Browsing Category

తాజా వార్తలు

రాష్ట్ర‌ ప్ర‌భుత్వ నూత‌న‌ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని క‌లిసిన సింగరేణి సీఎండీ

Singareni: రాష్ట్ర ప్రభుత్వ నూత‌న‌ ప్రధాన కార్యదర్శి గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన కె.రామకృష్ణారావును సింగరేణి సీఎండీ ఎన్‌.బ‌ల‌రామ్ బుధవారం సాయంత్రం సచివాలయంలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. సింగ‌రేణి సంస్థ తరఫున శుభాకాంక్షలు తెలిపారు.…

ప‌దోన్న‌తితో పాటు బాధ్య‌త కూడా పెరుగుతుంది

Ramagundam Police Commissioner Amber Kishore Jha :పదోన్నతి పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయ‌ని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లలో ఏ.ఎస్.ఐలుగా విధులు నిర్వహిస్తూ ఎస్ఐ లుగా పదోన్నతి…

అంగ‌న్‌వాడీల‌కు రేప‌ట్నుంచి వేస‌వి సెల‌వులు..

Anganwadi: రాష్ట్రంలోని అంగన్వాడీలకు తెలంగాణ ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది. మే 1 నుంచి నెల రోజుల పాటు సెలవులు ఇస్తున్నట్లు వెల్లడించింది. వేసవి సెలవుల్లో చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు టేక్ హోం రేషన్ ద్వారా గుడ్లు, సరకులు సరఫరా…

నకిలీ విలేకరులపై చర్యలు తీసుకోండి

బెల్లంపల్లి పట్టణంలో ప‌లువురు న‌కిలీ విలేక‌రులు చెలామ‌ణి అవుతున్నార‌ని, వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బెల్లంప‌ల్లి ప్రెస్‌క్ల‌బ్ స‌భ్యులు ఫిర్యాదు చేశారు. నకిలీ విలేకరులపై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ మంగళవారం రామగుండం పోలీస్ కమిషనర్, మంచిర్యాల…

ప‌క‌డ్బందీగా నీట్ ప‌రీక్ష

NEET EXAM: మంచిర్యాల జిల్లాలో మే 4న నీట్ పరీక్ష పక‌డ్బందీగా నిర్వహించనున్న‌ట్లు కలెక్టర్ కుమార్ దీపక్ వెల్ల‌డించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన నీట్ పరీక్ష కేంద్రాన్ని డీసీపీ భాస్కర్, ఇతర…

కిలో చికెన్ రూ. 800, బియ్యం 339

Severe Economic Crisis in Pakistan: ప్రస్తుతం పాకిస్తాన్ చరిత్రలో ఎన్నడూ లేని ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. విపరీతమైన ద్రవ్యోల్బణం, ఆకాశాన్నంటుతున్న ఆహార ధరలతో కోట్లాది మంది ప్రజలు బతుకు భారమై నానా ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసరాల…

చిక్కినట్టే చిక్కి త‌ప్పించుకున్న ఉగ్ర‌వాదులు

Pahalgam Attack: పహల్గాం ఉగ్రదాడి మార‌ణ‌హోమం సృష్టించిన ముష్కరుల కోసం భద్రతా బలగాలు వేట సాగిస్తూనే ఉన్నాయి. ఉగ్రవాదులు నాలుగు సార్లు చేతికి చిక్కినట్లే చిక్కి తప్పించుకుని పారిపోయారు. ఓసారి భారత బలగాలపై ఎదురు కాల్పులు సైతం చేశారు. అయినా…

కొత్త చెరువులు, పూడిక తీత‌లు

Singareni: సింగరేణి ప్రాంతంలో భూగర్భ జలాల పెంపుదల లక్ష్యంగా సంస్థ ఛైర్మన్ ఎన్.బలరామ్(Singareni CMD N.Balaram) "నీటి బిందువు జల సింధువు" పేరుతో కార్య‌క్ర‌మం ప్రారంభించారు. ఆయ‌న ప్రారంభించిన మినీ చెరువుల నిర్మాణం వేగవంతంగా సాగుతోంది. మే 15…

అద‌నంగా ఐదు ఇసుక రీచ్‌లు మంజూరు

మంచిర్యాల జిల్లాలో అభివృద్ధి పనులు, ప్రజల అవసరాల కోసం నూతనంగా 5 ఇసుక రీచులను మంజూరు చేసిన‌ట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ వెల్ల‌డించారు. సోమవారం క‌లెక్ట‌రేట్‌లో జిల్లా అదనపు కలెక్టర్ సభావత్ మోతిలాల్ తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో…

యూట్యూబ్ ఛాన‌ళ్ల‌పై కేంద్రం నిషేధం

YouTube channels:పెహల్‌గామ్‌ ఉగ్రదాడి నేపథ్యంలో పొరుగు దేశం పాకిస్థాన్‌పై భారత్‌ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే సింధు జలాల ఒప్పందం నిలిపివేత, ఔషధాల ఎగుమతి, వీసాల రద్దు, పాకిస్థాన్ సినిమాలు నిషేధం వంటి నిర్ణయాలు తీసుకున్న భార‌త్‌, తాజాగా…