కాంగ్రెస్ ఎమ్మెల్యేకు నిరసన సెగ

ఊరూరా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తున్నారు. హామీలు స‌క్ర‌మంగా అమ‌లు చేయ‌డం లేదంటూ ప్ర‌శ్నిస్తున్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం దేవునిగూడ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పాల్గొన్నారు. ఈ…

ఓటు హ‌క్కుతోనే ప్ర‌జాస్వామ్యం అభివృద్ధి

ఓటు హ‌క్కుతోనే ప్ర‌జాస్వామ్యం అభివృద్ధి చెందుతుంద‌ని మంచిర్యాల డీసీపీ భాస్క‌ర్ స్ప‌ష్టం చేశారు. ఏసీపీ ప్ర‌కాష్‌తో క‌లిసి కాసిపేట‌, దండేప‌ల్లి గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలు ప‌రిశీలించారు.ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ప్ర‌జ‌లు స్వేచ్ఛ‌గా, భయం…

ప్రియురాలిని హ‌త్య చేసిన ప్రియుడు

వేరే వ్య‌క్తితో చాట్ చేస్తోంద‌ని త‌న ప్రియురాలిని హ‌త్య చేశాడో వ్య‌క్తి.. వివ‌రాల్లోకి వెళితే.. నిర్మ‌ల్ జిల్లా భైంసా మండ‌లం కుంస‌ర గ్రామానికి చెందిన అశ్విని(30) అనే మ‌హిళ‌కు మొద‌టి భ‌ర్త‌తో విడాకులు అయ్యాయి. ప్ర‌స్తుతం నాగేష్ అనే…

ఆదిలాబాద్ గ‌జ‌గ‌జ‌

ఆదిలాబాద్ జిల్లా చ‌లికి వ‌ణికిపోతోంది. రెండు రోజులుగా ఉష్ణోగ్ర‌త‌లు పూర్తిగా ప‌డిపోవ‌డం, కేవ‌లం సింగిల్ డిజిట్‌కే ప‌రిమితం కావ‌డంతో జ‌నం తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ఉత్తరాది నుండి వీస్తున్న చలిగాలులతో అడవుల జిల్లా ఆదిలాబాద్‌…

విద్యుత్‌ఘాతంతో చెల‌రేగిన మంటలు

ఆదిలాబాద్ జిల్లాలో గ‌డ్డిలోడుతో వెళ్తున్న వాహ‌నం ద‌గ్ధమయ్యింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మసూద్ చౌక్ వద్ద ఎండు గ‌డ్డ‌తో వెళ్తున్న ఐచర్ వాహనంలో మంటలు చెల‌రేగాయి. విద్యుత్ వైర్లు తాకడం తో ప్రమాదం సంభ‌వించింది. దీంతో మంట‌లు వ్యాపించాయి.…

సింగ‌రేణికి రెండు అనుబంధ కంపెనీలు

Singareni:సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా గ్రీన్ ఎనర్జీ, క్రిటికల్ మినరల్స్ రంగంలోకి ప్రవేశిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు కొత్త అనుబంధ సంస్థల ఏర్పాటుకు పేర్లను రిజ‌ర్వు చేయించింది. దేశ విదేశాల్లో చేపట్టనున్న సోలార్ విద్యుత్తు…

అంత‌ర్జాతీయ వేదిక‌కు అంతా సిద్ధం

Global Summit 2025 :తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కోసం సర్వం సిద్ధమైంది. తెలంగాణ ప్ర‌భుత్వం ఈ స‌మ్మిట్ 8, 9 తేదీల్లో ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేసింది. సమ్మిట్ కోసం మొత్తం ఆరు ఖండాలకు చెందిన 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు…

గోవాలో ఘోర అగ్ని ప్ర‌మాదం.. 23 మంది మృతి

Major fire accident in Goa:గోవాలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నార్త్ గోవాలోని 'Birch by Romeo Lane' నైట్ క్లబ్‌లో శనివారం అర్ధరాత్రి సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది…

రోడ్డు ప్ర‌మాదం.. అయ్య‌ప్ప భ‌క్తులు మృతి

Road Accident in Tamilnadu: అయ్యప్ప భక్తులు శబరిమల తిరిగి వస్తుండగా చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఏకంగా నలుగురు మృతిచెందారు. తమిళనాడులోని రామేశ్వరంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ కారుని ఢీకొన్న ఘ‌ట‌న‌లో నలుగురు అయ్యప్ప మాల…

ఏసీబీ వ‌ల‌లో పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి

ACB Attack: ఇందిర‌మ్మ ఇల్లు బిల్లు కోసం లంచం డిమాండ్ చేసిన ఓ అధికారి ఏసీబీ(ACB) వ‌ల‌లో చిక్కాడు. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి గొల్లపల్లి రాజ్ కుమార్ ఇందిరమ్మ ఇల్లు బిల్లు ఇప్పించేందుకు రూ. 10 వేలు డిమాండ్ చేశాడు. అంత…