Browsing Category

తాజా వార్తలు

ప్ర‌భుత్వాన్ని నిద్ర లేపేందుకే..

Balka Suman:ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయకుండా కాంగ్రెస్ పార్టీ అటెన్ష‌న్ డ్రామాలు ఆడుతోంద‌ని మంచిర్యాల జిల్లా అధ్య‌క్షుడు బాల్క సుమ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సోమ‌వారం ఆయ‌న చెన్నూరు నియోజ‌క‌వ‌ర్గంలో అప్పుడే మంచిగా…

హామీల అమలులో కాంగ్రెస్ విఫలం

BJP agitation in Mancherial:కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను చేయ‌డం విఫ‌ల‌మైంద‌ని మాజీ ఎంపీ, బీజేపీ నేత బోర్ల‌కుంట వెంక‌టేష్ నేత ఆరోపించారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి ముఖ్య…

హరీష్‌రావు, సంతోష్ రావు వ‌ల్లే.. కేసీఆర్‌కు అవినీతి మ‌ర‌క‌లు

MLC Kavitha : కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్‌రావు, సంతోష్ రావుది కీలకపాత్ర అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్ప‌ష్టం చేశారు. ఆమె సోమ‌వారం మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఇద్దరు, ముగ్గురు నేతలే…

సంస్థ లక్ష్యాలకు కట్టుబడి పనిచేస్తా

Sinhareni:సింగరేణి డైరెక్టర్ ఈఅండ్ఎంగా నియమితులైన మోకాళ్ల తిరుమలరావు సోమవారం హైదరాబాద్ సింగరేణి భవన్లో బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఆయన సంస్థ సీఎండీ బలరామ్ ను మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎండీ బలరామ్…

పాక్ ప్ర‌ధానిని ప‌ట్టించుకోని మోదీ

Modi ignores Pakistan Prime Minister:చైనా వేదికగా జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌కు పెద్ద షాక్ ఇచ్చారు. సమావేశానికి హాజరైన సమయంలో ఆయనతో కనీసం మోహం కూడా…

కాళేశ్వ‌రంపై సీబీఐ విచార‌ణ‌.. శాస‌న‌స‌భ తీర్మానం

CBI investigation into Kaleshwaram:కాళేశ్వరం ప్రాజెక్ట్‌ అవకతవకలపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ శాసనసభ తీర్మానం చేసింది. కాళేశ్వరం అవకతవకలపై అసెంబ్లీలో దాదాపు తొమ్మిదిన్నర గంటల సుదీర్ఘ…

భ‌ర్త‌ను హ‌త్య చేసేందుకు భార్య ప్లాన్‌

Wife's plan to kill husband:వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని.. కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి భార్య హత్య చేసేందుకు ప‌క‌డ్బందీ ప్లాన్ చేసింది. అయితే, భ‌ర్త చావు బ‌తుకుల మ‌ధ్య ఉండ‌టంతో అనుకున్న ప్లాన్ కాస్తా రివ‌ర్స్ అయ్యింది. ఈ ఘటన…

ప్ర‌మాద ర‌హిత సింగ‌రేణిగా తీర్చిదిద్దుదాం

Singareni:గనుల్లో భద్రత పెంపుదలకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని కార్మిక సంఘాలు చేసిన సూచనలను పరిగణలోకి తీసుకొని అవసరమైన చర్యలను తక్షణమే తీసుకుంటామని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ వెల్ల‌డించారు. మంచిర్యాల జిల్లాలో జ‌రిగిన 49వ రక్షణ త్రైపాక్షిక…

ల‌క్ష కోట్లు కొట్టేయాల‌ని చూశారు…

CM Revanth Reddy:"కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా బీఆర్ఎస్ పెద్దలు తప్పుడు పనులు చేసి లక్ష కోట్లు కొట్టేయాలని చూశారు.. ఇంజనీర్లు వద్దన్నా ప్రాజెక్టు డిజైన్ పూర్తిగా మార్చారు.. మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు కట్టొద్దని రిటైర్డ్ ఇంజినీర్లు సలహా ఇచ్చినా…

భారీ చోరీ కేసు చేధించిన పోలీసులు

Police crack major theft case:పోలీసులు భారీ చోరీ కేసును చేధించారు. ముగ్గురు బ్యాంకు ఉద్యోగుల‌తో స‌హా 44 మందిని అరెస్టు చేసి, 15.237 కిలోల బంగారు ఆభరణాలు రికవరీ చేశారు. కేసు వివ‌రాల్లోకి వెళితే.. చెన్నూరు ఎస్‌బీఐలో గోల్డ్‌లోన్ ఖాతాల‌కు…