Browsing Category

తాజా వార్తలు

ముంపు భయంతో ముందస్తు తరలింపు

Mata Shishu Rakshakan Kendra:మాతా శిశు సంర‌క్ష‌ణా కేంద్రం నుంచి ముంద‌స్తుగా గురువారం గర్భిణులు, బాలింతలను త‌ర‌లించారు. ఈ కేంద్రం నుంచి జిల్లాకేంద్రంలోనీ పలు ఆస్పత్రులకు తరలించారు. గోదావరి వరద ఉదృతి పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.…

504 మందిని రక్షించిన బృందాలు

Medak,kamareddy floods:మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలకు జనజీవనం అతలాకుఅతం అవుతోంది. రెండు జిల్లాలలో పరిస్థితి దారుణంగా ఉంది. ఎక్కడిక్కడ వరదల్లో జనం చిక్కుకుపోగా సహాయక బృందాలు వారిని సురక్షితంగా బయటకు తీసుకుని వస్తున్నారు. ఈ రెండు…

ఉచితంగా ఆటోలను అందించిన బండి సంజయ్

Bandi Sanjay:మహిళలు ఏ రంగంలోనూ తక్కువ కాదని, అవకాశమిస్తే అన్ని రంగాల్లోనూ రాణిస్తారని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. బుధవారం కరీంనగర్ లో 15 మంది నిరుపేద మహిళలకు ఎలక్ట్రిక్ ఆటోలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన…

మంచిర్యాల రైల్వే స్టేషన్ లో భారీ వర్షం

అదేంటి... రైల్వే స్టేషన్ లో భారీ వర్షం అనుకుంటున్నారా...? నిజమే మంచిర్యాల రైల్వే స్టేషన్ లో భారీ వర్షం పడింది. ఇంతకీ విషయం ఏమిటంటే... బుధవారం మధ్యాహ్నం మంచిర్యాలలో భారీ వర్షం పడింది. అదే సమయంలో రైల్వే స్టేషన్ లో రెండో ఫ్లాట్ఫారం దగ్గర…

కామారెడ్డిలో క్లౌడ్ బరస్ట్

Heavy Rains in Telangana:రాష్ట్రవ్యాప్తంగా జోరు వానలు కురుస్తున్నాయి. కామారెడ్డిలో కుండపోత వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఎనిమిది గంటల్లో 300 మిల్లీమీటర్ల వర్షం పడిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చెరువుల నుంచి వరద నీరు భారీగా…

ఖైరతాబాద్ గణేశుడి క్యూ లైన్లో గర్భిణీ ప్రసవం..

Ganesh Chaturthi 2025:ఖైరతాబాద్‌ మహా గణనాయకుడి ఉత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నా ఖైరతాబాద్‌ గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలిరావడంతో…

మట్టి గణపతులను పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం…

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని కాపాడుకుందామ‌ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్ లో టి.ఎన్.జి.ఓ. హౌసింగ్ బోర్డు కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన సిద్ధి వినాయక మండలి…

విద్యార్థి ప్రాణాన్ని బలిగొన్న నిర్లక్ష్యం

Negligence that cost a student's life:గిరిజన పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం ఓ విద్యార్థి ప్రాణాన్ని బలిగొంది. తిర్యాణి మండలంలోని ఆరో తరగతి విద్యనభ్యసిస్తున్న ఆత్రం అనురాగ్ డెంగు జ్వరంతో బాధపడుతూ మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే...…

ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ కార్యవర్గం ఏకగ్రీవం

Adilabad:జర్నలిస్టులు ఐక్యంగా ఉంటూ సమాజ అభివృద్ధికి తోడ్పడాలని ట్రైనీ కలెక్టర్ సలోని చాబ్రా అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారూ.…

కార్మిక పోరాట సభకు రండి

BMS:భూపాల‌ప‌ల్లిలో సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్(BMS) ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించే "కార్మిక పోరాట బహిరంగ" సభకు రావాల‌ని బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ కు బీఎంఎస్ ప్ర‌తినిధులు ఆహ్వానం ప‌లికారు. భూపాల‌ప‌ల్లిలో సెప్టెంబ‌ర్ 3న ఈ స‌భ నిర్వ‌హించారు. ఈ…