Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
మీడియా అక్రిడియేషన్ల గడువు పొడిగింపు
Media Accreditation : రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడియేషన్ల గడువు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ గడువు మరో 3 నెలల పాటు పొడిగిస్తూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ హనుమంతరావు ఉత్తర్వలు జారీ చేశారు. ఈ…
చెరువులోనే అక్రమ నిర్మాణం.. బాంబులతో పేల్చేశారు..
చెరువులు, కుంటలు పూడ్చి ఇండ్లు, భవనాలు నిర్మించుకోవడం చూస్తున్నాం... కానీ ఓ వ్యక్తి ఏకంగా చెరువులోనే భవనం కట్టేశాడు.. అది కూడా వారాంతాల్లో కుటుంబంతో పాటు గడిపేందుకు ఇక్కడి వస్తుంటాడు.. దానికోసం నిర్మాణం చేపట్టాడు. బిల్డింగ్లోకి…
పేకాట ఆడుతున్న మహిళల అరెస్టు
అవనిలో సగం... ఆకాశంలో సగం అని అంటూ ఉంటారు.. మనం వింటూనే వింటున్నాం.. ఆ మాటలు వంట పట్టించుకున్నారో ఏమో కానీ, ఎందులో తాము తక్కువ కాదనుకున్నారు.. అందుకే పేకాట మగవాళ్లే కాదు..తాము ఆడుతామని నిరూపించాలనుకున్నారు... వాళ్లు కూడా జూదం…
రూ 2.25 కోట్ల గంజాయి స్వాధీనం
ఆదిలాబాద్ జిల్లాలో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారరు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు పోలీస్ స్టేషన్ పరిధిలోని మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న లక్ష్మీపూర్ చెక్ పోస్ట్ వద్ద రూ. 2.25 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ గౌష్ ఆలం…
28న జాతీయ లోక్ అదాలత్.. సద్వినియోగం చేసుకోండి
రాజీ మార్గం రాజ మార్గమని, కక్షలు కార్పణ్యాలతో ఏమీ సాధించలేమని, రాజీపడితే ఇద్దరూ గెలిచినట్లేనని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. ఈ నెల 28న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లోక్ అదాలత్…
వచ్చే నెల 9న లాభాల బోనస్ చెల్లింపు
సింగరేణి కార్మికులకు ప్రకటించిన 33 శాతం లాభాల వాటా వచ్చే నెల 9వ తేదీన చెల్లించేందుకు యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.. అమెరికా నుంచి వీసీ ద్వారా సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ మంగళవారం ఉదయం సంస్థ డైరెక్టర్లు, అన్ని ఏరియాల జీఎంలు, కార్పోరేట్…
తాండూరుకు ఎల్లంపల్లి నీళ్లు
MLA Gaddam Vinod: తాండూరు మండలాన్ని అభివృద్ధిపథంలోకి తీసుకువెళ్తానని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వెంకటస్వామి అన్నారు. తాండూరు మండలకేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని…
అన్ని జీఎం కార్యాలయాల ఎదుట ఆందోళన
Singareni: సింగరేణివ్యాప్తంగా 26న అన్ని జీఎం కార్యాలయాల ముందు నిర్వహించే ధర్నా జయప్రదం చేయాలని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య విజ్ఞప్తి చేశారు. మంగళవారం రామగుండం ఏరియా III, OCP-I ప్రాజెక్టుపై…
దసరాకు ఆ ఊరోళ్ల బంపరాఫర్
గొర్రె పొట్టేలు, మేక, నాటు కోడి, ఫుల్ బాటిళ్లు ఇప్పటికి మీకు అర్దం అయ్యే ఉంటుంది... రాబోయేది దసరా సీజన్.. ఇక దసరా అంటే మామూలుగా ఉండదు కదా.. ముక్క, చుక్క ఉండాల్సిందే.. మందు బాబులకు రెండు, మూడు రోజుల వరకూ పండగే. సరిగ్గా ఇదే…
తిరుమల లడ్డూకు మరింత డిమాండ్
Tirumala Laddu Prasadam : ఓవైపు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై వివాదంరేగుతున్న వేళ నాలుగైదు రోజులుగా తిరుమలలో లడ్డూ ప్రసాదాలకు డిమాండ్ పెరిగింది. వాస్తవానికి కల్తీ నెయ్యి వివాదం వేళ లడ్డూ ప్రసాదాల విక్రయాలు తగ్గుతాయని భావించారు. కానీ…