Browsing Category

తాజా వార్తలు

మోదీకి మాటిచ్చా..

Pawan Kalyan, Anna Lezhneva: నా భర్త (ప‌వ‌న్ క‌ళ్యాణ్‌) ఆరోగ్యంపై ప్రధాని మోదీ ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ముందుగా ఆరోగ్యంపై ఫోకస్ చేయాలని, పూర్తిగా కోలుకున్నాకే తిరిగి పని ప్రారంభించాలని ప్రధాని మోదీ నా భర్తకు చెప్పారు. అలాగే ఆయన నన్ను…

డిపో ఎదుట డ్రైవర్ల ఆందోళన

Drivers protest with family members in front of RTC depot:తాము విధులకు హాజరయ్యే ముందు నిర్వహించే ఆల్కహాల్ పరీక్షల్లో లోపాలు ఉన్నాయని ఆరోపిస్తూ ఆర్టీసీ డిపో ఎదుట డ్రైవ‌ర్లు కుటుంబ సభ్యులతో కలిసి నిరసన చేపట్టారు. త‌మ‌ను అధికారులు ఇబ్బందుల‌కు…

బంగారం కొన‌వ‌ద్ద‌ని మోదీ ఎందుక‌న్నారు..?

Modi appeals to the people of the country not to buy gold:ఓ ఏడాది పాటు బంగారం కొనకండి.. అంత‌ర్జాతీయ ప‌రిస్థితుల వ‌ల్ల బంగారం ధ‌ర‌లు పెరుగుతున్నాయి.. ఏడాది పాటు కొనుగోళ్ల‌కు దూరంగా ఉండండి.. పండుగ‌లు, శుభ‌కార్యాలు ఏవైనా దూరంగా ఉండాలి... ఇదీ…

రోడ్డెక్కిన రైతులు

ధాన్యం కొనుగోలు విష‌యంలో రైతులు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌తిరోజూ ఏదో ఒక చోట వారు నిర‌స‌న‌కు దిగుతూనే ఉన్నారు. తాజాగా జైపూర్ మండలంలోని ఇందారం గ్రామం వద్ద రైతుల ఆందోళనకు దిగారు. త‌మ వ‌డ్లు క‌ళ్లాల్లోనే ఉంటున్నాయ‌ని, వడ్ల…

వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద ఉద్రిక్తత 

మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ఆస్నాధ గ్రామం వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇటీవల కురిసిన భారీ వర్షానికి కొనుగోలు…

అకాల వర్షం.. అంతులేని శోకం

Five people died in joint Adilabad:ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో అకాల వ‌ర్షాలు ప్ర‌జ‌ల ప్రాణాలు తీస్తున్నాయి. నిన్నా మొన్న‌టి వ‌ర‌కు ఎండ‌ల‌కు విల‌విల‌లాడిన జ‌నం... ఇప్పుడు అకాల వ‌ర్షాల‌కు ఇబ్బందులు ప‌డుతున్నారు. ముఖ్యంగా రైతులు ఈ వ‌ర్షాల‌తో…

పంట కాపాడుకునేందుకు వెళ్లి… నలుగురు రైతులు మృతి

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో విషాదం చోటుచేసుకుంది. ఈదురు గాలుల బీభత్సానికి రేకుల షెడ్డు కూలి నలుగురు రైతులు మృతి చెందారు. ధాన్యం పంటను కాపాడుకునే క్రమంలో ఒక్కసారిగా రేకుల షెడ్డు కుప్పకూలి నెల్కి లచ్చన్న, గుండారపు వెంకటేశ్, తనుగుల…

మంచిర్యాల జిల్లాలో ఏసీబీ దాడులు

ACB Raids:మంచిర్యాల జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారుల మెరుపు దాడులు నిర్వ‌హించారు. మంగ‌ళ‌వారం ఆదిలాబాద్ ఏసీబీ డీఎస్పీ మధు ఆధ్వర్యంలో కొ దాడులు నిర్వ‌హించారు. కార్యాలయంలో కొంత కాలంగా జరుగుతున్న అవకతవకలు, క్యాష్ బుక్ లో అప్ టు…

మంచిర్యాల జిల్లాలో ఏసీబీ దాడులు

ACB Raids:మంచిర్యాల జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారుల మెరుపు దాడులు నిర్వ‌హించారు. మంగ‌ళ‌వారం ఆదిలాబాద్ ఏసీబీ డీఎస్పీ మధు ఆధ్వర్యంలో కొ దాడులు నిర్వ‌హించారు. కార్యాలయంలో కొంత కాలంగా జరుగుతున్న అవకతవకలు, క్యాష్ బుక్ లో అప్ టు…

కూలిన చివ‌రి కోట…

Kerala Result LDF: అర్ధ‌శ‌తాబ్దం పాటు దేశ రాజకీయాల్లో కీల‌క పాత్ర పోషించిన క‌మ్యూనిస్టుల చ‌రిత్ర ఇక గ‌త చ‌రిత్రేనా..? ఆ జాతీయ పార్టీ ఇక క‌నుమ‌రుగేనా...? మ‌ళ్లీ పుంజుకుని తిరిగి అధికారంలోకి రావ‌డం అసాధ్య‌మేనా..? ఇలా ఎన్నో స‌మాధానాలు లేని…