బీఆర్ఎస్ నేత‌ల ఆందోళ‌న‌

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ గొంతునొక్కడం కాంగ్రెస్‌ సర్కార్‌ కక్ష సాధింపునకు నిదర్శనమని బీఆర్ఎస్ నేత‌లు దుయ్య‌బ‌ట్టారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓవర్ బ్రిడ్జి వద్ద బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ధర్నా నిర్వ‌హించాయి. ఈ సంద‌ర్భంగా నేత‌లు…

జిమ్మ‌ల‌ పండుగ‌

Fish Festival: ఓ వైపు చికెన్‌, మ‌ట‌న్ రేట్లు పెరుగుతుండ‌టంతో జ‌నాలు చేప‌ల కోసం ప‌రుగులు పెడుతున్నారు. రెండు, మూడు వారాలుగా జాల‌ర్లు చెరువుల్లో చేప‌లు ప‌డుతుండ‌టంతో అటు వైపుగా దృష్టి సారిస్తున్నారు. దాదాపు నెల రోజులుగా చికెన్ రేట్లు…

వ‌డ్లు కొన‌కుంటే తిరుగుబాటు ఖాయం

వారం రోజుల్లో వడ్లు కొనకుంటే రైతులు తిరగబడతారని సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించారు. రైతుల ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దహేగాం మండలం లగ్గం గ్రామంలోని కొనుగోలు…

అంగన్వాడి వైపు అడుగు… చిన్నారి భవిష్యత్తుకు బంగారు బాట

అంగన్వాడి వైపుగా చిన్నారులు వేసే ప్రతి అడుగు బంగారు భవిష్యత్తుకు బాట అని జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్ అన్నారు. శనివారం మంచిర్యాలలోని రామ్ నగర్ సెక్టార్ లో నిర్వహించిన అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమానికి సీడీపీవో విష్ణు ప్రియ,…

రాష్ట్ర స్థాయిలో బెల్లంప‌ల్లి పాలిటెక్నిక్ విద్యార్థుల ఘన విజయం

గవర్నమెంట్ పాలిటెక్నిక్, బెల్లంపల్లి విద్యార్థులు తెలంగాణ ఈసెట్ (TG ECET)–2026లో మైనింగ్ ఇంజినీరింగ్ విభాగంలో అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో అత్యున్నత ర్యాంకులు సాధించారు. కళాశాల విద్యార్థులు రాష్ట్రంలో 1, 2, 5 ర్యాంకులను కైవసం…

వ‌రి ధాన్యానికి నిప్పు పెట్టిన రైతులు

Farmers set fire to rice paddies:అధికారులు కొనుగోళ్లలో జాప్యం చేయడం, లారీలు అందుబాటులో లేకపోవడం వల్ల ఆగ్రహించిన రైతులు ధాన్యం ద‌గ్ధం చేసి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కొమురం భీమ్ జిల్లా(Komuram Bheem District) దహెగాం మండలం లగ్గాంలో రైతులు వ‌రి…

బెల్లంపల్లి లో పేకాటరాయుళ్ల అరెస్ట్

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల శివారులోని ఆర్‌పి గార్డెన్‌లో పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని తాళ్ళగురిజాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారీ మొత్తంలో నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆర్‌పి గార్డెన్ యజమాని కూడా…

ప్రాణాలు అడ్డుపెట్టైనా సింగరేణిని కాపాడుకుంటాం

తెలంగాణకు కొంగుబంగారం లాంటి సింగరేణి సంస్థను ప్రాణాలు అడ్డుపెట్టైనా కాపాడుకుంటామ‌ని ఐఎన్‌టీయూసీ మంచిర్యాల జిల్లా అధ్య‌క్షుడు న‌రేందర్ అన్నారు. వేలాది మందికి అన్నం పెడుతున్న సింగ‌రేణి త‌ల్లిలాంటి సంస్థ‌ను త‌గ‌ల‌బెట్టాల‌ని బాల్క సుమ‌న్ లాంటి…

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై ముంద‌డుగు

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు(Tummidihetti Project) బ్యారేజ్‌ ఎత్తు, నిర్మాణంపై మహారాష్ట్రతో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం అడుగు ముందుకేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి(Revanth Reddy) మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌…