మద్దతు ధర పెంచిన కేంద్రం
Central Cabinet: ఖరీఫ్ సీజన్లో పండిన పంటలకు మద్ధతు ధరలను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 2023-24 ఖరీఫ్ పంటలకు మద్దతు ధరల పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో వరికి కనీస మద్దతు ధర 7 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా…