Browsing Category

తాజా వార్తలు

ధ్వంసమైన రైల్వే ట్రాక్..

భారీ వర్షాలతో మహబూబాబాద్‌ (Mahabubabad) జిల్లా జలదిగ్బంధం అయింది. జిల్లాకేంద్రం నుంచి బయటకు వెళ్లే దారులన్నీ బందయ్యాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో మహబూబాబాద్ జిల్లా కేంద్రం నుంచి ఇల్లందు, నెల్లికుదురు, కేసముద్రం వైపు రవాణా సౌకర్యం…

అంగన్వాడీ కేంద్రంలో కుళ్లిన కోడిగుడ్లు

Rotten eggs at Anganwadi center:మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఏసన్ వాయి అంగన్ వాడి కేంద్రంలో కుళ్లిన కోడిగుడ్లు పంపిణీ చేస్తున్నారు. కేంద్రానికి ఇటీవల కాంట్రాక్టర్ సరఫరా చేసిన కోడిగుడ్లను శనివారం అంగన్వాడీ కేంద్రంలో లబ్దిదారులకు…

సింగరేణిలో బదిలీ వర్కర్లకు తీపి కబురు

Singareni: సింగరేణిలో పనిచేస్తున్న 2,364 మంది బదిలీ వర్కర్లను జనరల్ మజ్దూర్లుగా క్రమబద్ధీకరిస్తున్నట్లు సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ తెలిపారు. సంస్థలో చేరినప్పటి నుంచి క్యాలెండర్ ఏడాదిలో భూగర్భ గనుల్లో 190 రోజులు, ఉపరితల గనులు, విభాగాల్లో 240…

పారాలింపిక్స్ లో స‌రికొత్త చ‌రిత్ర‌

Paralympics 2024:పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్ 2024 (Paralympics 2024)లో భారత్ పతకాల వేటను ఆరంభించింది. దివ్యాంగుల విశ్వక్రీడల్లో భారత షూటర్ అవనీ లేఖరా (Avani Lekhara) స్వర్ణ పతకంతో మెరిసింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ (SH1)…

రైతుల కోసం వచ్చే నెల నుండి రంగంలోకి కేసీఆర్?*

హైదరాబాద్:ఆగస్టు 30 బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ ప్రజల్లోకి రానున్నా రు. తెలంగాణలోని రైతుల సమస్యలపై మరోసారి బీఆర్ఎస్ పోరాటానికి సిద్ధమవుతోంది. రాష్టంలో పూర్తి రుణమాఫీ, రైతు భరోసాపై ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకు న్నట్లు…

పోలీస్ జ‌ట్టు విజేత‌

Komuram Bhim Asifabad District: ప్ర‌తి ఒక్క‌రూ క్రీడలను జీవితంలో భాగం చేసుకోవాలని కలెక్టర్ వెంకటేష్ ధోత్రె తెలిపారు. గురువారం ఆసిఫాబాద్ జిల్లాలో జాతీయ క్రీడా దినోత్సవం నిర్వ‌హించారు. ముందుగా మేజర్ ధ్యాన్ చంద్ ఫోటోకి కలెక్టర్ పూలమాల వేసి…

త‌మ్ముడు త‌మ్ముడే..

Notices to CM Revanth's brother's house:చెరువులు, నాలాలపై ఇళ్లు నిర్మించుకున్న వారిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా గుబులు రేపుతోంది. ‘హైడ్రా’ కూల్చివేతలతో ఆక్రమణదారుల గుండెల్లో పరిగెత్తుతున్నాయి. ఎఫ్‌టీఎల్, బఫర్‌‌జోన్‌లో ఆక్రమల…

పండుగ‌లు శాంతియుతంగా జ‌రుపుకోవాలి

Ramagundam Police Commissionerate:మతసామరస్యం. సోదర భావంతో పండుగల జరుపుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ అన్నారు. మంగ‌ళ‌వారం రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపెల్లి, మంచిర్యాలలోని అన్ని వర్గాల మత పెద్దలతో గణేష్ చతుర్థి,…

రెండో విడ‌త ప్రజాపాలన

Prajapalana Program : తెలంగాణ ప్రభుత్వం మరోసారి ప్రజాపాలన కార్యక్రమం నిర్వహణకు సిద్ధమైంది. సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల…

ముగ్గురి ప్రాణం తీసిన చేప‌ల వేట‌

Fishing that claimed three lives: చేప‌ల వేట ముగ్గురి ప్రాణాల‌ను బ‌లిగొంది. ఆదిలాబాద్ రూరల్ మండలం పొచ్చర వాగులో ముగ్గురు గల్లంతయ్యారు. మహరాష్ట్ర నుంచి వచ్చిన వలస కూలీలు పొచ్చ‌ర వాగులో చేప‌లు ప‌ట్టేందుకు వెళ్లారు. చీర‌తో చేప‌లు ప‌డుతుండ‌గా ఒక…