Browsing Category

తాజా వార్తలు

తిరుమ‌లకు పోటెత్తిన భ‌క్తులు.. ద‌ర్శనానికి 30 గంట‌లు..

Tirumala Rush:వ‌రుస సెల‌వుల నేప‌థ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. ఎటుచూసినా తిరువిధులన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయి... శిలాతోరణం వరకు కూడా సర్వ దర్శనం…

స‌ర్పంచ్‌, వార్డు స‌భ్యుల‌కు స‌న్మానం

కొత్త‌గా ఎన్నికైన స‌ర్పంచ్‌, వార్డు స‌భ్యుల‌ను CPM తాండూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో స‌న్మానించారు. తాండూర్ మండలం నర్సాపూర్ సర్పంచ్ గా గెలుపొందిన మడావి పర్పత్ రావు, వార్డు అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఆత్రం గౌరుకు శాలువలతో సత్కరించారు. ఈ…

బాలిస్టిక్ క్షిపణి ప్ర‌యోగం విజ‌య‌వంతం

భార‌త్ అణ్వస్త్ర సామర్థ్యం గల జలాంతర్గామి ప్రయోగ బాలిస్టిక్ క్షిపణి (SLBM)ను విజ‌య‌వంతంగా ప్ర‌యోగించింది. బంగాళాఖాతంలో INS అరిహంత్ నుంచి K-4 బాలిస్టిక్ క్షిపణి నుంచి ప్ర‌యోగించారు. ఈ ప‌రీక్ష‌ను చాలా ర‌హ‌స్యంగా ఉంచారు. క్షిపణి పరీక్షలకు…

పాకిస్తాన్‌ను ఉతికి ఆరేశాడుగా..

Viraansh Bhanushali:అత‌ను రాజ‌కీయ నాయ‌కుడు కాదు... దౌత్య‌వేత్త అంత‌కంటే కాదు.. కేవ‌లం ఒక లా విద్యార్థి... ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివ‌ర్సిటీలో జ‌రిగిన చ‌ర్చా వేదిక‌లో మ‌న ప్ర‌త్య‌ర్థి దేశం పాకిస్తాన్‌ను ఉతికి ఆరేశాడు. అత‌న్ని ఆపాల‌ని…

మ‌హారాష్ట్రలో రోడ్డు ప్ర‌మాదం.. కాగ‌జ్‌న‌గ‌ర్ వాసులు మృతి

Road Accident:మహారాష్ట్ర(Maharastra)లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా(Komuram Bheem Asifabad District)కు చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వివ‌రాల్లోకి వెళితే.. కొమురం భీం జిల్లా కాగజ్ నగర్(Kagaz Nagar) పట్టణానికి…

మంచిర్యాల జిల్లాలో నాకాబందీ

మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీస్ అధికారులు ఒకేసారి నాకాబంది లో భాగంగా వాహనాలను తనిఖీలు నిర్వహించారు. జిల్లాలో అక్రమ రవాణా, నిషేధిత పదార్థాల రవాణా, సరైన పత్రాలు లేని వాహనాలను పట్టుకోవడానికి, గంజాయి, ఇతర మత్తు…

రైతుల‌కు ఇబ్బంది లేకుండా చూడండి

కడెం, సదర్ మాట్ ప్రాజెక్టు నుండి చివరి ఆయకట్టు వరకు నీరు అందించి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండ చూడాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ‌బొజ్జు అధికారులకు సూచించారు. ఉట్నూర్ క్యాంపు కార్యాలయంలో నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ…

నకిలీ ఆర్ఎంపీ డాక్టర్ అరెస్ట్

అర్హత లేకుండా RMP డాక్టర్‌గా చలామణి అవుతూ, హైడోస్ ఇంజక్షన్ తో వృద్ధ మహిళ మృతికి కార‌ణ‌మైన వ్య‌క్తిని పోలీసులు అరెస్టు చేశారు. వివ‌రాల్లోకి వెళితే.. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం ఇందిరానగర్‌కు చెందిన ఊరవేత శాంతాబాయి (65) అనే వృద్ధ మహిళకు ఛాతి…

కొత్త స‌ర్పంచ్‌ల‌కు ముఖ్య‌మంత్రి తీపి క‌బురు

CM Revanth Reddy:కొత్త స‌ర్పంచ్‌ల‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీపి క‌బురు అందించారు. కొత్త ఏడాదిలో పెద్ద గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షలు, చిన్న గ్రామ పంచాయ‌తీలకు రూ.5 లక్షల చొప్పున ప్ర‌త్యేక అభివృద్ధి నిధులు ఇస్తామ‌ని ఆయ‌న…

ప్రధాని అభ్యర్థిగా ప్రియాంక

Priyanka Gandhi as PM:కాంగ్రెస్ పార్టీలో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయా..? ఎన్నిక‌ల్లో పెద్ద‌గా ప్ర‌భావం చూప‌ని రాహుల్ ని ప‌క్క‌న పెట్టాల‌ని సొంత పార్టీ నేత‌లే కోరుకుంటున్నారా..? ప్రియాంక ప్ర‌ధాని అవుతుంద‌ని ఆమె భ‌ర్త రాబ‌ర్ట్ వాద్రా…