సింగరేణి కార్మికులకు అన్యాయం చేస్తే సహించేది లేదు
TBGKS:సింగరేణి కార్మికులకు అన్యాయం చేస్తే సహించేది లేదని, కార్మికులకు 35% లాభాల వాటా వెంటనే ప్రకటించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం…