విపత్తుల సమయంలో రాజకీయాలు వద్దు

విపత్తుల సమయంలో రాజకీయాలు వద్దని, ప్రజలను ఇబ్బందులు నుంచి గెట్టెక్కించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం రాత్రి ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్, కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిలతో కలిసి కడెం…

శ్రీరామ్ సాగర్ 40 గేట్లు ఎత్తివేత

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నలభై గేట్లను ఎత్తి వరద నీటిని గోదావరికి వదులుతున్నారు. మహారాష్ట్రలో కురుస్తున్న భారీవర్షాల కారణంగా శ్రీరామ్సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరింది. సుమారు రెండు లక్షల క్యూసెక్కుల మేర వరద నీరు…

అధైర్య‌ప‌డొద్దు.. అండ‌గా ఉంటా.

ప్ర‌జ‌లు ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగ‌ర్ రావు అన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఆయ‌న మంచిర్యాల గోదావ‌రి నీటి మ‌ట్టాన్ని ప‌రిశీలించారు. అదేవిధంగా గోదావ‌రి తీరాన…

కడెం అన్ని గేట్లు ఎత్తివేత

Kadem project: నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు అన్నీ గేట్లు ఎత్తిన అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టుకు భారీగా ఇన్ ఫ్లో కొనసాగుతోంది. అధికారులు వెంటనే అప్రమత్తం అయి ప్రాజెక్టు మొత్తం గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల…

హెలికాప్టర్లు వినియోగించండి..

వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలి, అవసరమైతే హెలికాప్టర్లు వినియోగించాలని రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. రాష్ట్రంలో వర్షాలు, వరద పరిస్థితులపై జిల్లా కలెక్టర్లు, డిజాస్టర్…

ధ్వంసమైన రైల్వే ట్రాక్..

భారీ వర్షాలతో మహబూబాబాద్‌ (Mahabubabad) జిల్లా జలదిగ్బంధం అయింది. జిల్లాకేంద్రం నుంచి బయటకు వెళ్లే దారులన్నీ బందయ్యాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో మహబూబాబాద్ జిల్లా కేంద్రం నుంచి ఇల్లందు, నెల్లికుదురు, కేసముద్రం వైపు రవాణా సౌకర్యం…

అంగన్వాడీ కేంద్రంలో కుళ్లిన కోడిగుడ్లు

Rotten eggs at Anganwadi center:మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఏసన్ వాయి అంగన్ వాడి కేంద్రంలో కుళ్లిన కోడిగుడ్లు పంపిణీ చేస్తున్నారు. కేంద్రానికి ఇటీవల కాంట్రాక్టర్ సరఫరా చేసిన కోడిగుడ్లను శనివారం అంగన్వాడీ కేంద్రంలో లబ్దిదారులకు…

సింగరేణిలో బదిలీ వర్కర్లకు తీపి కబురు

Singareni: సింగరేణిలో పనిచేస్తున్న 2,364 మంది బదిలీ వర్కర్లను జనరల్ మజ్దూర్లుగా క్రమబద్ధీకరిస్తున్నట్లు సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ తెలిపారు. సంస్థలో చేరినప్పటి నుంచి క్యాలెండర్ ఏడాదిలో భూగర్భ గనుల్లో 190 రోజులు, ఉపరితల గనులు, విభాగాల్లో 240…

పారాలింపిక్స్ లో స‌రికొత్త చ‌రిత్ర‌

Paralympics 2024:పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్ 2024 (Paralympics 2024)లో భారత్ పతకాల వేటను ఆరంభించింది. దివ్యాంగుల విశ్వక్రీడల్లో భారత షూటర్ అవనీ లేఖరా (Avani Lekhara) స్వర్ణ పతకంతో మెరిసింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ (SH1)…

పోలీస్ జ‌ట్టు విజేత‌

Komuram Bhim Asifabad District: ప్ర‌తి ఒక్క‌రూ క్రీడలను జీవితంలో భాగం చేసుకోవాలని కలెక్టర్ వెంకటేష్ ధోత్రె తెలిపారు. గురువారం ఆసిఫాబాద్ జిల్లాలో జాతీయ క్రీడా దినోత్సవం నిర్వ‌హించారు. ముందుగా మేజర్ ధ్యాన్ చంద్ ఫోటోకి కలెక్టర్ పూలమాల వేసి…