కీలక ఖనిజాభివృద్ధి కమిటీలో సింగరేణి సీఎండీ
దేశంలో ఉన్న కీలక ఖనిజాలను గుర్తించడం, అన్వేషణ, ఉత్పత్తి కోసం ఒక జాతీయ స్థాయి కమిటీ నియమించారు. కమిటీకి ఛైర్మన్ గా ఐఐటి- ఐఎస్ఎం సంస్థ అడ్వైజర్ (మినరల్స్) డాక్టర్ డీకే సింగ్, కమిటీ సభ్యులుగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్…