Browsing Category

తాజా వార్తలు

ప్ర‌మాద ర‌హిత సింగ‌రేణిగా తీర్చిదిద్దుదాం

Singareni:గనుల్లో భద్రత పెంపుదలకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని కార్మిక సంఘాలు చేసిన సూచనలను పరిగణలోకి తీసుకొని అవసరమైన చర్యలను తక్షణమే తీసుకుంటామని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ వెల్ల‌డించారు. మంచిర్యాల జిల్లాలో జ‌రిగిన 49వ రక్షణ త్రైపాక్షిక…

ల‌క్ష కోట్లు కొట్టేయాల‌ని చూశారు…

CM Revanth Reddy:"కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా బీఆర్ఎస్ పెద్దలు తప్పుడు పనులు చేసి లక్ష కోట్లు కొట్టేయాలని చూశారు.. ఇంజనీర్లు వద్దన్నా ప్రాజెక్టు డిజైన్ పూర్తిగా మార్చారు.. మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు కట్టొద్దని రిటైర్డ్ ఇంజినీర్లు సలహా ఇచ్చినా…

భారీ చోరీ కేసు చేధించిన పోలీసులు

Police crack major theft case:పోలీసులు భారీ చోరీ కేసును చేధించారు. ముగ్గురు బ్యాంకు ఉద్యోగుల‌తో స‌హా 44 మందిని అరెస్టు చేసి, 15.237 కిలోల బంగారు ఆభరణాలు రికవరీ చేశారు. కేసు వివ‌రాల్లోకి వెళితే.. చెన్నూరు ఎస్‌బీఐలో గోల్డ్‌లోన్ ఖాతాల‌కు…

స్థానిక ఎన్నిక‌ల‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్న‌ల్‌

Local Bodies election: స్థానిక సంస్థల ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. శనివారం అసెంబ్లీ క‌మిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న మంత్రివ‌ర్గ స‌మావేశం నిర్వ‌హించారు. ఈ మేర‌కు స్థానిక ఎన్నిక‌ల‌పై కేబినేట్ నిర్ణ‌యం…

గ‌ణ‌ప‌తి బ‌ప్పా మోరియా.. కావాల‌య్యా యూరియా..

BRS Leaders Arrest : రాష్ట్రంలో యూరియా కొరతను నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. అసెంబ్లీ నుంచి అగ్రికల్చర్ కమిషనరేట్‌కు ర్యాలీగా వెళ్లారు. వ్యవసాయ శాఖ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఆ తరువాత అగ్రికల్చర్…

మంచిర్యాల‌, కాగ‌జ్‌న‌గ‌ర్‌లో వందేభార‌త్‌కు హాల్టింగ్

Vande Bharat:నాగ్‌పూర్-సికింద్రాబాద్ మార్గంలో న‌డుస్తున్న వందేభార‌త్ రైలుకు మంచిర్యాల‌, కాగ‌జ్‌న‌గ‌ర్‌లో హాల్టింగ్ కల్పిస్తూ రైల్వే శాఖ నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు సైతం జారీ చేసింది. ఈ రైలు ఇక్క‌డ ఆగ‌డ‌క‌పోవ‌డంతో ప్ర‌జ‌ల…

శ‌భాష్‌… దుర్గాభ‌వాని..

వర్షాలు, వ‌ర‌ద‌లో జ‌న జీవ‌నం స్తంభించిపోతోంది. మ‌రీ ముఖ్యంగా ఈ వ‌ర‌ద‌ల వ‌ల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. పంట‌లు నీట మునగ‌డంతో క‌న్నీటి ప‌ర్యంతం అవుతున్నారు. దీంతో వ‌ర‌ద న‌ష్టం అంచ‌నా వేసేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌ల‌కు ఉపక్ర‌మించింది.…

ప్రజా పాలన ద్వారా ప్రజల సంక్షేమం..

MP Gaddam Vamsi Krishn: ప్రజల సంక్షేమానికి ప్రజా పాలన ద్వారా కృషి చేస్తున్న‌ట్లు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు గడ్డం వంశీకృష్ణ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులో గల గోదావరి నది తీరంలో వరద నీటి పరిస్థితి, మాతా…

మంత్రి వివేక్ ఓడిపోయిండు..

Minister Vivek:ఇప్పుడు ఎమ్మెల్యే ఎన్నిక‌లు లేవు.. ఎంపీ ఎన్నిక‌లు అస‌లే లేవు.. మ‌రి మంత్రి ఓడిపోవ‌డం ఏంట‌ని ఆలోచిస్తున్నారా...? ఓ సిమెంట్ ఫ్యాక్ట‌రీకి జ‌రిగిన ఎన్నిక‌ల్లో మంత్రి వివేక్ మ‌ద్ద‌తు చెప్పిన వ్య‌క్తి ఓట‌మి పాల‌య్యారు.. ఎన్నిక‌లు…

దేవాపూర్ సిమెంట్ కంపెనీ ఎన్నికల్లో సత్యపాల్ విజ‌యం

Satyapal wins Devapur Cement Company electionsL దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ ఎన్నికల్లో కొక్కిరాల సత్య పాల్ విజ‌యం సాధించారు. ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన ఎన్నిక‌ల్లో ఆయ‌న త‌న ప్ర‌త్య‌ర్థి విక్రం రావుపై 33ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.…