Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
రూ. 2,360 కోట్లు.. 34 శాతం..
Singareni: సింగరేణి కార్మికులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న లాభాల వాటాను ప్రకటిస్తూ తెలంగాన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతీ ఏటా దసరాకు ముందుగా సింగరేణి కార్మికులకు లాభాల వాటాను యాజమాన్యం అందజేస్తుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి…
ఎమ్మెల్యే జన్మదినం.. బాధితులకు ఆర్థిక సహాయం
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు జన్మదినం సందర్భంగా ఆయన అభిమానులు బాధితులకు ఆర్థిక సాయం అందించారు. దండేపల్లి మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన లింగాల దివ్య(సింధు) మల్లేష్ కూతురు శాన్వి ఐదేండ్లుగా గుండె సంబంధిత వ్యాధితో పాటు…
యూరియా కోసం రైతుల రాస్తారోకో
యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. నెల రోజులుగా ఎదురుచూస్తున్నా తమకు యూరియా దొరకడం లేదని వారు ఆందోళనకు దిగారు. రాస్తారోకో చేయడంతో వాహనాలు నిలిచిపోయాయి.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రైతులకు యూరియా తిప్పలు తప్పడం…
దూసుకువస్తున్న వరుస అల్పపీడనాలు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ను వరుస అల్పపీడనాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే భారీ వర్షాలతో సతమతం అవుతున్న రెండు రాష్ట్రాలకు ఈ అల్పపీడనాలతో ఇబ్బందులు తప్పేలా లేవు. ఉత్తర బంగాళాఖాతంలో ఈ రోజు ఓ అల్పపీడనం ఏర్పడనుంది. కాగా, 25న మరో…
వీడు వీడి ఓవరాక్షన్..
పాకిస్తాన్ అంటేనే ఓవరాక్షన్... ఇక ఆ దేశక్రికెటర్ల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. కొంచెం ఏదైనా జరిగితే చాలు... అతి చేస్తారు.. ఆసియాకప్ 2025లో భారత్తో జరిగిన సూపర్-4 మ్యాచ్లో పాకిస్థాన్ ఓపెనింగ్ బ్యాటర్ చేసిన సెలబ్రేషన్స్…
లాభమెంత..? ఇచ్చేదెంత..?
Profit share for Singareni workers:సింగరేణి కార్మికులు కొద్ది రోజులుగా ఎదురుచూస్తున్న లాభాల వాటా నేడు ప్రభుత్వం ప్రకటించనుంది. వాటాకు సంబంధించి ఇప్పటికే ఆలస్యం అయన నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం ప్రకటించనున్నట్లు అధికార వర్గాలు…
లాభాల వాటా ప్రకటిస్తున్నం.. రండి…
Singareni:సింగరేణిలో ప్రతి ఏటా ఆ సంస్థకు వచ్చిన లాభాల్లో కార్మికులకు సైతం వాటా ఇవ్వడం ఆనవాయితాగా వస్తోంది. ప్రతి ఏడాది ఆ సంస్థ నేరుగా ప్రకటించేది. అయితే, ఆ తర్వాత కాలంలో ముఖ్యమంత్రి కార్మిక సంఘ నేతలను పిలిపించుకుని…
ప్రభుత్వ ఉద్యోగులు.. బీజేపీ నేత.. భారీ భూ కుంభకోణం
ప్రభుత్వ ఉద్యోగులు.. ఓ బీజేపీ నేత కలిసి భారీ భూ కుంభకోణానికి పాల్పడ్డారు. ఇందులో ఏకంగా సబ్ రిజిస్ట్రార్ డబ్బులు తీసుకుని మరీ డబుల్ రిజిస్ట్రేషన్లు చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి పోలీసులు పక్కా ఆధారాలతో…
వారు పోడు రైతులు కాదు… అటవీ ఆక్రమణ దారులు..
కవ్వాల్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియాలోని లోతొర్రె బీట్లోని కంపార్ట్మెంట్ నం.280లో అక్రమ ఆక్రమణలు చేస్తున్న 26 మంది నిందితులను అటవీశాఖ అధికారులు అరెస్టు చేశారు. వారు చెట్లను నరికివేస్తూ, గుడిసెలు వేసుకుంటున్నారని వారు వెల్లడించారు. వీరికి…
జిల్లా వ్యవసాయాధికారి సస్పెన్షన్
Komuram Bheem District Agriculture Officer suspended:యూరియా పంపిణీలో నిర్లక్ష్యంపై సర్కార్ సీరియస్ అయ్యింది. విధుల్లో నిర్లక్ష్యం, యూరియా పంపిణీ లో పర్యవేక్షణ లోపం గుర్తించిన ఉన్నతాధికారులు ఏకంగా జిల్లా వ్యవసాయాధికారినే సస్పెండ్ చేస్తూ…