Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
16 మంది డిప్యూటీ కలెక్టర్ల బదిలీ
తెలంగాణలో వివిధ జిల్లాల్లో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు , డిప్యూటీ కలెక్టర్లుగా పనిచేస్తున్న మొత్తం 16 మంది అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది.
వివిధ జిల్లాలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు గా…
కొండగట్టు అంజన్న హుండీ ఆదాయం ఎంతంటే…?
Kondagattu Hundi Income:కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ హుండీ లెక్కింపు శుక్రవారం రోజు పూర్తి చేశారు. ఇటీవల నిర్వహించిన హనుమాన్ పెద్ద జయంతితో పాటు గడిచిన 34 రోజుల హుండీ ఆదాయాన్ని ఈ సందర్భంగా లెక్కించారు. గడిచిన 34 రోజుల హుండీ ఆదాయం 1 కోటి 8…
బెల్లంపల్లి జీఎంకు సన్మానం
పదవీ విరమణ చేయనున్న బెల్లంపల్లి జనరల్ మేనేజర్ విజయ్ భాస్కర్ రెడ్డికి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేతలు ఘనంగా సన్మానించారు. బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిలో జరిగిన ఈ కార్యక్రమంలో జీఎం విజయ్భాస్కర్ రెడ్డి సిబ్బందితో తన అనుభవాలను…
మహారాష్ట్రలో పులి దాడి… నలుగురు మహిళల మృతి
Tiger attack in Maharashtra... Four women killed: మహారాష్ట్ర రాష్ట్రంలో భయానక ఘటన చోటుచేసుకుంది. చంద్రపూర్ జిల్లా జిల్లాలోని గంజేవాహి అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం బీడీ ఆకులు ఏరుకునేందుకు వెళ్లిన నలుగురు మహిళలపై పులి ఒక్కసారిగా దాడి చేసి…
బ్యాటరీ స్టోరేజీ.. సింగరేణికి సరికొత్త ఎనర్జీ!
Singareni:రాష్ట్రంలోనే తొలిసారిగా సింగరేణిలో ఏర్పాటు చేసిన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ సత్ఫలితాన్ని ఇస్తోంది. సోలార్ విద్యుత్లో మిగిలిన విద్యుత్ను నిల్వ చేసుకుని వాడుకునే బ్యాటరీలో నిల్వ చేసుకుని అవసరమైనప్పుడు వాడుకునే అవకాశం…
పుల్వామా దాడి సూత్రధారి హమ్జా బుర్హాన్ హతం
భారత జవాన్ల ప్రాణాలను బలిగొన్న పుల్వామా దాడి ప్రధాన సూత్రధారులలో ఒకడైన హమ్జా బుర్హాన్ అలియాస్ డాక్టర్ ను గుర్తు తెలియని వ్యక్తులు లేపేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో అతడిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిచంపారు. ముజఫరాబాద్లో ఈ…
వరి ధాన్యం ప్రక్రియ వేగవంతం చేయాలి
వరి ధాన్యం ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని తాండూర్ మండల కేంద్రంలోని ధాన్యం గోదాం మండల తహసిల్దార్ జ్యోత్స్న తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం…
పాకిస్థాన్కు గుర్తొచ్చిన హిందూ చరిత్ర..!
పాకిస్థాన్లో దాదాపు 80 ఏళ్ల తర్వాత పాత హిందూ, సిక్కు, జైన్ పేర్లను తిరిగి పునరుద్దరిస్తున్నారు. లాహోర్ నగరంలో ఇస్లామిక్ పేర్లతో ఉన్న సైన్బోర్డులు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. వాటి స్థానంలో విభజనకు పూర్వం ఉన్న హిందూ, సిక్కు, జైన్…
నకిలీ విత్తనాలపై ఖాకీల ఉక్కుపాదం
Police iron grip on fake seeds:మంచిర్యాల జిల్లాలో పోలీసులు నకిలీ పత్తివిత్తనాలపై ఉక్కు పాదం మోపుతున్నారు. ప్రతీ ఏటా రైతులను మోసం చేస్తున్న వ్యాపారులు ఈ నకిలీ విత్తనాలు అంటగడుతున్నారు. బీటీ 3 విత్తితే అధిక దిగుబడి వస్తుందని…
ఉపాధి హామీ కూలీలను ఢీ కొట్టిన టిప్పర్… నలుగురు మృతి
Tipper hits employment guarantee workers..Four dead:తెల్లవారగానే వారి బతుకులు తెల్లారిపోయాయి. రెక్కాడితే గాని డొక్కాడని ఆ పేద కూలీలు.. రోజులాగే ఉపాధి హామీ పనుల కోసం బయలుదేరారు. అంతలోనే మృత్యువు టిప్పర్ లారీ రూపంలో దూసుకొచ్చింది.
ఉపాధి…