నాగోబా మహాపూజలకు శ్రీకారం

గిరిజ‌న కుంభ‌మేళా నాగోబా జాత‌ర ప్రారంభ‌మైంది. త‌మ‌ ఆరాధ్య దైవమైన నాగోబా మహా పూజలకు మెస్రం వంశీయులు శ్రీకారం చుట్టారు. పుష్యమాస అమవాస్యను పురస్కరించుకొని 2026 జనవరి 18న కేస్లాపూర్ నాగోబా జాతర నిర్వహించనున్నారు. సోమవారం రాత్రి ఉమ్మడి…

హామీలు ఇచ్చారు.. అమ‌లు చేస్తున్నారు.. రంగంలోకి కొత్త స‌ర్పంచ్‌లు

ఎన్నిక‌లు అయిపోయాయి... స‌ర్పంచ్‌, వార్డు స‌భ్యులు గెలిచేశారు.. ప్ర‌మాణ‌స్వీకారం కూడా అయిపోయింది. కొన్ని చోట్ల అయితే ఏకంగా స‌ర్పంచ్‌లు, వార్డు స‌భ్యులు రంగంలోకి దిగారు. తాము ఇచ్చిన హామీలు అమ‌లు చేసేస్తున్నారు. కొంద‌రైతే ప్ర‌మాణ స్వీకారం కంటే…

జాతీయ మెగా లోక్ అదాలత్ లో 4411 కేసులు పరిష్కారం

National Mega Lok Adalat:జాతీయ మెగా లోక్ అదాలత్ లో రామ‌గుండం క‌మిష‌న‌రేట్(Ramagundam Commissionerate) ప‌రిధిలో 4411 కేసులు పరిష్కారం అయిన‌ట్లు క‌మిష‌న‌ర్ అంబర్ కిషోర్ ఝా(Commissioner Amber Kishore Jha) తెలిపారు. ఇ-పెట్టీ కేసులు 2971, డ్రంక్…

సీపీఎం ఆధ్వ‌ర్యం రాస్తారోకో

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ 2005 చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో మ‌రో చ‌ట్టం తీసుకురావ‌డం దారుణ‌మ‌ని సీపీఎం నాయ‌కులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. దీనిని నిర‌సిస్తూ CPM పార్టీ తాండూరు మండల కమిటీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో…

మ‌ణుగూరు బ్లాక్ సింగ‌రేణికే కేటాయించాలి

Singareni:మణుగూరు PKOC డిప్ సైడ్ బ్లాక్ సింగరేణికే కేటాయించాలని సింగ‌రేణి కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. సంస్థ‌లోని ముఖ్య‌మైన కార్మిక సంఘాలు సోమ‌వారం సింగ‌రేణి భ‌వ‌న్‌లో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు నేత‌లు మాట్లాడుతూ మ‌ణుగూర్…

కాంగ్రెస్‌లో మార్కెట్ క‌మిటీ చిచ్చు..

స్థానిక సంస్థ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నేత మ‌ధ్య గ్రూప్ వార్ ఇంకా త‌గ్గ‌నే లేదు.. ఇక ఇప్పుడు మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్ ప‌ద‌వి కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెడుతోంది... ఆ ప‌ద‌వి ఇంకా ఎవ‌రికి ఇవ్వ‌కున్నా ఎమ్మెల్యే కొంద‌రికి ఇచ్చే ప్ర‌య‌త్నాలు…

రోడ్డు ప్ర‌మాదంలో ముగ్గురు కూలీలు మృతి

Road Accident: ఈ రోజు తెల్లవారు ఝామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. కాల కృత్యాలు తీర్చుకునేందుకు దిగిన కూలీలు చనిపోవడం విషాదాన్ని నింపింది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం జీఎం ఆఫీస్ - ఇందారం ఎక్స్ రోడ్ సమీపంలో జరిగిన…

వ‌ణికిస్తున్న చ‌లి

చలిపులి ప్రజలను వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు భారీ స్ధాయిలో పడిపోవడంతో జనం వణికిపోతున్నారు. రాత్రి, ఉదయ ఉష్ణోగ్ర‌త‌లు ఊహించని రీతిలో తగ్గిపోతున్నాయి. చలి దెబ్బకు జనం బయటకు రావాలంటే భయపడుతున్నారు. అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావడం లేదు. దీంతో ఉదయం…

అర్ధ‌రాత్రి దోపిడి దొంగ‌ల హ‌ల్‌చ‌ల్

అర్ధ‌రాత్రి దోపిడి దొంగ‌లు హ‌ల్‌చ‌ల్ సృష్టించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీ చౌరస్తా ఏరియాలో తాళాలు ప‌గుల‌గొట్టి దొంగ‌తానికి య‌త్నించారు. లైఫ్ స్టైల్ గార్మెంట్స్, జై సంతోషిమాత డ్రెస్సెస్, అంబికా ఫ్యాషన్ మాల్.. ఈ మూడు దుకాణాలలో…

ఆటోబోల్తా… త‌ప్పిన ప్ర‌మాదం..

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం దుగ్నేపల్లి వద్ద ఆటో బోల్తా ప‌డ‌టంతో ప్ర‌మాదం సంభ‌వించింది. బెల్లంపల్లి నుండి నెన్నెల మండ‌లం గొల్లపల్లికి కూరగాయల లోడుతో వెళ్తున్న ఆటో బోల్తా ప‌డింది. దీంతో డ్రైవర్ తిరుపతి కి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో…