Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
అనూహ్యంగా ఆ పార్టీ విజయం
Waddepally Municipal Results:తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. చాలా మందికి కనీసం పేరు కూడా తెలియని ఓ పార్టీ విజయం సాధించి సంచలనం సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య హోరాహోరీ…
హస్తం హవా..
Telangana Municipal Election:మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ తన హవా కొనసాగిస్తోంది. శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో అధికార కాంగ్రెస్ పార్టీ తన జోరును ప్రదర్శిస్తోంది. 7 కార్పొరేషన్లు, 116…
గడ్డిపోతారం మున్సిపాలిటీ గెలుచుకున్న బీఆర్ఎస్
Gaddipotharam:మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం మున్సిపాలిటీకి చెందిన ఫలితాలు వెలువడ్డాయి. ఓ వైపు చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ వార్డులు గెలుస్తుండగా, ఏకంగా ఓ మున్సిపాలిటీని కైవసం చేసుకుని బీఆర్ఎస్ బోణీ కొట్టింది. రాష్ట్రవ్యాప్తంగా వెలువడిన…
ఎగ్జిట్స్ పోల్స్.. ఏ పార్టీ సత్తా ఎంతంటే..?
Telangana Municipal Elections.. Exit Polls:తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 116 మున్సిపాల్టీలు, 7 కార్పొరేషన్లలోని 2,981 వార్డుల్లో పోలింగ్ నిర్వహించారు. అయితే అక్కడక్కడ చెదురు మదురు ఘటనలు మినహా ఓటింగ్…
అధికారులు, పోలీసుల వైఖరికి నిరసనగా.. నల్ల కండువాలతో నిరసన
Balka Suman:చెన్నూరు నియోజకవర్గంలో మంత్రి అధికార దుర్వినియోగం చేస్తుండగా, పోలీసులు, అధికారులు కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతున్నారని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ దుయ్యబట్టారు. ఆయన చెన్నూరు పట్టణంలోని అంబేద్కర్…
మంత్రి గారూ.. ఇదేం తీరు..
Minister Vivek:మంత్రి వివేక్ ఎన్నికల నియమావళి ఉల్లంఘించారు. చెన్నూర్ మున్సిపాలిటీ NP వాడలో 4,5 వ బూత్ ల వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు, అభ్యర్థులతో బైక్ పైన తిరుగుతూ మంత్రి వివేక్ ప్రచారం చేశారు. ఓ వైపు 144 సెక్షన్ అమలులో ఉండగానే... పోలింగ్…
సింగరేణి సీఎండీగా జ్యోతి బుద్ధ ప్రకాశ్
Singareni:సింగరేణి సంస్థ సీఎండీ(CMD)గా 2002 బ్యాచ్ ఐఏఎస్ అధికారి డా. జ్యోతి బుద్ధ ప్రకాశ్ ను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు షెడ్యూల్డ్ కాస్ట్స్ డెవలప్మెంట్ (SCD) శాఖలో కార్యదర్శిగా సేవలందించిన డా.…
అధికారులు, పోలీసులు మంత్రి తొత్తులు..
Balka Suman:చెన్నూరులో అధికారులు, పోలీసులు మంత్రికి తొత్తులుగా మారారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ దుయ్యబట్టారు. ఇక్కడ ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందన్నారు. చెన్నూరులో బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ న్యాయవాది మల్లేశం గౌడ్ ఇంట్లో…
ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారమే లక్ష్యం
ప్రజలు ఎలాంటి పైరవీలు లేకుండా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా, నిర్భయంగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిసెట్టి సంకీర్త్ సూచించారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ప్రజాదివస్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన…
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..
Gold,Silver prices:నాలుగు రోజుల పాటు స్థిరంగా కొనసాగిన బంగారం, వెండి ధరలు సోమవారం మళ్లీ అమాంతం పెరిగాయి. బంగారం తులం రూ. 2,240 పెరిగింది. వెండి కిలోకు పదిహేను వేలకు పెరిగింది. దీంతో కొనాలా...? వద్దా..? అని ఆగుతున్న జనానికి మళ్లీ షాక్…