Browsing Category

తాజా వార్తలు

జాతీయ రాజ‌కీయాల‌కు వెళ‌తా…

Revanth Reddy:2034లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి తాను జాతీయ రాజ‌కీయాల్లోకి వెళ‌తాన‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) స్ప‌ష్టం చేశారు. జాతీయ రాజ‌కీయాల్లోకి వెళ్లి రాహుల్ త‌ర్వాతి స్థానంలో ఉంటాన‌ని అన్నారు. అప్ప‌టి వ‌ర‌కు తానే…

పెరిగిన పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు

Petrol, Diesel Prices Hiked: దేశవ్యాప్తంగా శుక్రవారం నాడు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్‌, డీజిల్‌పై రూ. 3 పెంచుతున్నట్లు ఆయిల్ కంపెనీలు వెల్లడించాయి.పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వచ్చాయి. కొంతకాలంగా స్థిరంగా ఉంటూ వస్తున్న…

ప్రాణం పోస్తారా…? కాల‌క్షేపం చేస్తారా…?

Dr. B.R. Ambedkar Pranahita-Chevella Project:ప్రాణ‌హిత‌కు ప్రాణం పోయడం సాధ్య‌మేనా..? ప్ర‌భుత్వం చెబుతున్న‌ట్లు ఆ ప్రాజెక్టుకు జీవ‌మోస్తుందా..? మ‌హారాష్ట్ర స‌ర్కార్ అనుమ‌తిస్తుందా...? గ‌తంలో 148 మీట‌ర్ల అనుమ‌తిచ్చిన మ‌హారాష్ట్ర స‌ర్కార్…

నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించాలి..

Congress:కేంద్ర ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం వ‌ల్ల‌నే నీట్ ప‌రీక్షా ప‌త్రం లీక్ అయ్యింద‌ని మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తూముల నరేష్, మేయర్ దర్ని మధుకర్ దుయ్య‌బ‌ట్టారు. నీట్ పరీక్షా పేపర్ లీకేజ్ నిరసిస్తూ గురువారం కాంగ్రెస్…

ప్ర‌ధాని మోదీ పొదుపు చ‌ర్య‌లు..

Prime Minister Modi's Austerity Measures:ఏదైనా ప్ర‌జ‌ల‌కు చెప్ప‌డ‌మే కాదు... తాను పాటించ‌డంలో కూడా మ‌న దేశ ప్ర‌ధాని ముందుంటారు... కొద్ది రోజుల కింద‌ట ప్ర‌జ‌ల‌కు పొదుపు మంత్రం పాటించాల‌ని చెప్పిన మోదీ ఆయ‌న కూడా స్వ‌యంగా కొన్ని పొదుపు…

బ్రేకింగ్ న్యూస్‌.. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు నరహరి లొంగుబాటు

Maoist Leader Pasunuri Narahari Surrendered: మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి అలియాస్ సంతోష్ అలియాస్‌ పోలీసుల ఎదుట లొంగిపోయారు. 45 ఏళ్లుగా అజ్ఞాత జీవితంలో ఉన్న ఆయన తన భార్యతో కలిసి…

కొండ‌గట్టులో కన్నుల పండువ‌గా హనుమాన్ జయంతి వేడుక‌లు

Kondagattu Anjaneya Swamy Temple: ప్రముఖ పుణ్యక్షేత్రం కొండ‌గట్టు శ్రీ ఆంజ‌నేయ స్వామి దేవాల‌యం (Kondagattu Anjaneya Swamy Temple)లో హనుమాన్ జయంతి ఉత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగుతున్నాయి. మంగళవారం తెల్లవారుజామున స్వామి వారికి…

అర్ధరాత్రి అంతర్ జిల్లా చెక్ పోస్ట్ తనిఖీ

బక్రీద్ నేపథ్యంలో అక్రమ పశువుల రవాణా అరికట్టేందుకు, తాండూరు మండలం రేపల్లె వాడ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును అర్ధరాత్రి మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెక్‌పోస్ట్ వద్ద అమలులో ఉన్న భద్రతా చర్యలను పరిశీలించి విధుల్లో…

సింగరేణి మెడికల్ బోర్డు పునరుద్ధరణ !!

మెడికల్ బోర్డు పునరుద్ధరణ.. గత రెండు బోర్డులపై రివ్యూ నిర్వహించేందుకు యాజమాన్యం హామీ ఇచ్చిందని INTUC సెక్రటరీ జనరల్ బి. జనక్ ప్రసాద్ వెల్లడించారు. సింగరేణి కార్మికుల్లో ఇటీవల నెలకొన్న అనిశ్చితి పరిస్థితులపై జనక్ ప్రసాద్ నాయకత్వంలో INTUC…

రోడ్డు విస్తరణ కూల్చివేతల్లో ఉద్రిక్తత….

రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా రెండు పార్టీ ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.. అది కాస్త ఉద్రిక్తతకు దారి తీసింది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ పట్టణంలో కొద్ది రోజులుగా రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. పట్టణంలోని రైల్వే ఓవర్…