ఉగ్రవాదులు అనుకొని కాల్పులు : 14 మంది మృతి

నాగాలాండ్‌లో ఘోరం జరిగింది. ఉగ్రవాదులు అనుకొని సాధారణ పౌరులపై భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. కాల్పుల్లో 14 మంది పౌరులు మరణించినట్లు ప్రాథమికంగా తెలిసింది. మోన్ జిల్లాలోని ఓటింగ్ గ్రామంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పుల తర్వాత…

బస్సెక్కాలంటే అది ఉండాల్సిందే

ఒమిక్రాన్ వేరియంట్ వణికిస్తున్న వేళ టీఎస్ఆర్టీసీ ముందుగానే అప్రమత్తమైంది. ఇకపై ఆర్టీసీ బస్సులు ఎక్కాలంటే మాస్క్ తప్పనిసరిగా ఉండాలని ఎండీ సజ్జనార్ ఆదేశాలు జారీచేశారు. రెండేళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా తగ్గుముఖం పడుతోందని…

సినిమా చూసేందుకు వచ్చిన అఘోరాలు..

ఒక సినిమా చూసేందుకు అఘోరాలు రావడం చూసి అభిమానులే షాక్ అయ్యారు.బాలయ్య అఖండ థియేటర్లను షేక్ చేస్తుంది..ఇన్నాళ్లుగా సైలెంట్‌గా ఉన్న థియేటర్లు బాలయ్య శివతాండవంతో రీసౌండ్‌ చేస్తున్నాయి. హస్‌ఫుల్ బోర్డులతో కలకలలాడేలా చేస్తున్నాయి. బాక్సాఫీసు వద్ద…

ముస్లిం మ‌త పెద్ద‌లు ముందుకు రావాలి

మంచిర్యాల - ప్ర‌స్తుతం ఒమ్రికాన్ వైర‌స్ వేగంగా వ్యాప్తి చెందుతున్న త‌రుణంలో వ‌య‌స్సు అర్హ‌త ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ వ్యాక్సినేష‌న్ రెండు డోసులు త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాల‌ని మంచిర్యాల జిల్లా క‌లెక్ట‌ర్ భార‌తి హోళీకేరీ అన్నారు. ఆ దిశ‌గా అధికారులు…

లేక‌పోతే చ‌ర్య‌లు త‌ప్ప‌వు

హైద‌రాబాద్ - సింగ‌రేణి ఉప‌రిత‌ల గ‌నుల నుంచి డిసెంబ‌రులో ప్ర‌తి రోజు 14.4 ల‌క్ష‌ల క్యూబిక్ మీట‌ర్ల ఓవ‌ర్ బ‌ర్డెన్ తొల‌గించాల‌ని సింగ‌రేణి డైరెక్ట‌ర్లు కోరారు. అప్పుడే ఉత్ప‌త్తి ల‌క్ష్యాలు చేరుకుంటామ‌ని తెలిపారు. దీని కోసం ఓబీ…

సింగ‌రేణి స‌మ్మె జ‌య‌ప్ర‌దం చేయండి

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు, ప్రవేటికరణకు వ్యతిరేకంగా సింగరేణిలో జ‌రిగే స‌మ్మె విజ‌య‌వంతం చేయాల‌ని బీఎంఎస్‌ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య కార్మికుల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. సింగ‌రేణి కార్మిక సంఘాల జేఏసీ…

సమ్మెతో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాలి

సింగరేణిలో నాలుగు బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను వెంటనే ఆపివేయాల‌ని సింగ‌రేణి కార్మిక సంఘాల జేఏసీ నేత‌లు కోరారు. శనివారం సింగరేణి జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ ఆధ్వర్యంలో అబ్బాపూర్ బీపీఏ ఓసి 2 లో స‌మావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు…

క‌లిసి వెళ్తారా..? కొట్టుకుంటారా..?

సింగ‌రేణి స‌మ్మెకు క‌లిసి వెళ్లాల‌ని తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘంతో స‌హా ఐదు జాతీయ కార్మిక సంఘాలు నిర్ణ‌యం తీసుకున్నాయి. తాము స‌మ్మె చేస్తున్న విష‌యంలో కార్మికుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించి వారి మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టాల్సిన కార్మిక సంఘ నేత‌లు…

బ్రేకింగ్ .. మాజీ ముఖ్య‌మంత్రి కొణిజేటి రోశ‌య్య మృతి

మాజీ ముఖ్య‌మంత్రి,కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు రోశ‌య్య మ‌ర‌ణించారు. తీవ్ర అనారోగ్యానికి గురైన మాజీ ముఖ్య మంత్రి రోశయ్య ఇవాళ ఉద‌యం మ‌ర‌ణించారు. 88 సంవ‌త్స‌రాలు ఉన్న మాజీ ముఖ్య‌మంత్రి రోశ‌య్య‌… ఆరోగ్యం విష‌మించి… తుదిశ్వాస విడిచారు. ఇవాళ ఉద‌యం…

ఒమిక్రాన్​​పై ఐసీఎంఆర్ గుడ్​న్యూస్

రెండు డోసుల వ్యాక్సిన్​ తీసుకున్నప్పటికీ ఒమిక్రాన్​ సోకుతుందనే వార్తలు ప్రజలను మరింత భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పెద్ద ఊరటనిచ్చే విషయం చెప్పింది ఇండియన్​ కౌన్సిల్​ ఆఫ్​ మెడికల్​ రీసెర్ఛ్ (ఐసీఎంఆర్​).…