Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
చెక్పోస్టులో ప్రైవేటు వసూళ్లు..
Wankidi checkpost : ఇక్కడ మొదటి నుంచి ప్రైవేటు సైన్యానిదే హవా.. వారు ఎంత చెబితే అంత.. మామూళ్లు వసూళ్లు చేసి అధికారులు చెప్పిన అప్పగించడం వారి పని.. ఎన్నో ఏండ్లుగా తతంగం నడుస్తోంది. తరచూ ఏసీబీ అధికారులు దాడులు చేసినా కనీసం వారి…
తుపాకీ సేద తీరేనా…?
కూంబింగ్లు.. ఎన్కౌంటర్లు... వందల సంఖ్యలో మరణాలు... లొంగుబాట్లు... ఇలా ఎన్నడూ లేని విధంగా మావోయిస్టు పార్టీ తీవ్రంగా నష్టపోతోంది. తమకు పెట్టనికోట అయిన దండకారణ్యంలోకి కూడా పోలీసులు చొచ్చుకువచ్చి మరీ క్యాడర్ను…
ఆదిలాబాద్ లో విమానాలు రయ్.. రయ్..
New Airport: తెలంగాణలో మరో కొత్త విమానాశ్రయం రాబోతోంది. ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నో ఏండ్లుగా ఎయిర్పోర్టు నిర్మిస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వారి కలలను నిజం చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని…
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. వార్డులు, ల్యాబ్,…
అవినీతి, అలసత్వంపై కలెక్టర్ కొరఢా
అవినీతి, అలసత్వంపై కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కొరఢా ఝళిపించారు. ఆయన ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకున్నారు. అవినీతికి పాల్పడినందుకు డిప్యూటీ తహసీల్దార్ను సస్పెండ్ చేయగా, విధుల్లో అలసత్వం వహించిన జిల్లా…
శాంతి చర్చలకు మేం సిద్ధం
Maoist party:శాంతి చర్చలకు తాము సిద్ధమని మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు మావోయిస్టు అధికారి ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదల చేశారు. ప్రజా ప్రయోజనాల కోసం చర్చలకు సిద్ధమని, మావోయిస్టులపై జరుగుతున్న హత్యాకాండ…
పేదోళ్ల ఇంట ప్రతి రోజూ పండగ
పేదలకు సన్నబియ్యం పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం దేశచరిత్రలో చారిత్రాత్మకమని మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. మంగళవారం పాత మంచిర్యాలలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సురేఖ…
పండుగలను సంతోషంగా జరుపుకోవాలి
పండుగలను సంతోషంగా జరుపుకోవాలనీ ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు స్పష్టం చేశారు. శనివారం రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో జిల్లా అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్…
ఛార్ధామ్లో రీల్స్ చిత్రీకరణ నిషేధం
Char Dham Yatra 2025: త్వరలో ‘‘చార్ ధామ్’’ యాత్ర ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ ఏర్పాట్లను మొదలుపెట్టింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ యాత్ర సందర్భంగా రీల్స్, యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లపై…
కుళ్లిన మాంసం.. పురుగులు పట్టిన సామగ్రి
కుదిరితే కుటుంబసమేతంగా.. వీలైతే ఫ్రెండ్స్తో సరదాగా.. హోటల్కి రెస్టారెంట్లకి వెళ్తున్నాం. వాళ్లు వడ్డించింది తినేసి వస్తున్నాం. కానీ అది ఎంత దరిద్రమైన వాతావరణంలో చేస్తున్నారో తెలుసా..? ఎన్ని రోజులు నిల్వ చేసిన మాంసాన్ని వండి పెడుతున్నారో…