రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ..
తెలంగాణలో రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. “ప్రజా పాలన – ప్రగతి బాట” కార్యక్రమంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు.…