తెలంగాణలో డీసీసీ అధ్యక్షులు వీరే

DCC:తెలంగాణ డీసీసీ లకు కొత్త అధ్యక్షులను ఏఐసీసీ ప్రకటించింది. 30 జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను నియమించి వారి పేర్లను విడుదల చేసింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) పరిధిలోని జిల్లాల కాంగ్రెస్ కమిటీలకు (DCC) నూతన అధ్యక్షులను…

న‌కిలీ లేడీ కానిస్టేబుల్ క‌ల‌క‌లం

Fake Lady Constable:హైదరాబాద్‌లో నకిలీ లేడీ కానిస్టేబుల్ వ్యవహారం కలకలం సృష్టించింది. మేడ్చల్ జిల్లాకు చెందిన ఉమాభారతి (21) అనే యువతి, పోలీస్ ఉద్యోగం రాకపోయినా.. ఖాకీ డ్రెస్ వేసుకుని విధులు నిర్వహించింది. ఉమాభారతి సచివాలయం, వీఐపీ…

37 మంది మావోయిస్టుల లొంగుబాట

ముగ్గురు  రాష్ట్ర కమిటీ సభ్యులతో సహా మొత్తం 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్, నారాయణ అలియాస్ రమేశ్, సో… అలియాస్ ఎర్ర ఉన్నారు. కాగా,…

వివాదంలో యాంక‌ర్ శివ‌జ్యోతి

Anchor Shivajyothi in controversy:రాకరాక సిరొస్తే... చింతకాయను పట్టుకుని ఏందీ వంకరటింకర కాయ అన్నదట ఎనకటికి.. అచ్చు ఇప్పుడు ఓ యాంక‌ర్ ప‌రిస్థితి అలాగే ఉంది... వంద‌లు, వేల కోట్లు ఉన్న వారు కూడా స్వామి వారి ప్ర‌సాదం దొరికితే చాలు అనుకుని...…

మావోయిస్టు అగ్ర‌నేత‌ల లొంగుబాట‌

Maoists:ఓ వైపు వరుస ఎన్ కౌంటర్లు… మరోవైపు అగ్రనేతల లొంగుబాట్లతో కకావికలం అవుతున్న మావోయిస్ట్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఇవాళ తెలంగాణ పోలీసుల సమక్షంలో 37 మంది మావోయిస్టులు లొంగిపోనున్నారు. అగ్ర‌నేత‌లు ఆజాద్, అప్పాసి నారాయణ, ఎర్రాలు ఉన్నట్లు…

ఎంపీ ప‌ర్య‌ట‌న అంటే.. ఎందుకంత చుల‌క‌న‌..

పెద్ద‌ప‌ల్లి ఎంపీ గ‌డ్డం వంశీకృష్ణ ప‌ర్య‌ట‌న‌కు అధికారులు ఏర్పాట్లు చేయ‌క‌పోవ‌డంతో ఆయ‌న స్వ‌యంగా అసంతృప్తి వ్య‌క్తం చేశారు... ఆయ‌న అనుచ‌రులు సైతం అధికారుల‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు.. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే... రామ‌గుండంలో ఈఎస్ఐ…

రేపు సింగరేణిలో డయల్ యువర్ సీఎండీ

సింగరేణి(Singareni) సంస్థలో శనివారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు “డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం”(Dial Your CMD Program) నిర్వహించ‌నున్నారు. ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుదల, రక్షణ, వైద్య సేవల మెరుగుదల వంటి అంశాలపై సింగరేణి సీఎండీ ఎన్.…

తెలంగాణ‌లో భారీగా ఐపీఎస్‌ల బ‌దిలీ

Telangana: తెలంగాణలో 32 మంది ఐపీఎస్‌లు బ‌దిలీ చేస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేసింది. అడిష‌న‌ల్ డీజీగా జ‌యేంద్రసింగ్ చౌహాన్, సీఐడీ డీజీగా ప‌రిమ‌ళ హ‌న నూత‌న్ జాక‌బ్‌, పోలీసు అకాడ‌మీ డిప్యూటీ…

జాతీయ ర‌హ‌దారిపై రైతుల నిర‌స‌న‌

Farmers' protest on the national highway:సీసీఐ(CCI) నిబంధ‌న‌లు తొల‌గించాలంటూ రైతులు జాతీయ ర‌హ‌దారిపై బైఠాయించారు. నిబంధ‌న‌ల పేరుతో రైతుల‌ను నానా ఇబ్బందుల‌కు గురి చేస్తున్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని బోరజ్(Adilabad…

విశ్వసుందరిగా ఫాతిమా బాష్

Miss Universe 2025: థాయిలాండ్ వేదికగా జరిగిన మిస్ యూనివర్స్ 2025 పోటీల్లో కిరీటం మెక్సికోను వరించింది. 25 ఏళ్ల వయసున్న ఫాతిమా బాష్‌ ఈ కిరీటం దక్కించుకుంది. మొత్తంగా 130 దేశాలను ఓడించి ఆమె గెలుపొందింది. థాయ్‌లాండ్ వేదికగా జరిగిన ఈ గ్రాండ్…