బీఆర్ఎస్ నేతల ఆందోళన
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ గొంతునొక్కడం కాంగ్రెస్ సర్కార్ కక్ష సాధింపునకు నిదర్శనమని బీఆర్ఎస్ నేతలు దుయ్యబట్టారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓవర్ బ్రిడ్జి వద్ద బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. ఈ సందర్భంగా నేతలు…