ఏసీబీ వలలో జిల్లా సహకార శాఖ అధికారి

ACB Trap: లంచం తీసుకుంటూ ఓ జిల్లా అధికారి ఏసీబీ అధికారుల‌కు చిక్కాడు. జిల్లా సహకార శాఖ అధికారి రాథోడ్ బిక్కు నాయక్ ను ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండ‌గా ప‌ట్టుకున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఇక్బాల్ అహ్మద్ నగర్ లోని నివాసంలో రెండు…

ఫోన్లు పేలాయి… ప్రాణాలు తీశాయి..

Kurnool Bus Accident: బ‌స్సు ల‌గేజీ విభాగంలో 400 ఫోన్లు ఉన్న పార్సిల్ ఉంది... బ‌స్సు ప్ర‌మాదానికి గురి కావ‌డం... మంటలు వ్యాపించ‌డం.. దీంతో ఆ ఫోన్ల‌లో ఉన్న లిథియం బ్యాటరీలు(Lithium batteries) ఒక్కసారిగా పేలిపోయాయి. ప్ర‌మాద తీవ్ర‌తను ఇది…

ఇద్ద‌రూ ఆడ‌పిల్ల‌లే అని.. కన్నబిడ్డతో సహా తల్లి ఆత్మహత్య..

త‌న‌కు పుట్టింది ఇద్ద‌రూ ఆడ‌పిల్ల‌లే అనే మానసిక వేద‌నతో కన్న బిడ్డతో సహా తల్లి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘ‌ట‌న మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రేండ్లగూడలో చోటుచేసుకుంది.... జన్నారం మండలం రేండ్లగూడ గ్రామానికి చెందిన చెటుపల్లి…

మ‌ద్యం షాపుల‌కు ద‌ర‌ఖాస్తుల వెల్లువ‌

Huge applications for liquor shops: తెలంగాణ రాష్ట్రం(Telangana State)లో కొత్త‌గా మ‌ద్యం షాపుల కోసం భారీగా ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. 2,620 మద్యం దుకాణాలకు 95,285 వేల దరఖాస్తులు అందాయి. వాటి ద్వారా రూ.2,858 కోట్ల ఆదాయం సమకూరింది. దరఖాస్తుదారుల…

బస్సు ప్రమాదం వద్ద మరో ప్రమాదం.. క్రేన్‌ బోల్తా

Another accident at the bus accident site.. Crane overturns:కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో 20 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఘటనాస్థలంలో రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే అక్కడ మరో…

నిరుద్యోగుల‌ను మోసం చేసేందుకే జాబ్‌మేళా

Job fair in Bellampalli :బెల్లంప‌ల్లి ప‌ట్టణంలో ఈ నెల 25న నిర్వ‌హించే నిరుద్యోగ జాబ్‌మేళా కేవ‌లం నిరుద్యోగుల‌ను మోసం చేసేందుకేన‌ని బీఆర్ఎస్వీ(BRSV) జిల్లా అధ్య‌క్షుడు బడికల శ్రావణ్ ఆరోపించారు. సింగ‌రేణి ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన నిరుద్యోగ…

కాలం చెల్లింది.. ప్రాణాలు తీసింది..

Kurnool Bus Tragedy: కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు (Kaveri Travels Bus) ప్రమాదానికి గురైన విష‌యం తెలిసిందే. ఈ బ‌స్సు (DD01N9490) నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా న‌డుస్తున్నా దాని గురించి ప‌ట్టించుకునే నాథుడే…

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం… ప్రయాణికుల సజీవ దహనం

Road Accident:కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఉలిందకొండ దగ్గర జాతీయ రహదారిపై ప్రైవేట్ బస్సు ముందు భాగంలో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. మంటలు వ్యాపించగానే అప్రమత్తమైన 12 మంది ప్రయాణికులు బస్సు…

సింగరేణి మ‌రో ముంద‌డుగు..

Singareni:సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యలో భాగంగా కీలక ఖనిజ రంగంలో కూడా ప్రవేశించాలని నిర్ణయించిన విష‌యం తెలిసిందే. ఈ దిశగా ఆ సంస్థ‌ మరో ముందడుగు వేసింది. సింగరేణి ప్రాంతంలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ గుర్తించి ఉత్పత్తి చేయడానికి ఒక…

ఆ వార్త‌ల్లో ఎలాంటి నిజం లేదు..

MLA Kokkirala Prem Sagar Rao: మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు(MLA Kokkirala Prem Sagar Rao) ఆరోగ్యంపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయ‌న‌ పీఏ శ్రీధర్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని..…