రూ. 10 కోట్లకు పరువు నష్టం దావా
Ktr Vs Bandi Sanjay: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ బండి సంజయ్ కుమార్పై పరువు నష్టం దావా వేశారు. బండి సంజయ్తో పాటు కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లపై కూడా కేటీఆర్ ఈ దావా దాఖలు చేశారు. తప్పుడు,…