ఉగ్రవాదులు అనుకొని కాల్పులు : 14 మంది మృతి
నాగాలాండ్లో ఘోరం జరిగింది. ఉగ్రవాదులు అనుకొని సాధారణ పౌరులపై భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. కాల్పుల్లో 14 మంది పౌరులు మరణించినట్లు ప్రాథమికంగా తెలిసింది. మోన్ జిల్లాలోని ఓటింగ్ గ్రామంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పుల తర్వాత…