Browsing Category

తాజా వార్తలు

కూంబింగ్ ఆపండి… ఆయుధాలు వ‌దిలేస్తాం..

Sensational decision of Maoist party: వ‌రుస ఎన్‌కౌంటర్లు, లొంగుబాటుల నేప‌థ్యంలో మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. త‌మ ఆయుధాలు వీడేందుకు సిద్ధమని ప్రకటించారు. అయితే కొన్ని ష‌ర‌తులు పెట్టారు. ఈ మేరకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్,…

డీసీపీగా బాధ్యతలు చేపట్టిన భూక్యా రామ్ రెడ్డి

Bhukya Ram Reddy takes charge as DCP:రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ కొత్త‌ డీసీపీగా భూక్యా రామ్ రెడ్డి(Bhukya Ram Reddy) ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. డీసీపీ పుల్ల కరుణాకర్ స్థానంలో సీఐడీ విభాగంలో ఎస్పీ గా పనిచేస్తున్న భూక్యా…

అక్క తిక్క దిగింది…

Anchor Shivajyothi controversy:శివ‌జ్యోతి... ఆమె ఒక యాంక‌ర్‌... బిగ్ బాస్ హౌస్‌లోనూ సందడి చేసింది... ప‌లు టీవీ షోల్లో సైతం పాల్గొంటుంది.. సోషల్ మీడియాలోనూ రకరకాల వీడియోలు చేస్తూ సందడి చేస్తుంది... అయితే, ఈ మ‌ధ్య కాలంలో ఆమె వివాదాల్లో…

తెలంగాణలో డీసీసీ అధ్యక్షులు వీరే

DCC:తెలంగాణ డీసీసీ లకు కొత్త అధ్యక్షులను ఏఐసీసీ ప్రకటించింది. 30 జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను నియమించి వారి పేర్లను విడుదల చేసింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) పరిధిలోని జిల్లాల కాంగ్రెస్ కమిటీలకు (DCC) నూతన అధ్యక్షులను…

న‌కిలీ లేడీ కానిస్టేబుల్ క‌ల‌క‌లం

Fake Lady Constable:హైదరాబాద్‌లో నకిలీ లేడీ కానిస్టేబుల్ వ్యవహారం కలకలం సృష్టించింది. మేడ్చల్ జిల్లాకు చెందిన ఉమాభారతి (21) అనే యువతి, పోలీస్ ఉద్యోగం రాకపోయినా.. ఖాకీ డ్రెస్ వేసుకుని విధులు నిర్వహించింది. ఉమాభారతి సచివాలయం, వీఐపీ…

37 మంది మావోయిస్టుల లొంగుబాట

ముగ్గురు  రాష్ట్ర కమిటీ సభ్యులతో సహా మొత్తం 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్, నారాయణ అలియాస్ రమేశ్, సో… అలియాస్ ఎర్ర ఉన్నారు. కాగా,…

వివాదంలో యాంక‌ర్ శివ‌జ్యోతి

Anchor Shivajyothi in controversy:రాకరాక సిరొస్తే... చింతకాయను పట్టుకుని ఏందీ వంకరటింకర కాయ అన్నదట ఎనకటికి.. అచ్చు ఇప్పుడు ఓ యాంక‌ర్ ప‌రిస్థితి అలాగే ఉంది... వంద‌లు, వేల కోట్లు ఉన్న వారు కూడా స్వామి వారి ప్ర‌సాదం దొరికితే చాలు అనుకుని...…

మావోయిస్టు అగ్ర‌నేత‌ల లొంగుబాట‌

Maoists:ఓ వైపు వరుస ఎన్ కౌంటర్లు… మరోవైపు అగ్రనేతల లొంగుబాట్లతో కకావికలం అవుతున్న మావోయిస్ట్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఇవాళ తెలంగాణ పోలీసుల సమక్షంలో 37 మంది మావోయిస్టులు లొంగిపోనున్నారు. అగ్ర‌నేత‌లు ఆజాద్, అప్పాసి నారాయణ, ఎర్రాలు ఉన్నట్లు…

ఎంపీ ప‌ర్య‌ట‌న అంటే.. ఎందుకంత చుల‌క‌న‌..

పెద్ద‌ప‌ల్లి ఎంపీ గ‌డ్డం వంశీకృష్ణ ప‌ర్య‌ట‌న‌కు అధికారులు ఏర్పాట్లు చేయ‌క‌పోవ‌డంతో ఆయ‌న స్వ‌యంగా అసంతృప్తి వ్య‌క్తం చేశారు... ఆయ‌న అనుచ‌రులు సైతం అధికారుల‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు.. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే... రామ‌గుండంలో ఈఎస్ఐ…

రేపు సింగరేణిలో డయల్ యువర్ సీఎండీ

సింగరేణి(Singareni) సంస్థలో శనివారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు “డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం”(Dial Your CMD Program) నిర్వహించ‌నున్నారు. ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుదల, రక్షణ, వైద్య సేవల మెరుగుదల వంటి అంశాలపై సింగరేణి సీఎండీ ఎన్.…