పోష‌ణలోపం లేని స‌మాజాన్ని నిర్మిద్దాం

ICDS: పోష‌ణ లోపం లేని స‌మాజం నిర్మించ‌డ‌మే ల‌క్ష్యంగా అంగ‌న్‌వాడీల ద్వారా ప‌లు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు మంచిర్యాల‌ ప్రాజెక్ట్ CDPO విజయలక్ష్మి అన్నారు. మంగ‌ళ‌వారం మంచిర్యాల ఏసీసీ సెక్టార్ సంజీవయ్య కాలనీలో పోషణ పక్షం…

ప‌ని లేదంటూ ఉపాధి కూలీల‌ను పంపించేశారు…

NREGA: ఉపాధి హామీ ప‌నుల‌కు సంబంధించి అధికారుల నిర్ల‌క్ష్యంలో కూలీలు ఇబ్బందులు ప‌డుతున్నారు. కొంద‌రు అధికారులు కావాల‌నే కూలీల‌ను ఇబ్బందులు పెడుతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. దాదాపు రెండు కిలోమీట‌ర్లు న‌డుచుకుంటూ ప‌ని స్థ‌లానికి…

రూ. ల‌క్ష దాటిన తులం బంగారం

Gold Price : తులం బంగారం అక్షరాల లక్ష రూపాయలు దాటింది. సోమవారం సాయంత్రానికి బంగారం ధర ఆల్ టైమ్ హైకి చేరింది. ఈ ఏడాది ఆరంభం నుంచి రోజురోజుకు వందలు, వేలలో పెరుగుతూ వచ్చిన బంగారం ఇవాళ లక్ష రూపాయల మార్కును దాటింది. అంతర్జాతీయ స్థాయిలో…

కేటీఆర్‌కు ఊర‌ట

KTR: బీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై ఉట్నూరు పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్ఠ దెబ్బతీసేలా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారని ఆదిలాబాద్…

శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి 18 గంట‌లు

Thirumala: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు, వివిధ పరీక్షల ఫలితాల వెల్లడితో పాటు వారాంతం కావడంతో భక్తుల రాక పెరుగుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్టుమెంట్లతో పాటు నారాయణగిరిలోని నాలుగు షెడ్లలో సర్వదర్శన భక్తులు…

హ‌రీష్ రావు కంట క‌న్నీరు

Harish Rao: తండ్రి చనిపోయినా కష్టపడి చదువుతున్న చిన్నారి కథ విని కన్నీళ్లు పెట్టుకుని మాజీ మంత్రి హరీష్ రావు భావోద్వేగానికి గురయ్యారు. తండ్రి చనిపోయాడని త‌న త‌ల్లి క‌ష్టప‌డి చ‌దివిస్తుంద‌న్న ఓ చిన్నారి కథ విని స్టేజి పైనే కంటత‌డి పెట్టుకుని…

బీటెక్ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య

సూర్యాపేట జిల్లా చిలుకూరులో శ‌నివారం తెల్లవారుజామున బీటెక్ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పెగడపల్లికి చెందిన బీటెక్ విద్యార్థిని గంగాధ‌రి కృష్ణవేణి చిలుకూరులోని గేట్ ఇంజినీరింగ్ కళాశాల (GATE Engineering…

కోర్టు ఆదేశాలు బేఖాత‌ర్‌.. లంచం డిమాండ్ చేసిన ఎస్ఐ

ACB: ఆ ఎస్ఐ ఏకంగా కోర్టు ఆదేశాలను ధిక్క‌రించాడు. కోర్టు చెప్పినా డ‌బ్బులు ఇవ్వ‌కుండా బాధితున్ని పోలీస్‌స్టేష‌న్ చుట్టూ తిప్పించుకుని నానా ఇబ్బందుల‌కు గురి చేశాడు. దీంతో బాధితుడు పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డంతో ఏసీబీ అధికారులు ఆ ఎస్ఐపై కేసు న‌మోదు…

తెలంగాణ‌లో మ‌రో భారీ ప్రాజెక్టు

CM Revanth Reddy: సీఎం రేవంత్‌ రెడ్డి బృందం జపాన్ పర్యటనలో తొలి రోజునే కీలకమైన పెట్టుబడుల ఒప్పందం కుదిరింది. జపాన్ కు చెందిన వ్యాపార దిగ్గజం మారుబెనీ కంపెనీ(Marubeni Company) తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చింది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో…

సింగరేణి విశ్వవ్యాప్త విస్తరణకు నైని బ్లాక్‌ తొలిమెట్టు

Singareni: సింగరేణి సంస్థ 136 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో తొలిసారిగా ఇతర రాష్ట్రంలో బొగ్గు గని ప్రారంభించుకోవడం ఒక సువర్ణ అధ్యాయమని, ఒడిశా రాష్ట్రంలో నైనీ గని ప్రారంభంతో సింగరేణి తన విశ్వవ్యాప్త విస్తరణకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర ఉప…