Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
మంత్రి గారూ.. ఇదేం తీరు..
Minister Vivek:మంత్రి వివేక్ ఎన్నికల నియమావళి ఉల్లంఘించారు. చెన్నూర్ మున్సిపాలిటీ NP వాడలో 4,5 వ బూత్ ల వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు, అభ్యర్థులతో బైక్ పైన తిరుగుతూ మంత్రి వివేక్ ప్రచారం చేశారు. ఓ వైపు 144 సెక్షన్ అమలులో ఉండగానే... పోలింగ్…
సింగరేణి సీఎండీగా జ్యోతి బుద్ధ ప్రకాశ్
Singareni:సింగరేణి సంస్థ సీఎండీ(CMD)గా 2002 బ్యాచ్ ఐఏఎస్ అధికారి డా. జ్యోతి బుద్ధ ప్రకాశ్ ను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు షెడ్యూల్డ్ కాస్ట్స్ డెవలప్మెంట్ (SCD) శాఖలో కార్యదర్శిగా సేవలందించిన డా.…
అధికారులు, పోలీసులు మంత్రి తొత్తులు..
Balka Suman:చెన్నూరులో అధికారులు, పోలీసులు మంత్రికి తొత్తులుగా మారారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ దుయ్యబట్టారు. ఇక్కడ ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందన్నారు. చెన్నూరులో బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ న్యాయవాది మల్లేశం గౌడ్ ఇంట్లో…
ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారమే లక్ష్యం
ప్రజలు ఎలాంటి పైరవీలు లేకుండా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా, నిర్భయంగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిసెట్టి సంకీర్త్ సూచించారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ప్రజాదివస్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన…
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..
Gold,Silver prices:నాలుగు రోజుల పాటు స్థిరంగా కొనసాగిన బంగారం, వెండి ధరలు సోమవారం మళ్లీ అమాంతం పెరిగాయి. బంగారం తులం రూ. 2,240 పెరిగింది. వెండి కిలోకు పదిహేను వేలకు పెరిగింది. దీంతో కొనాలా...? వద్దా..? అని ఆగుతున్న జనానికి మళ్లీ షాక్…
రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ..
తెలంగాణలో రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. “ప్రజా పాలన – ప్రగతి బాట” కార్యక్రమంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు.…
మెడికల్ బోర్డు రద్దు కాలేదు…
CM Revanth Reddy:తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు పోషించిన పాత్ర చారిత్రాత్మకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఆయన భూపాలపల్లిలో నిర్వహించిన సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి కార్మికుల మెడికల్ బోర్డు…
బంధుప్రీతి గురించి మీరు మాట్లాడమా..?
INTUC Janak Prasad:మాజీ మంత్రి హరీశ్ రావ్ సింగరేణి కార్మికులను తప్పుదోవ పట్టించేలా అబద్ధపు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ తీవ్రంగా విమర్శించారు. శ్రీరాంపూర్లో ఏర్పాటు చేసిన విలేకరుల…
తిరుమలలో కొనసాగుతున్న రద్దీ… సర్వదర్శనానికి 18 గంటలు
Tirumala News:కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ భారీగా కొనసాగుతోంది. తిరుమల కొండపై ఎటు చూసినా 'గోవింద' నామస్మరణతో మారుమోగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం…
సీఎం పర్యటనకు భారీ బందోబస్తు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన సందర్భంగా పోలీసులు పటిష్టబందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ పర్యటన సందర్భంగా కొడవటంచ ఆలయం, భూపాలపల్లి సభ ప్రాంగణం వద్ద మొత్తం 1100 మంది పోలీస్…