Browsing Category

తాజా వార్తలు

త‌న్నుకున్న కాంగ్రెస్ నాయ‌కులు

గోదావరిఖని జూనియర్ కళాశాల గ్రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన డిప్యూటీ సీఎం, మంత్రుల బహిరంగ సభ అనంతరం ఇద్దరు నేతలు ఘర్షణకు దిగారు. మంత్రుల ప్రసంగాలు ముగిసిన వెంటనే వేదికపైనే ఇద్దరు కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం ఘర్షణకు…

మేడారంలో భ‌క్తుల ర‌ద్దీ

Huge Crowd in Medaram : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ప్రారంభానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ, ఆ వనదేవతల దర్శనం కోసం భక్తులు ఇప్పుడే మేడారానికి క్యూ కడుతున్నారు. ముఖ్యంగా ఈరోజు ఆదివారం, స్కూళ్లు, కాలేజీలకు సంక్రాంతి సెలవులు రావడంతో రాష్ట్రం…

కార్మికుల హ‌క్కులు రావాలంటే… టీబీజీకేఎస్ గెల‌వాలే..

TBGKS :కార్మికుల హ‌క్కులు సాధించుకోవాలంటే తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం గెల‌వాల‌ని ఆ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి అన్నారు. శ్రీ‌రాంపూర్ ఏరియా CHP లో TBGKS యూనియన్ ముఖ్య కార్యకర్తల, నాయకుల సమావేశం…

బెల్లంప‌ల్లి ఏరియాకు పూర్వ వైభ‌వం

Singareni:గోలేటి, MVK మెగా ఓపెన్ కాస్టు ప్రారంభం అయితే బెల్లంపల్లి ఏరియాకు పూర్వ వైభవం రానుందని సింగరేణి (ప్రాజెక్టు అండ్ ప్లానింగ్) డైరెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ విజయభాస్క‌ర్ రెడ్డితో కలిసి…

ఉద్యోగాల పేరిట భారీ మోసం

Massive fraud in the name of jobs:ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేసిన భారీ కేసును ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీసు(Adilabad One Town Police)లు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు జెట్టబోయిన మధు కిరణ్ (45)ను పోలీసులు అదుపులోకి…

పండ‌గ‌కు ఊరెళ్తున్నారా..?

పండుగలు, సెలవులు, వివాహాలు తదితర సందర్భాల్లో ఇండ్ల‌కు తాళాలు వేసి బయటకు వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని,చోరీలు ఇతర నేరాలు జరగకుండా స్వీయ రక్షణ చర్యలు తప్పనిసరిగా పాటించాలని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. ముఖ్యంగా ఈ సంక్రాంతి…

ఎమ్మెల్యే అనుచ‌రుడిపై కేసు న‌మోదు

జ‌ర్న‌లిస్టును ప‌రుష‌ప‌ద‌జాలంతో దూషించిన బెల్లంప‌ల్లి ఎమ్మెల్యే గ‌డ్డం వినోద్ అనుచ‌రుడు కారుకూరి రాంచందర్ పై బెల్లంప‌ల్లి పోలీసులు కేసు న‌మోదు చేశారు. 296(బీ), 351(2) బీఎన్ఎస్‌, 67 ఐటీఏ సెక్ష‌న్ల ప్ర‌కారం ఈ కేసు న‌మోదు అయ్యింది. నాపై…

రికార్డు స్థాయిలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాలు

Vaikuntha Dwara Darshanam:తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పరిధిలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమష్టి కృషితోనే వైకుంఠ ద్వార దర్శనాలు విజయవంతం చేశామని టీటీడీ ఛైర్మన్‌ బీఆర్ నాయుడు(TTD Chairman BR Naidu) తెలిపారు. టీటీడీ ఈవో…

వివాదాలు వ‌ద్దు

CM Revanth Reddy:నదీ జలాల విషయంలో పక్క రాష్ట్రాలతో వివాదాలు కోరుకోవడం లేదని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పష్టం చేశారు. నదీ జలాలకు సంబంధించి పంచాయతీ…

ఎమ్మెల్యే అనుచ‌రుడిపై చ‌ర్య‌లు తీసుకోవాలి

విలేఖ‌రిపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన ఎమ్మెల్యే అనుచ‌రుడు, కాంగ్రెస్ నాయ‌కుడు కారుకూరి రాంచందర్ ను అరెస్టు చేయాల‌ని జ‌ర్న‌లిస్టులు నిర‌స‌న వ్య‌క్తం చేశారు. బెల్లంపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన‌ అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో నల్ల…