shock To Maoist Party:మావోయిస్టు పార్టీలో లేఖ‌ల వీరుడు, ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ అలియాస్ వికాస్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆయన సహా 11 మంది మావోయిస్టులు ఆయుధాలతో మహారాష్ట్రలోని గోండియా జిల్లాలోని దారేక్ష పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు.…

భార‌త్ రానున్న‌ పుతిన్‌

Putin India Visit 2025 : రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్‌ రానున్నారు. ఆయ‌న డిసెంబర్ 4-5 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నారు. రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ శుక్రవారం ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో…

స‌ర్పంచ్ ఎన్నిక‌ల‌పై స్టే విధించ‌లేం

High Court:తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై స్టే విధించ‌లేమ‌ని హైకోర్టు స్ప‌ష్టం చేసింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో 46పై హైకోర్టు (High Court) లో దాఖలైన పిటిషన్లపై ఈ రోజు కోర్టు విచార‌ణ చేసింది. రిజర్వేషన్ల పరిమితిపై వచ్చిన అభ్యంతరాలను…

ఒక్క‌రొక్క‌రం కాదు… అంతా క‌లిసి లొంగిపోతాం..

Maoist Party: ఒక్కొక్కరు బదులుగా అందరం ఒకేసారి లొంగిపోతామని మావోయిస్టు పార్టీ(Maoist Party) లేఖ విడుద‌ల చేసింది. జనవరి 1న ఆయుధాలను విడిచి సామూహికంగా లొంగిపోతామని తెలిపింది. జనవరి 1న సాయుధ కాల్పులను విరమిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఎంఎంసీ…

కోట‌ప‌ల్లిలో 230 మిలియ‌న్ ఏండ్ల నాటి శిలాజాలు

చెన్నూరు ప్రాంతంలోని కోట‌ప‌ల్లి మండ‌లం బొప్పారం అట‌వీ ప్రాంతంలో చేసిన ప‌రిశోధ‌న‌ల్లో 230 మిలియ‌న్ ఏండ్ల నాటి శిలాజాలు ల‌భ్య‌మ‌య్యాయి. సింగ‌రేణి అన్వేష‌ణ విభాగం, తెలంగాణ రాష్ట్ర పురావస్తు శాఖ ఆధ్వ‌ర్యంలో ఈ అన్వేష‌ణ కొన‌సాగింది. గురువారం ఈ…