సీఎం సభలో ఆందోళనలు : కేసీఆర్ ఆగ్రహం
ముఖ్యమంత్రి కేసీఆర్ మంచిర్యాల జిల్లాలో ప్రసంగిస్తుండగా మధ్యలో కొందరు యువకులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి మాట్లాడుతున్న సమయంలో ఓ రైతు తన పాత పట్టాదారు పుస్తకాన్ని చూపుతూ నిరసన తెలిపారు. కేసీఆర్ ధరణి పోర్టల్ గురించి…