తల్లిదండ్రుల సాక్షిగా.. ఎలాంటి రాద్దాంతం జరగలేదు..
Minister Seethakka:`నన్ను కన్న సమ్మయ్య, సమ్మక్క సాక్షిగా చెబుతున్నా.. క్యాబినెట్లో ఎలాంటి రాద్ధాంతం జరగలేదు. కేవలం ఎజెండా, ప్రజా సమస్యలపై మాత్రమే చర్చ జరిగింద`ని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ముఖ్య నేత హరీష్…