ప్రజా పాలన ద్వారా ప్రజల సంక్షేమం..

MP Gaddam Vamsi Krishn: ప్రజల సంక్షేమానికి ప్రజా పాలన ద్వారా కృషి చేస్తున్న‌ట్లు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు గడ్డం వంశీకృష్ణ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులో గల గోదావరి నది తీరంలో వరద నీటి పరిస్థితి, మాతా…

మంత్రి వివేక్ ఓడిపోయిండు..

Minister Vivek:ఇప్పుడు ఎమ్మెల్యే ఎన్నిక‌లు లేవు.. ఎంపీ ఎన్నిక‌లు అస‌లే లేవు.. మ‌రి మంత్రి ఓడిపోవ‌డం ఏంట‌ని ఆలోచిస్తున్నారా...? ఓ సిమెంట్ ఫ్యాక్ట‌రీకి జ‌రిగిన ఎన్నిక‌ల్లో మంత్రి వివేక్ మ‌ద్ద‌తు చెప్పిన వ్య‌క్తి ఓట‌మి పాల‌య్యారు.. ఎన్నిక‌లు…

దేవాపూర్ సిమెంట్ కంపెనీ ఎన్నికల్లో సత్యపాల్ విజ‌యం

Satyapal wins Devapur Cement Company electionsL దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ ఎన్నికల్లో కొక్కిరాల సత్య పాల్ విజ‌యం సాధించారు. ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన ఎన్నిక‌ల్లో ఆయ‌న త‌న ప్ర‌త్య‌ర్థి విక్రం రావుపై 33ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.…

వేదాంత – మీనాక్షి పవర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ప్రారంభం

Vedanta’s Meenakshi Energy fully operational with 1000 MW capacity: దేశంలోనే ప్రసిద్ది చెందిన పవర్ ప్రాజెక్టులలో ఒకటి వేదాంత లిమిటెడ్‌ అనుబంధ సంస్థ అయిన మీనాక్షి ఎనర్జీ లిమిటెడ్‌ (MEL) 1000 మెగావాట్ల థర్మల్ విద్యుత్‌ ప్లాంట్‌ను…

ఆర్టీసీ బస్సులో దొంగతనం.. పోలీసుల తనిఖీలు

Theft in RTC bus.. Police checks:ఆర్టీసీ బస్సులో దొంగతనం జరగటంతో.. పోలీసులు వెంటనే తనిఖీ చేపట్టారు. కొమురం భీమ్ జిల్లా దహెగాం నుంచి మంచిర్యాల జిల్లా కేంద్రానికి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో రూ..40,000 రూపాయలు దొంగతనం జరిగింది. దీంతో బాధితుడు…

ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సీఎం రేవంత్

CM Revanth Reddy:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్లంపల్లి ప్రాజెక్టు చేరుకున్నారు. భారీ వరదల నేపధ్యంలో ఎల్లంపల్లికి వరద ఉదృతి పెరిగింది. 48 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ నేపధ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే ద్వారా…

ముంపు భయంతో ముందస్తు తరలింపు

Mata Shishu Rakshakan Kendra:మాతా శిశు సంర‌క్ష‌ణా కేంద్రం నుంచి ముంద‌స్తుగా గురువారం గర్భిణులు, బాలింతలను త‌ర‌లించారు. ఈ కేంద్రం నుంచి జిల్లాకేంద్రంలోనీ పలు ఆస్పత్రులకు తరలించారు. గోదావరి వరద ఉదృతి పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.…

504 మందిని రక్షించిన బృందాలు

Medak,kamareddy floods:మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలకు జనజీవనం అతలాకుఅతం అవుతోంది. రెండు జిల్లాలలో పరిస్థితి దారుణంగా ఉంది. ఎక్కడిక్కడ వరదల్లో జనం చిక్కుకుపోగా సహాయక బృందాలు వారిని సురక్షితంగా బయటకు తీసుకుని వస్తున్నారు. ఈ రెండు…

ఉచితంగా ఆటోలను అందించిన బండి సంజయ్

Bandi Sanjay:మహిళలు ఏ రంగంలోనూ తక్కువ కాదని, అవకాశమిస్తే అన్ని రంగాల్లోనూ రాణిస్తారని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. బుధవారం కరీంనగర్ లో 15 మంది నిరుపేద మహిళలకు ఎలక్ట్రిక్ ఆటోలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన…

మంచిర్యాల రైల్వే స్టేషన్ లో భారీ వర్షం

అదేంటి... రైల్వే స్టేషన్ లో భారీ వర్షం అనుకుంటున్నారా...? నిజమే మంచిర్యాల రైల్వే స్టేషన్ లో భారీ వర్షం పడింది. ఇంతకీ విషయం ఏమిటంటే... బుధవారం మధ్యాహ్నం మంచిర్యాలలో భారీ వర్షం పడింది. అదే సమయంలో రైల్వే స్టేషన్ లో రెండో ఫ్లాట్ఫారం దగ్గర…