Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
కొప్పుల ఈశ్వర్ చేతికి టీబీజీకేఎస్ పగ్గాలు
TBGKS: సింగరేణిలో బీఆర్ఎస్ (BRS Party) అనుబంధ సంఘం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(TBGKS) బాధ్యతలను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కి అప్పగించారు. ఈ మేరకు బుధవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో…
జిల్లా అదనపు కలెక్టర్గా ఆర్డీవో
మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ)గా మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్ రావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఉత్తర్వులు జారీ చేశారు. తర్వాత ఉత్తర్వులు వెలువడే వరకు శ్రీనివాస్ రావు…
వయోభారం.. ముగిసిన అజ్ఞాతం
Mavoist Party: 35 ఏండ్లుగా అజ్ఞాత వాసం... 35కి పైగా కేసులు.. దళ సభ్యుడి నుంచి రాష్ట్ర కమిటీ సభ్యుడి దాకా ప్రస్థానం.. ఆత్రం లచ్చన్న అలియాస్ గోపన్న అలియాస్ రాజప్ప మావోయిస్టు పార్టీలో 35 ఏండ్ల నుంచి పనిచేస్తున్నారు. వయసు మీద…
మావోయిస్టు సిద్ధాంతాన్ని ప్రజలు తిరస్కరించారు
Maoists surrendered:మావోయిస్టు సిద్ధాంతాన్ని ప్రజలు తిరస్కరించారని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. మంగళవారం ఆయన ఎదుట సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు నేతలు లొంగిపోయారు. రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆత్రం…
బీఆర్ఎస్వీ రాష్ట్రస్థాయి వర్క్షాప్..
BRS:బీఆర్ఎస్వీ రాష్ట్రస్థాయి వర్క్షాప్ నకు ఆ పార్టీ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 19న (శనివారం) మల్లాపూర్ VNR గార్డెన్స్ లో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కానున్న కార్యక్రమంలో మొదట సెషన్ లో…
మావోయిస్టు నేతల లొంగుబాట
మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలు పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. ఇవాళ సాయంత్రం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఎదుట మావోయిస్టు పార్టీ కీలక నేతలు ఆత్రం లచ్చన్నఅలియాస్ గోపన్న, ఆత్రం అరుణ లొంగిపోనున్నారు. ప్రస్తుతం…
నాయకులు… విద్యార్థులైన వేళ..
వాళ్లు ప్రజాప్రతినిధులు... అందులోనూ ఒకరు రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయితే, మిగతా ఇద్దరు మంత్రులు... ఇంకొకరు ఎమ్మెల్యే... క్షణం తీరిక లేని వ్యవహారాలు.. కానీ ఒక్కసారిగా అన్నీ మరిచిపోయారు. విద్యార్థులుగా మారిపోయారు. విద్యార్థుల్లా…
మధిర, మంచిర్యాలకు నా గుండెల్లో ప్రత్యేక స్థానం
తనకు మధిర నియోజకవర్గంతో పాటు మంచిర్యాల అంటే ప్రత్యేక స్థానం తన గుండెల్లో ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. ఆయన మంచిర్యాల జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ…
ప్రజల కోసమే ప్రతి రూపాయి ఖర్చు చేస్తాం
రాష్ట్రంలోని ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేటలో ఏర్పాటు చేసిన 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రులు దామోదర రాజనరసింహ,…
చినబాబుకి ఒక రూల్.. నాకో రూలా…?
Bellampalli MLA Gaddam Vinod is serious about forest department officials: అటవీ శాఖ అధికారులపై బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ సీరియస్ అయ్యారు. బెల్లంపల్లి మండలం పాత బెల్లంపల్లిలో వనమహోత్సవానికి హాజరై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులని…