Browsing Category

తాజా వార్తలు

ప్ర‌భుత్వానికి చేరిన కాళేశ్వ‌రం నివేదిక

Kaleshwaram report reaches the government:కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆరోప‌ణ‌ల‌పై విచారించిన పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్. బీఆర్‌కే భవన్‌కు వెళ్లి నీటిపారుదల శాఖ…

మూడు నెల‌ల్లో తేల్చండి..

Supreme Court: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాల‌ని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశంపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక తీర్పు వెలువరించింది.…

శ్రీ‌వారి ద‌ర్శ‌నంలో మార్పులు

Tirumala Darshan Timings Changed:తిరుమల శ్రీవారి భక్తుల ద‌ర్శ‌నానికి సంబంధించి తిరుమ‌ల తిరుమ‌ల దేవ‌స్థానం కీల‌క‌మైన మార్పు చేసింది. రేప‌టి నుంచి తిరుమలలో ప్రయోగాత్మకంగా దీనిని అమ‌లు చేయ‌నున్నారు. ఆగ‌స్టు 1 (శుక్రవారం) నుంచి 15తేదీ వరకు ఈ…

మెడిక‌ల్ విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌

ఆదిలాబాద్ లోని రాజీవ్ గాంధీ మెడికల్ సైన్స్ ఇన్స్టిట్యూట్ Rajiv Gandhi Institute of Medical Sciences(RIMS)లో ఎంబిబిఎస్ సెకండ్ ఇయర్ విద్యార్థి సాహిల్ చౌదరి (Sahil Chaudhary)(23) హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య (suicide)కు…

మిమ్స్ క‌ళాశాల‌పై చ‌ర్య‌లు తీసుకోండి

Manchryal: మంచిర్యాలలోని మిమ్స్ జూనియర్ కళాశాల మూడో అంతస్తు నుండి కిందపడి మృతి చెందిన సహస్ర కుటుంబానికి న్యాయం చేయాల‌ని, ఆ క‌ళాశాల యాజ‌మాన్యంపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆమె కుటుంబ సభ్యులు ఆందోళ‌న నిర్వ‌హించారు. ప‌ట్ట‌ణంలోని ఐబి చౌరస్తాలో…

కాంగ్రెస్ వ‌ల్లే భార‌త్‌కు క‌ష్టాలు

Modi Fires On Congress: కాంగ్రెస్ పార్టీ గ‌తంలో చేసిన త‌ప్పుల వ‌ల్లే భార‌త‌దేశం క‌ష్టాలు ప‌డుతోంద‌న్నారు ప్ర‌ధాన‌మంత్రి మోదీ. ఆప‌రేష‌న్ సిందూర్‌పై మాట్లాడుతున్న సంద‌ర్భంగా ఆయ‌న కాంగ్రెస్ చారిత్రక తప్పిదాలను పార్లమెంట్లో ప్రస్తావించారు.…

ఉగ్ర‌వాదులు ఏడుస్తున్న‌రు… కాంగ్రెస్ ఏడుస్తోంది..

Modi lashed out at the Congress:ఉగ్రవాదులు ఏడుస్తున్నారు, వారి సూత్రధారులు ఏడుస్తున్నారు.. వారు ఏడుపు చూసి ఇక్కడ కూడా కొంతమంది ఏడుస్తున్నారని కాంగ్రెస్ పార్టీపై మోదీ విరుచుకుప‌డ్డారు. ఆప‌రేష‌న్ సింధూర్‌పై చ‌ర్చ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి…

సీత‌క్క కో ఆర్డినేట‌ర్‌ను.. సీట్లు ఇప్పిస్తాన‌ని డ‌బ్బులు వ‌సూలు

Cheating:మహాత్మ జ్యోతిబాపూలే విద్యాలయాల్లో సీట్లు ఇప్పిస్తానని ఓ వ్య‌క్తి మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. మోసానికి గురైన బాధితులు విలేక‌రుల‌ను మంగళవారం ఆశ్రయించారు. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రశాంత్ అనే వ్యక్తి…

ఎన్నిక చిన్న‌ది.. వ్యూహం పెద్ద‌ది..

Devapur Cement Factory Elections:అది కేవ‌లం ఓ సిమెంట్ ఫ్యాక్ట‌రీకి సంబంధించిన ఎన్నిక‌.. కార్మిక సంఘాల మ‌ధ్య పోరు.. కానీ, ఇప్పుడున్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో దాని వెన‌క మాత్రం వ్యూహాలు పెద్ద‌గా మారుతున్నాయి. ఆ ప‌రిశ్ర‌మ ఎన్నిక మంత్రి వ‌ర్సెస్…

ప్ర‌పంచ మ‌హిళ‌ల చెస్ చాంపియ‌న్‌గా దివ్య‌దేశ్ ముఖ్‌

FIDE Women’s Chess World Cup: జార్జియా బటుమిలో సోమవారం జరిగిన FIDE మహిళల చెస్ ప్రపంచ కప్ టైటిల్‌ను యువ చతురంగ క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్‌ కైవసం చేసుకుంది. ఫైనల్లో తెలుగు గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపిని టై బ్రేకర్‌లో ఓడించి ఈ ఘనతను…