రూ. 10 కోట్లకు పరువు నష్టం దావా

Ktr Vs Bandi Sanjay: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ బండి సంజయ్ కుమార్‌పై పరువు నష్టం దావా వేశారు. బండి సంజయ్‌తో పాటు కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై కూడా కేటీఆర్ ఈ దావా దాఖలు చేశారు. తప్పుడు,…

యూరియా చోరీకి పాల్ప‌డుతోంది కాంగ్రెస్‌

Congress is involved in urea theft:తెలంగాణలో యూరియా చోరీకి పాల్పడుతున్నది కాంగ్రెస్ పార్టీ అని కేంద్ర మంత్రి బండియ సంజ‌య్ ఆరోపించారు. మంచిర్యాలలో ఆయ‌న మాట్లాడుతూ రైతుల‌కు యూరియా అంద‌క‌పోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం కాంగ్రెస్ పార్టీనేన‌ని…

మంత్రి ఇంటిని ముట్టడించిన అంగ‌న్‌వాడీలు

Anganwadi workers besiege minister's house:మంచిర్యాల జిల్లా కేంద్రంలో మంత్రి వివేక్ ఇంటి ముందు అంగన్ వాడిలు ధ‌ర్నా నిర్వ‌హించారు. అంగన్వాడి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంత్రి ఇంటిని ముట్టడించారు.…

రైలు రాజ‌కీయం…

Vande Bharat halting in Mancherial:మంచిర్యాల జిల్లాలో ఇప్పుడు రైలు రాజ‌కీయం న‌డుస్తోంది... సోమ‌వారం నుంచి వందేభార‌త్ రైలు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆగ‌నుంది. అయితే, ఆ రైలును తామే ఆపిస్తున్నామ‌ని కాంగ్రెస్ ఎంపీ వంశీకృష్ణ చెబుతుండ‌గా, లేదు…

క‌లెక్ట‌ర్‌పై కేసు పెడ‌తాం..

బీఆర్ఎస్‌పై అధికారులు క‌క్ష‌గ‌ట్టి ప్ర‌వ‌రిస్తున్నార‌ని ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న వ్యాఖ్యానించారు. కలెక్టరేట్ కూలిపోయిందని హెల్మెట్లు ధరించి చూసేందుకు వెళ్తే బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెడ‌తారా..?…

ఇంటి పైకి ఎక్కిన ఎద్దు

The bull climbed onto the house:ఓ ఎద్దు ఇల్లు ఎక్కింది.. ఇల్లు ఎక్కేందుకు మెట్లు లేవు.. ఎక్కే అవ‌కాశం కూడా లేదు.. కానీ ఆ ఎద్దు మాత్రం అమాంతం ఎక్కేసింది. ఎక్క‌డం అయితే ఎక్కింది కానీ, దిగ‌డం తెలియ‌దు.. దీంతో గ్రామ‌స్తులు దానిని మెల్లిగా…

యూరియా బ‌స్తాల దొంగ‌త‌నం

Theft of urea bags:ఇప్పుడు రైతుల‌కు యూరియా దొర‌క‌డం గ‌గ‌న‌మైంది... ఒక్క యూరియా బ‌స్తా కోసం రైతులు రోజుల త‌ర‌బ‌డి కండ్లు కాయ‌లు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఆ యూరియా బ‌స్తా దొరికితే బంగారం దొరికినంత సంబ‌రం అవుతోంది... మ‌రి ఆ యూరియా బ‌స్తాలు…

హోదా ప‌క్క‌న బెట్టి… బైక్‌పై క‌లియ‌దిరిగి..

Minister Seethakka inspects the work of the Medaram Jathara:మేడారం జాత‌ర ద‌గ్గ‌ర‌ప‌డుతున్న స‌మ‌యంలో మంత్రి సీత‌క్క ఆదివారం జాత‌ర ప‌నులు ప‌రిశీలించారు. ఆమె అంత‌టా క‌లియ‌దిరుగుతూ ప్రత్యక్షంగా పరిశీలించారు. హోదా పక్కనపెట్టి బైక్ పై కలియ తిరిగి…

ఫొటో ఎక్స్‌పో పోస్ట‌ర్ల ఆవిష్క‌ర‌ణ‌

కొమరంభీం జిల్లా కాగజ్‌నగర్‌ ఫోటో వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వ‌ర్యంలో ఈనెల 19, 20, 21 తేదీలలో హైదరాబాద్ నార్సింగిలో జరగబోయే ఫోటో ఎక్స్‌పో పోస్టర్లు సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్స్ఫో…

చుక్క నీరు కుడా వదులుకోం

కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా సాధించి తీరాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయ నిపుణులను, ఇరిగేషన్​ ఇంజనీరింగ్​ అధికారులను అప్రమత్తం చేశారు. కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్​ ఎదుట తెలంగాణా ప్రభుత్వం అనుసరించాల్సిన వైఖరిపై…