Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
బెంగాల్ చీఫ్ సెక్రటరీపై వేటు..!
West Bengal Elections 2026: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగిన కొన్ని గంటల్లోనే కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, హోం సెక్రటరీలను తక్షణమే ఆ పదవుల నుంచి తప్పిస్తూ సంచలన ఆదేశాలు జారీ చేసింది.…
ఇక భారత్ సొంత గ్యాస్… సామాన్యుడికి పండగే..
Alternative Fuel For LPG: పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో సామాన్యుడిపై భారం పడుతోంది. ఎల్పీజీ రవాణాలో ఎదురవుతున్న ఇబ్బందులతో వంట గ్యాస్ (LPG) ధరల భారంతో కుదేలవుతున్నారు. భవిష్యత్లో దీని కొరత ఏంటనేది ఇప్పుడు చాలా మంది మదిలో…
డాన్సింగ్ మిస్సైల్ ప్రయోగించిన ఇరాన్..
Dancing Missile:రెండు, మూడు రోజుల్లో ఇరాన్ను లొంగదీసుకోవచ్చు అనుకున్న అమెరికా, ఇజ్రాయిల్కు ఆ దేశం చుక్కలు చూపిస్తోంది. తన అమ్ముల పొదిలో ఉన్న కొత్త కొత్త అస్త్రాలను బయటకు తీస్తోంది. దీంతో అమెరికా, ఇజ్రాయిల్ తలలు పట్టుకుంటున్నాయి....…
ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల
Assembly elections in five states:దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్, కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధూ,…
“మీరు ఐఏఎస్, ఐపీఎస్ లా..? విశాఖ ఇండస్ట్రీ ఉద్యోగులా?”
Balka Suman:క్యాతన్ పల్లి చైర్మన్ ,వైస్ చైర్మన్ ఎన్నిక సమయంలో కాంగ్రెస్ పార్టీకి బలం లేకున్నా గెలిచేందుకు దొడ్డిదారిలో ప్రయత్నాలు చేశారని బీఆర్ ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు…
ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం…
MLA Gaddam Vinod:బెల్లంపల్లి కాంగ్రెస్ నాయకుడు ఎండీ రఫీ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే గడ్డం వినోద్ స్పష్టం చేశారు. రఫీ కుటుంబ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
రంజాన్ తోఫాల పంపిణీ
రంజాన్ పండుగ సందర్భంగా కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రంజాన్ తోఫా పంపిణీ చేశారు. మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఈ తోఫాలను పంపిణీ చేశారు. హజీపూర్ మండల కేంద్రంలోని బస్టాండ్, దండేపల్లి మండలం పద్మశాలి…
వదంతులను నమ్మకండి
SP Sirisetty Sankeerth:ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం నేపథ్యంలో కొంతమంది దళారులు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇతర నిత్యావసర సరుకులు కొరత ఏర్పడుతాయని తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో భయాందోళనలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని భూపాలపల్లి జిల్లా ఎస్పీ…
శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
Tirumala:మీరు తిరుమల వెళ్తున్నారా..? శ్రీవారి దర్శనానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. ఈ నిబంధన ఇప్పటికే అమలు చేస్తూ నిర్ణయం తీసుకుంది...
తిరుమలలో శ్రీవారి భక్తులకు సంబంధించి టీటీడీ…
ప్రతి నెలా మెడికల్ బోర్డు నిర్వహించాలి
TBGKS:సింగరేణిలో ప్రతి నెలా మెడికల్ బోర్డు నిర్వహించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేతలు డిమాండ్ చేశారు. వారు మంగళవారం సింగరేణి సీఎండీని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణిలో నిర్వహించే…