ల‌క్కీ డ్రాప్‌.. లిక్క‌ర్ కిక్‌

చివ‌రి రోజు మ‌ద్యం షాపుల కోసం ఔత్సాహికులు బారులు తీరారు. మ‌ద్యం షాపుల టెండ‌ర్ల కోసం శ‌నివారం చివ‌రి రోజు కావ‌డంతో వ్యాపారులు టెండ‌ర్లు వేసేందుకు రాత్రి పొద్దుపోయేంత వ‌ర‌కు క్యూలో నిల‌బ‌డ్డారు. ఆదిలాబాద్‌లో 40 షాపుల‌కు గాను 683 ద‌ర‌ఖాస్తులు,…

కోడలిని గొడ్డ‌లితో న‌రికి చంపిన మామ‌

Uncle hacks daughter-in-law to death with axe:కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. త‌న కొడుకు త‌న‌కు ఇష్టం లేని పెండ్లి చేసుకున్నాడ‌ని ఏకంగా గ‌ర్భిణీ అయిన కోడలిని గొడ్డ‌లితో దారుణంగా నరికి చంపాడో వ్య‌క్తి... కొమురంభీమ్…

బీసీ ర్యాలీలో కింద ప‌డిన వీహెచ్‌

V. Hanumantha Rao:బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటూ బీసీ సంఘాలు, వివిధ పార్టీల నాయకులు శనివారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌ అంబర్‌పేటలో అఖిలపక్ష నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందులో…

ఓ వైపు త‌ల్లి… మ‌రోవైపు త‌న‌యుడు..

Kalvakuntla Kavitha and her son Aditya support Telangana bandh:42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు కోసం తెలంగాణ బంద్‌కు మద్దతుగా కవిత, ఆమె కుమారుడు ఆదిత్య మానవహారంలో పాల్గొన్నారు. హైదరాబాద్ ఖైరతాబాద్ చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమంలో నిరసన…

బంద్‌లో మంత్రి వివేక్‌

Minister Vivek in the bandh:మంచిర్యాల జిల్లాలో బీసీ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. చెన్నూర్, మందమర్రి పట్టణంలో జ‌రుగుతున్న బీసీ బంద్ కు మంత్రి వివేక్ (Minister Vivek) మద్దతు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ అందరూ స్వచ్ఛందంగా బంద్…

బంద్ కి మద్దతుగా ఆందోళన 

బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలంటూ కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన బంద్ కొనసాగుతోంది. దీనిలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఎదుట బైఠాయించారు. మాజీ మంత్రి జోగు రామన్న బీఆర్ఎస్…

త‌ల్లిదండ్రుల సాక్షిగా.. ఎలాంటి రాద్దాంతం జ‌ర‌గ‌లేదు..

Minister Seethakka:`న‌న్ను క‌న్న స‌మ్మ‌య్య‌, స‌మ్మ‌క్క సాక్షిగా చెబుతున్నా.. క్యాబినెట్‌లో ఎలాంటి రాద్ధాంతం జరగలేదు. కేవలం ఎజెండా, ప్రజా సమస్యలపై మాత్రమే చర్చ జరిగింద`ని మంత్రి సీత‌క్క స్ప‌ష్టం చేశారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ముఖ్య నేత హరీష్…

అరెస్టులొద్దు… విచార‌ణ ఆపొద్దు..

Madhukar Suicide Case:బీజేపీ వేమ‌న‌ప‌ల్లి మండ‌ల అధ్య‌క్షుడు ఏట మ‌ధూక‌ర్ ఆత్మ‌హ‌త్య కేసు విష‌యంలో నిందితుల‌ను అరెస్టు చేయ‌వ‌ద్ద‌ని హైకోర్టు తీర్పునిచ్చింది. అదే స‌మ‌యంలో కేసు విచార‌ణ సైతం ఆపొద్ద‌ని... నిందితులు విచార‌ణ‌కు స‌హ‌క‌రించాల‌ని…

సింగ‌రేణి కార్మికుల‌కు రూ. 400 కోట్లు బోన‌స్‌

Diwali Bonus To Singareni Workers: దేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ ప్రక‌టించడం రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్ప‌ష్టం చేశారు. ప్రభుత్వం ప్రతిసారి…

మావోయిస్టు చ‌రిత్రలో అతిపెద్ద లొంగుబాటు

The biggest surrender in Maoist history:మావోయిస్టు అగ్రనేత, కేంద్రకమిటీ సభ్యుడు ఆశన్న అలియాస్‌ రూపేశ్‌ సహా 208 మంది నక్సలైట్లు లొంగిపోయారు. బస్తర్‌ జిల్లాలోని జగ్‌దల్‌పూర్‌లో నిర్వహించిన నక్సలైట్ల లొంగుబాటు కార్యక్రమంలో వారంతా జనజీవన…