ఐటీ ఉద్యోగుల‌కు గుడ్ న్యూస్‌

Cognizant: అమెరికాకు చెందిన ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ గుడ్ న్యూస్ చెప్పింది.భారత్ లో అత్యధికంగా ఉద్యోగులను కలిగిన ఆ సంస్థ ఈ ఏడాది 20వేల మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. గడిచిన త్రైమాసికంలో పెద్దగా నియామకాలు చేప‌ట్ట‌ని…

ఉగ్ర‌దాడికి వ్య‌తిరేకంగా మంచిర్యాల బంద్‌

Manchiryala: జ‌మ్మూ కాశ్మీర్ పహల్గాం(Pahalgam)లో పర్యాటకులపై జరిగిన దాడిని ఖండిస్తూ చేస్తున్న మంచిర్యాల కార్పొరేష‌న్లో బంద్ నిర్వ‌హిస్తున్నారు. మంచిర్యాల హిందూ ఐక్యవేదిక,ఛాంబర్ ఆఫ్ కామర్స్, కుల సంఘాలు,కార్మిక సంఘాలు,అన్ని రాజకీయ పార్టీలు ఈ…

చ‌దువులో గెలిచినా… మృత్యువుతో ఓడింది…

Tenth class exam results: ఆ చిన్నారి పెద్ద చ‌దువు చ‌ద‌వాల‌నుకుంది.. ఎంతో క‌ష్ట‌ప‌డి చ‌దివింది... చ‌దువే లోకంగా సాగింది.. అయితే, అనారోగ్యం మాత్రం త‌న‌ని తోడు తీసుకువెళ్లింది.. చ‌నిపోయిన ప‌ది రోజుల త‌ర్వాత వ‌చ్చిన ఫ‌లితాల్లో ఆ పాఠ‌శాల‌కే టాప్…

కాంటాక్ట్ కార్మికుల జీతాలు పెంచాల్సిందే..

TBGKS: చాలాకాలం నుండి కాంట్రాక్టు కార్మికుల జీతాలు పెరగకపోవడం వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా వైస్ ప్రెసిడెంట్ మల్రాజ్ శ్రీనివాస్ రావు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గోలేటిలోని టీబీజీకేఎస్ కార్యాలయంలో ఏర్పాటు…

బ‌స‌వేశ్వ‌రుడి చ‌రిత్ర అందరికీ ఆద‌ర్శం

Mancherial Collector Kumar Deepak: బ‌స‌వేశ్వ‌రుడి చ‌రిత్ర అంద‌రికీ ఆద‌ర్శమ‌ని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సమాజంలో కుల వ్యవస్థను వ్యతిరేకించి ఆధ్యాత్మికత ప్రేరేపించిన మహనీయుడని కొనియాడారు. బుధవారం క‌లెక్ట‌రేట్‌లో జిల్లా…

కాంగ్రెస్ రైతులను దోచుకుంటోంది..

Former MLA Nadipelli Diwakar Rao: కాంగ్రెస్ ప్ర‌భుత్వం త‌రుగు పేరుతో రైతుల వ‌ద్ద దోచుకుంటోంద‌ని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే న‌డిపెల్లి దివాక‌ర్ రావు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆయ‌న లక్షెట్టిపేట మండలం గుల్లకోట వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని…

రాష్ట్ర‌ ప్ర‌భుత్వ నూత‌న‌ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని క‌లిసిన సింగరేణి సీఎండీ

Singareni: రాష్ట్ర ప్రభుత్వ నూత‌న‌ ప్రధాన కార్యదర్శి గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన కె.రామకృష్ణారావును సింగరేణి సీఎండీ ఎన్‌.బ‌ల‌రామ్ బుధవారం సాయంత్రం సచివాలయంలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. సింగ‌రేణి సంస్థ తరఫున శుభాకాంక్షలు తెలిపారు.…

ప‌దోన్న‌తితో పాటు బాధ్య‌త కూడా పెరుగుతుంది

Ramagundam Police Commissioner Amber Kishore Jha :పదోన్నతి పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయ‌ని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లలో ఏ.ఎస్.ఐలుగా విధులు నిర్వహిస్తూ ఎస్ఐ లుగా పదోన్నతి…

అంగ‌న్‌వాడీల‌కు రేప‌ట్నుంచి వేస‌వి సెల‌వులు..

Anganwadi: రాష్ట్రంలోని అంగన్వాడీలకు తెలంగాణ ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది. మే 1 నుంచి నెల రోజుల పాటు సెలవులు ఇస్తున్నట్లు వెల్లడించింది. వేసవి సెలవుల్లో చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు టేక్ హోం రేషన్ ద్వారా గుడ్లు, సరకులు సరఫరా…

నకిలీ విలేకరులపై చర్యలు తీసుకోండి

బెల్లంపల్లి పట్టణంలో ప‌లువురు న‌కిలీ విలేక‌రులు చెలామ‌ణి అవుతున్నార‌ని, వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బెల్లంప‌ల్లి ప్రెస్‌క్ల‌బ్ స‌భ్యులు ఫిర్యాదు చేశారు. నకిలీ విలేకరులపై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ మంగళవారం రామగుండం పోలీస్ కమిషనర్, మంచిర్యాల…