Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
150 మంది ఈపీ ఆపరేటర్లకు పదోన్నతులు
Singareni:ఓపెన్ కాస్ట్ గనుల్లో పనిచేస్తున్న అర్హత గల ఈపీ ఆపరేటర్లకు ఎక్స్ కవేషన్ కేటగిరీ-డి నుండి ఎక్స్ కవేషన్ కేటగిరీ-సికి, ఎక్స్ కవేషన్ కేటగిరీ-సి నుండి ఎక్స్ కవేషన్ కేటగిరీ-బికి పదోన్నతులు లభించనున్నాయి. వీటివలన…
సింగరేణి గ్లోబల్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారం
Singareni:సింగరేణి గ్లోబల్ పేరుతో దేశ విదేశాల్లో చేపట్టే ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సాయం చేయడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన సంసిద్ధత తెలిపింది. సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ గురువారం ముంబయిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన…
ఒక్క నియోజకరవర్గం… 40 వేల ఫిర్యాదులు…
Balka Suman:వీళ్లేంటి... ఏదో అట్టపెట్టలు మోసుకుపోతున్నారని చూస్తున్నారా..? అవును అవి అట్టపెట్టెలే కానీ.. అందులో ఉన్నయ్ మాత్రం ప్రజల ఫిర్యాదులు.. అన్ని ఫిర్యాదులా..? అని ఆశ్చర్యపోకండి... అవును అవన్నీ కేవలం ఒక్క నియోజకవర్గం నుంచి…
వామన్రావు దంపతుల హత్య కేసు… రామగుండం కమిషనరేట్ కి సీబీఐ అధికారులు
Vaman Rao couple murder case... CBI officials to Ramagundam Commissionerate:తెలంగాణలో నాలుగేళ్ల కిందట సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, నాగమణి హత్య కేసు దర్యాప్తు చేసేందుకు సీబీఐ అధికారులు రామగుండం కమిషనరేట్కు…
ఇబ్బంది లేదు… ఇంటికి చేరుకున్నా..
Madhu Yaskhi Goud:అస్వస్థతతో AIG ఆస్పత్రిలో చికిత్స పొందిన టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్ట్ అయ్యారు. కాసేపటి కిందట ఆయన హైదరాబాద్లోని తన ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన…
23న కవితక్క మంచిర్యాలకు రాక
Kalvakuntla Kavitha:ఈ నెల 23న తెలంగాణ జాగృతి అధినేత, హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మంచిర్యాల జిల్లాకు రానున్నారు. బతుకమ్మ వేడుకల్లో భాగంగా జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో…
ఇమేజీ డ్యామేజీ…
Miryalaguda MLA Bathula Lakshma Reddy: మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిశారు. తన నియోజకవర్గంలోని లక్షమంది రైతులకు ఒక్కో యూరియా బస్తా ఉచితంగా ఇవ్వాలని, రేవంత్ రెడ్డిని కోరారు.…
ఎన్కౌంటర్ మృతులు వీరే..
Gadchiroli encounter:మహరాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఎటపల్లి తాలూకా పోస్ట్ గట్టా జాంబియా పరిధిలోని మౌజా మొడస్కే అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు మహిళా…
ఇందిరమ్మ ఇల్లు డబ్బులు పక్కదారి..
Indiramma house:ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన వ్యవహారంలో ఎలాంటి అవకతలు జరగకుండా చేయాలని ప్రభుత్వం భావిస్తుంటే అధికారులు, నాయకులు మాత్రం కాసులకు కక్కుర్తి పడి లబ్ధిదారులకు అన్యాయం చేస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లలో ఏదైనా తప్పు…
తీన్మార్ మల్లన్న కొత్త రాజకీయ పార్టీ
Teenmar Mallanna's new political party: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. తన పార్టీకి ‘తెలంగాణ రాజ్యాధికార పార్టీ’ అని పేరు పెట్టినట్లు ప్రకటించారు. తాజ్కృష్ణ హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్త రాజకీయ…