‘కాంట్రాక్ట్‌’ కష్టాలు

సింగ‌రేణిలో కాంట్రాక్టు కార్మికుల అవ‌స్థ‌లు చాలా దారుణంగా ఉన్నాయి. వాటి గురించి ప‌ట్టించుకున్న నాథుడే లేకుండా పోయాడు. సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 ఏరియాల్లో సుమారు 20 వేలకుపైగా కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. బొగ్గు ఉత్తత్తిలో వీరూ…

సింగరేణిలో చర్చలు విఫలం

హైదరాబాదులోని రీజనల్ లేబర్ కమిషనర్ ఎదుట సింగరేణి యాజమాన్యంతో ఆరు కార్మిక సంఘాల జేఏసీ నేతలు జరిపిన విఫలమయ్యాయి. సమావేశం వివరాలు INTUC సెక్రటరీ జనరల్ బి.జనక్ప్ర సాద్ వెల్లడించారు. అర్ఎల్సీ మధ్యవర్తిత్వం వహించి సింగరేణి ద్వారా 8వ తేదీలోపు…

హైటెన్షన్ వైర్లు పట్టుకుని నిరసన

మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో హై ఓల్టేజ్ వైర్లను పట్టుకుని విద్యుత్ సిబ్బంది నిరసన చేశారు. తమ పై టిఆర్ఎస్ కౌన్సిలర్ దౌర్జన్యం చేసారని, అడ్డు వస్తే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే…

ఈటెల కబ్జా నిజమే..

ఈటెల భూముల కబ్జా నిజమేనని మెదక్ కలెక్టర్ హరీష్ స్పష్టం చేశారు.56 మందికి చెందిన 70 ఎక‌రాల‌ 33 గుంటల భూములను దౌర్జన్యంగా లాక్కున్నారని వివరించారు క‌లెక్ట‌ర్‌. జ‌మున హ్యాచ‌రీస్ భూముల్లో సర్వే నంబర్ లో130,81లో సీలింగ్ భూములు, అసైన్డ్ భూములను…

సమ్మె జయప్రదం చేయండి

పైవేటికరణ వ్యతిరేకిస్తూ చేపట్టిన సమ్మె విజయవంతం చేయాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. బెల్లంపల్లి ఏరియా కైరిగుడ ఓపెన్ కాస్ట్ గనిలో గేట్ మీటింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఐన్టీయూసీ సీనియర్ ఉపాదక్షుడు సిద్దంశేట్టి రాజమౌళి మాట్లాడుతూ ప్రస్తుతం…

రూ. 2.50 ల‌క్ష‌లు ఎవ‌రికి ముట్టిన‌య్‌…

మంచిర్యాల జిల్ల‌లో అంగ‌న్‌వాడీ కేంద్రాల‌కు సంబంధించి స‌రుకులు ప‌క్క‌దారి ప‌ట్టిన వ్య‌వ‌హారంలో ఇప్పుడు పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది. కొంద‌రు టీచ‌ర్లు కుమ్మ‌క్కై అంగ‌న్‌వాడీలో ల‌బ్ధిదారుల‌కు పంపిణీ చేయాల్సి గుడ్లు, పాలు ఇత‌ర స‌రుకులు…

కేసీఆర్ ప్లాన్ అమ‌లు చేస్తున్న బీజేపీ…

త‌న ఎదుటి వారిని మాన‌సికంగా దెబ్బ‌కొట్టి రాజ‌కీయంగా పై చేయి సాధించ‌డం ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎత్తుగ‌డ‌. ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు అదే వ్యూహాన్ని అవ‌లంబిస్తున్నారు. మొద‌ట‌గా వారిపై మాట‌ల‌తో దాడి చేయ‌డం, వారి చుట్టు ఉన్న వారిని త‌న వైపున‌కు…

స‌మ్మెపై నేడు చ‌ర్చ‌లు

సింగ‌రేణి కార్మిక సంఘాల‌తో సోమ‌వారం ఆర్ఎల్ సీ చ‌ర్చ‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఈ చ‌ర్చ‌ల్లో స‌మ్మె నోటీసు ఇచ్చిన ఆరు కార్మిక సంఘాలు పాల్గొంటాయి. సింగరేణికి చెందిన 4 బొగ్గు బ్లాక్ల్ ల‌ను ప్రైవేటీక‌రించ‌వ‌ద్ద‌ని, సింగరేణికే కేటాయించాల‌ని…

సింగ‌రేణి కార్మికుల‌కు అండ‌గా ఉంటా : రేవంత్‌రెడ్డి

సింగ‌రేణి కార్మికుల‌కు అండ‌గా ఉంటాన‌ని తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. సింగ‌రేణి జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ నేత‌లు ఆయ‌నను క‌లిసి సింగ‌రేణి కార్మికుల స‌మ‌స్య‌లు, మూడు రోజుల స‌మ్మె విష‌యం ఆయ‌న దృష్టికి తీసుకువెళ్లారు.…

భ‌ర్త కుట్టిన జాకెట్ న‌చ్చ‌లేద‌ని…

హైద‌రాబాద్ - ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో చిన్న చిన్న విష‌యాల‌కే తీవ్ర‌మైన నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. తన భర్త కుట్టిన జాకెట్ నచ్చలేదని.. ఏకంగా ప్రాణాలు తీసుకుందో ఓ మ‌హిళ‌. హైద‌రాబాద్‌లోని గోల్నాక తిరుమలనగర్‌లో శ్రీనివాసులు, విజయలక్ష్మి…