Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
జమ్మూకశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
Jammu Kashmir Encounter:కుప్వారా జిల్లాలో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో ఉగ్రవాదులు హతమయ్యారు. అక్రమంగా భారత్లో ప్రవేశించేందుకు ప్రయత్నించిన వారిని భారత దళాలు మట్టుపెట్టాయి.
జమ్మూకశ్మీర్లో భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.…
డబుల్ బెడ్రూం కావాలంటే మూడు లక్షలు ఇవ్వాలి
Congress leader's audio call leaked:డబుల్ బెడ్ రూం ఇండ్లు కావాలంటే రూ. 3 లక్షలు ఇవ్వమని చెప్పు... ఒక్కో వార్డుకు ఇద్దరి చొప్పున ఎంపిక చేస్తున్నాం.. అదే విధంగా మీ వార్డులో కూడా ఇద్దరిని చూడు... మూడు లక్షలు ఇస్తేనే డబుల్ బెడ్ రూం…
యావత్ భారతాన్ని ఏకం చేసిన “వందేమాతరం”
యావత్ భారతాన్ని ఏకం చేసి భారతీయులందరిలో స్వాతంత్ర కాంక్షను రగిలించిన గీతం "వందేమాతరం" అని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. చంద్రయ్య అన్నారు. వందేమాతర గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్లో సామూహిక…
సింగరేణి ఉద్యోగుల వారుసులకు కారుణ్య నియామకాలు
Singareni: సింగరేణి కార్మిక కుటుంబాలకు INTUC శుభవార్త చెప్పింది. ఈ నెల 12న కారుణ్య అభ్యర్థులకు ఈ నెల నియామక పత్రాలు అందించనున్నట్లు స్పష్టం చేసింది. సింగరేణిలో మెడికల్ అన్ఫిట్ అయి.. వారి పిల్లలు మెడికల్ పూర్తయినా వారికి నియామక…
రోడ్డుపైనే లంచం
ACB Trap: కొమురం భీమ్ జిల్లాలో ఓ అధికారి ఏకంగా రోడ్డుపైనే లంచం తీసుకుంటూ దొరికిపోయారు. లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులను చూసి పారిపోతుండగా, వారు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే... కొమురం భీమ్ జిల్లాలో పౌరసరఫరాల శాఖ డీఎం…
రైతుల ఆందోళన.. ఎస్ఐ దురుసు ప్రవర్తన..
Farmers' concerns.. SI's abusive behavior: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా(Komuram Bhim Asifabad District) లో పత్తి కొనుగోళ్ల విషయంలో రైతులకు తిప్పలు తప్పడం లేదు. జిల్లాలోని వాంకిడిమండల కేంద్రంలో GVP జిన్నింగ్ మిల్ వద్ద గురువారం పత్తి…
మరో ప్రమాదం… బూడిదైన బస్సు
Bus Accident:వరుసగా బస్సు ప్రమాదాలతో ప్రజలు వణికిపోతున్నారు. తాజాగా ఓ ఆర్టీసీ బస్సు మంటల బారిన పడి పూర్తిగా దగ్ధమైంది.. సకాలంలో డ్రైవర్ అప్రమత్తం అయ్యారు. ప్రయాణికులందరినీ హెచ్చరించారు. వారు సురక్షితంగా బయటపడటంలో సహకరించారు.…
శ్రీవారి దర్శనం రెండు గంటల్లోనే..
TTD:తిరుమల శ్రీవారి దర్శనం రెండు గంటల్లోనే పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ బీ.ఆర్. నాయుడు (Tirumala Tirupati Devasthanams Board Chairman B.R. Naidu) అన్నారు. బోర్డు చైర్మన్గా ఏడాది పూర్తైన…
కార్తీక పౌర్ణమి సందడి… సత్యనారాయణ వ్రతాలు
పవిత్ర కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో దేవాలయాలు కిటకిటలాడాయి. వేకువజాము నుంచే పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు ఆలయాలకు తరలివచ్చి ప్రత్యేక పూజలు, కార్తీక దీపాలు వెలిగించారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం మాదారం టౌన్షిప్లోని కోదండ…
రేవంత్రెడ్డిపై చర్యలు తీసుకోండి
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills by-election) సందర్భంగా ప్రచార సభల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR)పై అసభ్యకరంగా, వ్యక్తిత్వాన్ని దూషించే…