Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
గడ్చిరోలి జిల్లాలో ఎన్కౌంటర్.. ఇద్దరు మహిళా మావోయిస్టుల మృతి
Encounter:ఓ వైపు శాంతిచర్చలకు సిద్ధంగా ఉన్నామని మావోయిస్టుల ప్రకటన వెలువడిన ఒక్క రోజులోనే పోలీసులు ఇద్దరు మావోయిస్టులను ఎన్కౌంటర్ చేశారు. తాజాగా జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మరణించారు..…
ప్రభుత్వం కూలడం ఖాయం
MLA Raj Gopal Reddy:సొంత పార్టీ, ప్రభుత్వంపైనే విమర్శలు ఎక్కుపెట్టే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మరోమారు సంచలన వ్యాఖ్యల చేశారు. యువతతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదన్నారు. నేపాల్ తరహాలో యువత తిరగబడితే…
ఆయుధాలు వదిలేస్తాం : మావోయిస్టు పార్టీ
Maoist Party:తాము ఆయుధాలు వదిలేసి, చర్చలకు సిద్ధమని మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన చేసింది. తాము ఆయుధాలు వదిలేస్తామని.. అయితే తక్షణమే ఆపరేషన్ కగార్ ను నిలిపివేసి, ఎన్ కౌంటర్లు ఆపితే ఆయుధాలు వదిలేస్తామని మావోయిస్టులు కేంద్ర హోం…
ఘనంగా ఇంజినీర్స్ డే వేడుకలు
మోక్షగుండం విశ్వేశరయ్య జయంతి సోమవారం సందర్బంగా మంగళవారం వాసవి క్లబ్ తాండూర్ వాసవి వనిత సింధూర్ క్లబ్ ఆధ్వర్యంలో తాండూర్ మండల కేంద్రంలో ఇంజినీర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మండలంలోని హౌసింగ్ ఏఈ నక్కల కావ్య పంచాయతీ రాజ్ ఏఈ…
యూరియా కోసం ఆందోళన అవసరం లేదు
మంచిర్యాల జిల్లాలో వ్యవసాయ సాగుకు అవసరమైన మేరకు యూరియా పంపిణీ చేస్తామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం భీమారం మండల కేంద్రంలో రైతు వేదికలో రైతులతో మాట్లాడారు. సాగుకు అవసరమైన మేరకు యూరియా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని…
మధుయాష్కీకి అస్వస్థత
madhu yashki Goud:తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్లోని సచివాలయానికి మంత్రి శ్రీధర్బాబుతో భేటీ అయ్యేందుకు వెళ్లిన ఆయన అకస్మాత్తుగా స్పృహ కోల్పోయి కిందపడిపోయారు.వెంటనే…
కంది శ్రీనివాస్కు కాంగ్రెస్ షాక్
Congress:కంది శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చింది. నేనే రాజు నేనే మంత్రి అనుకుంటున్న సమయంలో హస్తం పార్టీ మాజీ నేతలకు తిరిగి ప్రవేశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఒకవైపు డీసీసీ పదవుల పందేరం కొనసాగుతున్న తరుణంలో…
16 మంది పీఏసీఎస్ చైర్మన్ల తొలగింపు
Removal of 16 PACS chairmen:ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 16 పీఏసీఎస్ చైర్మన్లను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆదిలాబాద్ జిల్లాలో ఐదుగురు, మంచిర్యాల జిల్లాలో 11 మందిని తొలగించారు. ఈ మేరకు ఉత్తర్వులు సైతం జారీ అయ్యాయి. ఒకేసారి…
ఎద్దుపొవడంతో వ్యక్తి మృతి
Man dies after being gored by bull:మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం రవీంద్రనగర్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ ఎద్దు పోవడంతో వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. రాజారాం అనే వ్యక్తి ఓ పంచాయతీకి వెళ్తుండగా, ఓ ఎద్దు ముకుతాడు…
భార్య, ముగ్గురు ఆడపిల్లలతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
Family of auto driver who committed suicide on the highway:లంచం కోసం రెవెన్యూ అధికారుల వేధింపులు భరించలేక ఓ ఆటోడ్రైవర్ కుటుంబం నడిరోడ్డుపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తాత పేరిట భూమిని తన పేరిట మార్చుకునేందుకు దరఖాస్తు చేసుకోగా.. రెవెన్యూ…