ప‌క‌డ్బందీగా నీట్ ప‌రీక్ష

NEET EXAM: మంచిర్యాల జిల్లాలో మే 4న నీట్ పరీక్ష పక‌డ్బందీగా నిర్వహించనున్న‌ట్లు కలెక్టర్ కుమార్ దీపక్ వెల్ల‌డించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన నీట్ పరీక్ష కేంద్రాన్ని డీసీపీ భాస్కర్, ఇతర…

కిలో చికెన్ రూ. 800, బియ్యం 339

Severe Economic Crisis in Pakistan: ప్రస్తుతం పాకిస్తాన్ చరిత్రలో ఎన్నడూ లేని ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. విపరీతమైన ద్రవ్యోల్బణం, ఆకాశాన్నంటుతున్న ఆహార ధరలతో కోట్లాది మంది ప్రజలు బతుకు భారమై నానా ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసరాల…

చిక్కినట్టే చిక్కి త‌ప్పించుకున్న ఉగ్ర‌వాదులు

Pahalgam Attack: పహల్గాం ఉగ్రదాడి మార‌ణ‌హోమం సృష్టించిన ముష్కరుల కోసం భద్రతా బలగాలు వేట సాగిస్తూనే ఉన్నాయి. ఉగ్రవాదులు నాలుగు సార్లు చేతికి చిక్కినట్లే చిక్కి తప్పించుకుని పారిపోయారు. ఓసారి భారత బలగాలపై ఎదురు కాల్పులు సైతం చేశారు. అయినా…

కొత్త చెరువులు, పూడిక తీత‌లు

Singareni: సింగరేణి ప్రాంతంలో భూగర్భ జలాల పెంపుదల లక్ష్యంగా సంస్థ ఛైర్మన్ ఎన్.బలరామ్(Singareni CMD N.Balaram) "నీటి బిందువు జల సింధువు" పేరుతో కార్య‌క్ర‌మం ప్రారంభించారు. ఆయ‌న ప్రారంభించిన మినీ చెరువుల నిర్మాణం వేగవంతంగా సాగుతోంది. మే 15…

అద‌నంగా ఐదు ఇసుక రీచ్‌లు మంజూరు

మంచిర్యాల జిల్లాలో అభివృద్ధి పనులు, ప్రజల అవసరాల కోసం నూతనంగా 5 ఇసుక రీచులను మంజూరు చేసిన‌ట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ వెల్ల‌డించారు. సోమవారం క‌లెక్ట‌రేట్‌లో జిల్లా అదనపు కలెక్టర్ సభావత్ మోతిలాల్ తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో…

యూట్యూబ్ ఛాన‌ళ్ల‌పై కేంద్రం నిషేధం

YouTube channels:పెహల్‌గామ్‌ ఉగ్రదాడి నేపథ్యంలో పొరుగు దేశం పాకిస్థాన్‌పై భారత్‌ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే సింధు జలాల ఒప్పందం నిలిపివేత, ఔషధాల ఎగుమతి, వీసాల రద్దు, పాకిస్థాన్ సినిమాలు నిషేధం వంటి నిర్ణయాలు తీసుకున్న భార‌త్‌, తాజాగా…

తెలంగాణ‌కు నంబ‌ర్ వ‌న్ విల‌న్ కాంగ్రెస్

KCRL తెలంగాణ‌కు ఎప్పుడైనా విలన్‌ నెంబర్‌ వన్‌ కాంగ్రెస్‌ పార్టీయేనని బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. బీఆర్‌ఎస్‌ సిల్వర్‌ జూబ్లీ వేడుకల సందర్భంగా వరంగల్‌ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేసీఆర్‌…

ఐఏఎస్ అధికారుల బదిలీ

Transfer of IAS officers: తెలంగాణ(Telangana)లో భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఫైనాన్స్ కమిషన్ సెక్రటరీగా స్మితా సబర్వాల్, కార్మికశాఖ…

పీవోకేను భార‌త్‌లో క‌ల‌పండి

CM Revanth Reddy: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను భారత్‌లో కలపాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విష‌యంలో ప్రధానమంత్రి గారికి పూర్తి మద్దతు ఇస్తామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. పహల్గామ్‌లో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి…

సీఎం యోగి కంటతడి..

CM Yogi Emotional : పహల్గామ్ ఉగ్రమూకల దాడిలో కాన్పూర్‌కు చెందిన శుభం ద్వివేది మృత్యువాత ప‌డ్డారు. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన ఉత్త‌ర‌ప్రదేశ్ యోగి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆయ‌న క‌న్నీరుపెట్టుకున్నారు. జమ్ముకశ్మీర్‌లోని…