రాజ‌న్న ఆల‌యంలో ద‌ర్శ‌నాలు నిలిపివేత‌… భ‌క్తుల ఆగ్ర‌హం

Vemulawada Rajanna Temple:వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో బుధ‌వారం ఉద‌యం నుంచి అధికారులు భక్తుల దర్శనాలను నిలిపివేశారు. కార్తీక మాసం కావడంతో రాజన్న సన్నిధికి మొక్కులు చెల్లించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. అయితే ఉదయం నుండి…

పెరుగుతున్న చలి తీవ్రత

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. సోమ, మంగళ వారాల్లో తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలో 10.4 డిగ్రీలు, ఆసిఫాబాద్ లో 10.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. మంగళవారం నుంచి…

అందెశ్రీ పాడె మోసిన ముఖ్య‌మంత్రి

Andesri's funeral:ప్రముఖ కవి, రచయిత, ఉద్య‌మ గొంతుక‌ అందెశ్రీ (Ande Sri) పార్ధీవ దేహానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నివాళులర్పించారు. ఘట్కేసర్ చేరుకున్న సీఎం అందెశ్రీ అంత్యక్రియలకు హాజరయ్యారు. అంతిమయాత్రలో…

పాకిస్తాన్‌లో భారీ పేలుడు.. ఐదుగురు మృతి

పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో మరో ఘోర ఘటన చోటు చేసుకుంది. ఇస్లామాబాద్ కోర్టు కాంప్లెక్స్‌ సమీపంలో కారు పేలుడు సంభవించగా, ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, మరో 20 నుండి 25 మంది వరకు గాయపడ్డారు. మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఈ విస్ఫోటనం…

మాయ‌మైన.. మ‌ట్టి మ‌నిషి..

Andeshri:మాయ‌మైపోతున‌డ‌మ్మా... అంటూ ప్రస్తుత కాలంలో మ‌నిషి గురించి ఎంతో చ‌క్క‌గా చెప్పి.. రాష్ట్ర గీతాన్ని సైతం అందించిన ప్రముఖ కవి, తెలంగాణ ఉద్యమ గాయకుడు అందెశ్రీ (64) కన్నుమూశారు. ఇవాళ ఉదయం ఇంట్లో ఆకస్మాత్తుగా కుప్పకూలిన ఆయన్ను ఆసుపత్రికి…

సింగ‌రేణికి అరుదైన ఆహ్వానం

Singareni: ప్రపంచంలోనే వజ్రాలు, బంగారం, బాక్సైట్, మాంగనీస్, లిథియం తదితర ఉత్పత్తులకు ప్రముఖ దేశంగా పేర్కొనే రిపబ్లిక్ ఆఫ్ ఘనా (Republic of Ghana) దేశం సింగరేణి సంస్థను తమ దేశంలో పెట్టుబడులకు ఆహ్వానం పలికింది. హైదరాబాద్ సింగరేణి భవన్ లో…

సీఐపై స‌స్పెన్ష‌న్ వేటు

Telangana Police: శ్రీ‌రాంపూర్ సీఐ వేణుచంద‌ర్ పై స‌స్పెన్ష‌న్ వేటు వేస్తూ అధికారులు నిర్ణ‌యం తీసుకున్నారు. జైపూర్ మండలం ఇందారం రైస్ మిల్లులో భారీగా అక్ర‌మాలు చోటు చేసుకున్నాయి. వేలాది క్వింటాళ్ల ధాన్యం (సీఎంఆర్) కొనుగోలు చేసినట్లు చూపించి…

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం

Jammu Kashmir Encounter:కుప్వారా జిల్లాలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదులు హతమయ్యారు. అక్రమంగా భారత్‌లో ప్రవేశించేందుకు ప్రయత్నించిన వారిని భారత దళాలు మట్టుపెట్టాయి. జమ్మూకశ్మీర్‌లో భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.…

డ‌బుల్ బెడ్‌రూం కావాలంటే మూడు ల‌క్ష‌లు ఇవ్వాలి

Congress leader's audio call leaked:డబుల్ బెడ్ రూం ఇండ్లు కావాలంటే రూ. 3 ల‌క్ష‌లు ఇవ్వ‌మ‌ని చెప్పు... ఒక్కో వార్డుకు ఇద్ద‌రి చొప్పున ఎంపిక చేస్తున్నాం.. అదే విధంగా మీ వార్డులో కూడా ఇద్ద‌రిని చూడు... మూడు ల‌క్ష‌లు ఇస్తేనే డ‌బుల్ బెడ్ రూం…

యావత్ భారతాన్ని ఏకం చేసిన “వందేమాతరం”

యావత్ భారతాన్ని ఏకం చేసి భారతీయులందరిలో స్వాతంత్ర కాంక్షను రగిలించిన గీతం "వందేమాతరం" అని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. చంద్రయ్య అన్నారు. వందేమాతర గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శుక్రవారం క‌లెక్ట‌రేట్‌లో సామూహిక…