Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
ఆ ఉద్యోగులకు ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పించండి
సర్పంచ్ ఎన్నికల్లో విధులు నిర్వహించే సింగరేణి ఉద్యోగులకు స్పెషల్ ఎలక్షన్ లీవ్ లకు బదులు ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పించాలని ఐఎన్టీయూసీ నాయకులు కోరారు. మందమరి జీఎంను కలిసిన అనంతరం వారు మాట్లాడుతూ స్పెషల్ ఎలక్షన్ లీవ్ ఇవ్వడం వలన సింగరేణి…
కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెబుతారు
Balka Suman:అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి స్థానిక ఎన్నికలలో ప్రజలు గుణపాఠం చెబుతారని టీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. విజయ్ దివస్ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్…
బెల్లంపల్లి పట్టణ స్వచ్ఛంద బంద్
Bellampalli town bandh: రోడ్డు వెడల్పు ముసుగులో వ్యాపారం జరుగుతోందని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కోడి రమేష్(BJP District Vice President Kodi Ramesh) ఆరోపించారు. బెల్లంపల్లి పట్టణంలో రోడ్డు వెడల్పుకు వ్యతిరేకంగా వ్యాపార వర్గాలు…
కాంగ్రెస్ ఎమ్మెల్యేకు నిరసన సెగ
ఊరూరా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తున్నారు. హామీలు సక్రమంగా అమలు చేయడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం దేవునిగూడ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పాల్గొన్నారు. ఈ…
ఓటు హక్కుతోనే ప్రజాస్వామ్యం అభివృద్ధి
ఓటు హక్కుతోనే ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందుతుందని మంచిర్యాల డీసీపీ భాస్కర్ స్పష్టం చేశారు. ఏసీపీ ప్రకాష్తో కలిసి కాసిపేట, దండేపల్లి గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలు పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు స్వేచ్ఛగా, భయం…
ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు
వేరే వ్యక్తితో చాట్ చేస్తోందని తన ప్రియురాలిని హత్య చేశాడో వ్యక్తి.. వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా భైంసా మండలం కుంసర గ్రామానికి చెందిన అశ్విని(30) అనే మహిళకు మొదటి భర్తతో విడాకులు అయ్యాయి. ప్రస్తుతం నాగేష్ అనే…
ఆదిలాబాద్ గజగజ
ఆదిలాబాద్ జిల్లా చలికి వణికిపోతోంది. రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోవడం, కేవలం సింగిల్ డిజిట్కే పరిమితం కావడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తరాది నుండి వీస్తున్న చలిగాలులతో అడవుల జిల్లా ఆదిలాబాద్…
విద్యుత్ఘాతంతో చెలరేగిన మంటలు
ఆదిలాబాద్ జిల్లాలో గడ్డిలోడుతో వెళ్తున్న వాహనం దగ్ధమయ్యింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మసూద్ చౌక్ వద్ద ఎండు గడ్డతో వెళ్తున్న ఐచర్ వాహనంలో మంటలు చెలరేగాయి. విద్యుత్ వైర్లు తాకడం తో ప్రమాదం సంభవించింది. దీంతో మంటలు వ్యాపించాయి.…
సింగరేణికి రెండు అనుబంధ కంపెనీలు
Singareni:సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా గ్రీన్ ఎనర్జీ, క్రిటికల్ మినరల్స్ రంగంలోకి ప్రవేశిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు కొత్త అనుబంధ సంస్థల ఏర్పాటుకు పేర్లను రిజర్వు చేయించింది. దేశ విదేశాల్లో చేపట్టనున్న సోలార్ విద్యుత్తు…
అంతర్జాతీయ వేదికకు అంతా సిద్ధం
Global Summit 2025 :తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కోసం సర్వం సిద్ధమైంది. తెలంగాణ ప్రభుత్వం ఈ సమ్మిట్ 8, 9 తేదీల్లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. సమ్మిట్ కోసం మొత్తం ఆరు ఖండాలకు చెందిన 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు…